HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > India
  • >Pakistan Says 11 Military Personnel Killed 78 Others Injured During Military Confrontation With India

Operation Sindoor : ఎట్టకేలకు నిజం ఒప్పుకున్న పాక్

Operation Sindoor : మే 7న భారత రక్షణశాఖ (Ministry of Defense of India) ‘ఆపరేషన్ సిందూర్’ పేరిట పాక్ ఆక్రమిత కశ్మీర్‌లో ఉన్న తొమ్మిది ఉగ్రవాద స్థావరాలను లక్ష్యంగా చేసుకుని దాడులు జరిపింది

  • By Sudheer Published Date - 12:52 PM, Tue - 13 May 25
  • daily-hunt
Operation Sindoor
Operation Sindoor

భారత్‌ చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్’ (Operation Sindoor)కు సంబంధించి పాకిస్తాన్‌ (Pakistan) అధికారికంగా తమ సైన్యం ప్రాణాలు విడిచిన విషయాన్నీ తెలిపింది. మొదట్లో తమ సైనికులకు ఏ విధమైన నష్టం జరగలేదని బుకాయించిన పాక్‌ ఇప్పుడు వాస్తవాన్ని ఒప్పుకుంది. ఆపరేషన్‌లో గాయపడిన 11 మంది సైనికులు మృతిచెందినట్లు (The soldiers are Dead) అధికారికంగా ప్రకటించింది. మృతుల్లో ఆరుగురు ఆర్మీ, ఐదుగురు ఎయిర్ ఫోర్స్‌కు చెందినవారని తెలిపింది. ఈ విషయంపై పాక్ మీడియా కూడా తొలిసారి ఖచ్చితమైన సమాచారం వెలుగులోకి తీసుకొచ్చింది.

India Vs Kirana Hills: కిరానా హిల్స్‌‌ను వణికించిన భారత్.. దారికొచ్చిన పాకిస్తాన్

మే 7న భారత రక్షణశాఖ (Ministry of Defense of India) ‘ఆపరేషన్ సిందూర్’ పేరిట పాక్ ఆక్రమిత కశ్మీర్‌లో ఉన్న తొమ్మిది ఉగ్రవాద స్థావరాలను లక్ష్యంగా చేసుకుని దాడులు జరిపింది. ఈ దాడుల్లో ఖచ్చితమైన సమాచారం ఆధారంగా మిస్సైల్స్‌తో ఉగ్ర స్థావరాలు ధ్వంసం చేయబడ్డాయి. భారత సైన్యం అత్యంత గోప్యతతో ఈ ఆపరేషన్‌ను విజయవంతంగా పూర్తిచేసింది. మొదట ఈ దాడులపై పాక్ నిర్లిప్తంగా వ్యవహరించినా, ఇప్పుడు ఆ దాడుల్లో జరిగిన నష్టాన్ని అంగీకరించడం గమనార్హం.

పాక్‌ అంగీకారం తర్వాత ఈ ఆపరేషన్‌కు ఉన్న ప్రాముఖ్యత మరింత పెరిగింది. ఉగ్రవాద స్థావరాలపై దాడి చేసిన భారత్‌ ఓసారి మళ్లీ తన భద్రతా నిబద్ధతను చూపించింది. ఇదే సమయంలో పాక్ అంతర్గతంగా తమ సైనికుల మృతికి సంబంధించి మౌనంగా ఉండటంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆపరేషన్ సిందూర్ వల్ల ఉగ్రవాద శక్తులకు కట్టడి, సైనిక స్థాయిలో భారత సత్తా మరోసారి ప్రపంచానికి రుజువు చేసినట్లు అయ్యింది.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • 11 pak soldiers died
  • India-Pakistan War
  • Operation Sindoor
  • pak army
  • pak army dies

Related News

    Latest News

    • Air Pollution : ప్రమాదకర స్థాయిలో ఎయిర్ పొల్యూషన్

    • CBN Visit Abroad : నేడు విదేశీ పర్యటనకు సీఎం చంద్రబాబు

    • H-1B Visa Fee : H-1B వీసా ఫీజు.. విదేశీ విద్యార్థులకు గుడ్ న్యూస్

    • Pakistan ODI Captain: పాకిస్థాన్ క్రికెట్ జ‌ట్టులో కీల‌క మార్పు.. వ‌న్డే కెప్టెన్‌గా ఫాస్ట్ బౌల‌ర్‌!

    • Suryakumar Yadav: టీమిండియాలో విభేదాలున్నాయా? గిల్‌పై సూర్య‌కుమార్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు!

    Trending News

      • Confirm Ticket: ఐఆర్‌సీటీసీతో ఇబ్బంది ప‌డుతున్నారా? అయితే ఈ యాప్స్‌తో టికెట్స్ బుక్ చేసుకోవ‌చ్చు!

      • Diwali: రేపే దీపావ‌ళి.. ఈ విష‌యాల‌ను అస్సలు మ‌ర్చిపోకండి!

      • Diwali: దీపావ‌ళి ఏ రోజు జ‌రుపుకోవాలి? లక్ష్మీ పూజ ఎలా చేయాలంటే?

      • Layoffs: ఉద్యోగాలు కోల్పోవ‌డానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కార‌ణ‌మా?!

      • RCB For Sale: ఆర్సీబీని కొనుగోలు చేయ‌నున్న అదానీ గ్రూప్‌?!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd