HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > India
  • >People Have Full Faith In Govt Amit Shah

Amit Shah: ప్రభుత్వంపై ప్రజలకు పూర్తి విశ్వాసం ఉంది: లోక్ సభలో అమిత్‌ షా

ప్రభుత్వంపై ప్రజలకు పూర్తి విశ్వాసం ఉంది అని అమిత్‌ షా తెలిపారు.

  • Author : Balu J Date : 09-08-2023 - 5:58 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Amit Shah comments manipur women video
Amit Shah comments manipur women video

దేశ ప్రజలను మభ్యపెట్టేందుకు ప్రతిపక్ష సభ్యులు ప్రయత్నిస్తున్నారని.. ప్రజల ఆకాంక్షల మేరకు అవిశ్వాసం తీసుకురాలేదని కేంద్ర మంత్రి అమిత్‌ షా అన్నారు. అవిశ్వాస తీర్మానంపై లోక్‌సభలో చర్చ సందర్భంగా ఆయన మాట్లాడారు. సాధారణంగా ప్రభుత్వాలు సరిగ్గా పనిచేయకపోతే, ప్రజా ఆందోళనలు జరిగితే విపక్షాలు అవిశ్వాసం పెడతాయి. ప్రధాని, మంత్రుల తరఫున ఎవరికీ అవిశ్వాసం లేదు. ప్రజల్లో లేదు.. సభలోనూ అవిశ్వాసం లేదు. ఇలాంటి సమయంలో విపక్ష సభ్యులు అవిశ్వాసం తీసుకొచ్చారు. పలు ప్రాంతాల ప్రజలను కలిసినప్పుడు ప్రభుత్వంపై కొంచెం కూడా అవిశ్వాసం లేదు. ప్రభుత్వంపై ప్రజలకు పూర్తి విశ్వాసం ఉంది అని అమిత్‌ షా తెలిపారు.

పార్లమెంట్లో మణిపూర్ మంటలు చెలరేగాయి. లోక్సభలోకి అడుగుపెడుతూనే రాహుల్ గాంధీ నిప్పులు చెరిగారు. దాదాపు నెల రోజుల నుంచి మణిపూర్ అంశం దేశాన్ని కుదిపేస్తోంది. మణిపూర్ పై పార్లమెంట్లో చర్చ జరగాలని.. ప్రధాని మోదీ సమాధానం ఇవ్వాలని విపక్షాలు పట్టుబట్టాయి. కానీ ప్రధాని నుంచి మౌనమే సమాధానం ఎదురైంది. దీంతో విపక్షాలు అవిశ్వాస తీర్మానాన్ని అస్త్రంగా ఎంచుకున్నాయి. దానిపైనే వర్షాకాల పార్లమెంట్ సమావేశాల్లో చర్చ ప్రారంభమైంది. ఇదే సమయంలో రాహుల్ గాంధీ రీ ఎంట్రీ ఇచ్చారు. సూటిగా, సుత్తి లేకుండా కేంద్ర ప్రభుత్వ తీరుపై విరుచుకుపడ్డారు.

కాగా లోక్‌స‌భ ప్ర‌శ్నోత్త‌రాల స‌మ‌యంలో కాకినాడ పార్ల‌మెంటు స‌భ్యురాలు బీశెట్టి వెంక‌ట‌స‌త్య‌వ‌తి మాట్లాడుతూ.. అరుదైన భూ ఖ‌నిజాల గుర్తింపు, కొబాల్ట్‌, లిథియం, నికెల్ వంటి ఖ‌నిజాల వినియోగంలో ఎలాంటి చ‌ర్య‌లు తీసుకుంటున్నారో తెల‌పాల‌ని స్పీక‌ర్ ఓం బిల్లా ద్వారా ప్ర‌ధానిని కోరుతున్న‌ట్టు తెలిపారు. ఈ ప్ర‌శ్న‌కు స్పందించిన ప్ర‌ధాన మంత్రి కార్యాల‌య స‌హాయ మంత్రి డాక్ట‌ర్ జితేంద‌ర్ సింగ్.. అరుదైన భూ ఖ‌నిజాల వినియోగాన్ని పెంచేందుకు అంత‌రిక్ష ప్ర‌యోగాల‌ను వినియోగించుకునేలా ప్ర‌ధాన మంత్రి శ‌ద్ధ తీసుకుంటున్నార‌ని తెలిపారు. ప్ర‌భుత్వ‌-ప్రైవేటు భాగ‌స్వామ్యంతో ప్ర‌యోగాలు నిర్వ‌హిస్తున్నార‌ని చెప్పారు. అరుదైన భూ ఖ‌నిజాల నిర్వ‌హ‌ణ‌, గుర్తింపున‌కు సంబంధించి నిధుల కేటాయింపుపైనా దృష్టి పెట్టామ‌ని చెప్పారు. అణుశ‌క్తి విభాగం ఆధ్వ‌ర్యంలో జాయింట్ వెంచ‌ర్ ద్వారా ఖ‌నిజాల గుర్తింపు, వినియోగంపై దృష్టి పెట్టామ‌న్నారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • amit shah
  • lok sabha
  • No Confidence Motion
  • pm modi

Related News

Survey

ఇప్పుడు ఎన్నికలు జరిగితే దేశంలో ఎవరి ప్రభుత్వం ఏర్పడుతుందో తెలుసా?

గత లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి కొంత ఎదురుదెబ్బ తగిలింది. ఎన్డీయే ప్రభుత్వం ఏర్పడినప్పటికీ బీజేపీ ఆశించిన స్థాయిలో ఫలితాలు రాలేదు.

  • Union Budget 2026

    ఆర్థిక సర్వే ప్రవేశపెట్టిన నిర్మలా సీతారామన్.. 7.2 శాతం వృద్ధి హైలెట్స్ ఇవే

  • Ajit Pawar Last Rites

    ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు..

  • Modi Range Rover

    ప్ర‌ధాని మోదీ కారు ప్ర‌త్యేక‌తలు ఇవే!

  • Pm Modi Kartavya Path

    భిన్నత్వంలో ఏకత్వం.. తలపాగాతో ప్రధాని మోదీ సందేశం

Latest News

  • తెలంగాణ లో ముగిసిన మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల పర్వం

  • అజిత్ పవార్ హఠాన్మరణం.. మహారాష్ట్ర త‌దుప‌రి డిప్యూటీ సీఎం ఎవ‌రు?

  • విరాట్ కోహ్లీ అభిమానుల‌కు గుడ్ న్యూస్‌.. కింగ్ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ పునరుద్ధరణ!

  • మూత్రం రంగును బట్టి మీ ఆరోగ్యాన్ని ఎలా గుర్తించాలి?

  • iGOT కర్మయోగి పోర్టల్‌లో ఆంధ్రప్రదేశ్‌ సరికొత్త జాతీయ రికార్డు సృష్టించింది: సీఎం చంద్రబాబు

Trending News

    • భారత్- న్యూజిలాండ్ 5వ టీ20.. వాతావ‌ర‌ణం ఎలా ఉంటుందంటే?!

    • పీఎం కిసాన్ ప‌థ‌కం 22వ వాయిదా విడుదల ఎప్పుడంటే?!

    • ఆర్థిక సర్వేను ప్ర‌వేశ పెట్టిన కేంద్ర ఆర్థిక మంత్రి.. జీడీపీ అంచ‌నా ఎంతంటే?!

    • బంగారం పై నిర్మలా సీతారామన్ కీలక ప్రకటన..ఏకంగా రూ. 12 లక్షల కోట్లు..!

    • రిటైర్మెంట్‌పై యువరాజ్ సింగ్ సంచలన వ్యాఖ్య‌లు!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd