India
-
Bhole Baba : ‘భోలే బాబా’ ఎవరు ? హాథ్రస్ తొక్కిసలాటలో 116 మంది మృతికి కారణమేంటి?
ఉత్తరప్రదేశ్లోని హాథ్రస్ జిల్లాలోని రతిభాన్పుర్లో శివారాధన కార్యక్రమ సమయంలో జరిగిన తొక్కిసలాట విషాదాన్ని మిగిల్చింది.
Date : 02-07-2024 - 9:45 IST -
Rahul Gandhi: హిందూ వ్యాఖ్యలపై రాహుల్ గాంధీపై కేసు నమోదు
హిందూ సమాజం మనోభావాలను దెబ్బతీశారంటూ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీపై బీహార్లోని ముజఫర్పూర్ కోర్టులో కేసు నమోదైంది. దివ్యాన్షు కిషోర్ దాఖలు చేసిన ఈ కేసు తదుపరి విచారణను జూలై 15కి వాయిదా వేస్తూ అతని పిటిషన్ను కోర్టు అంగీకరించింది.
Date : 02-07-2024 - 9:41 IST -
UP Hathras Stampede : 107కు చేరిన మృతుల సంఖ్య
ప్రస్తుతం మృతుల సంఖ్య 107 కు చేరింది. ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని డాక్టర్స్ చెపుతున్నారు
Date : 02-07-2024 - 8:05 IST -
UP Stampede : యూపీలో తొక్కిసలాట.. భారీగా పెరుగుతున్న మృతుల సంఖ్య
ఈ ఘటనలో ఇప్పటివరకు 27 మంది మృతి చెందారు. వంద మందికి పైగా భక్తులకు గాయాలయ్యాయి.
Date : 02-07-2024 - 5:21 IST -
EVM Vs Akhilesh Yadav : యూపీలో 80కి 80 సీట్లొచ్చినా ఈవీఎంలను నమ్మను : అఖిలేష్
సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ లోక్సభలో సంచలన వ్యాఖ్యలు చేశారు.
Date : 02-07-2024 - 3:14 IST -
Rahul Gandhi : రాహుల్గాంధీ ప్రసంగంలోని కొంత భాగం కట్.. స్పీకర్ కీలక నిర్ణయం
ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ లోక్సభలో సోమవారం మధ్యాహ్నం చేసిన ప్రసంగంపై రాజకీయ దుమారం రేగింది.
Date : 02-07-2024 - 1:14 IST -
Majority Population : ఇలాగే జరిగితే.. మెజారిటీ ప్రజలు మైనారిటీలు అవుతారు : హైకోర్టు
దేశంలో జరుగుతున్న సామూహిక మత మార్పిడులపై అలహాబాద్ హైకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది.
Date : 02-07-2024 - 11:08 IST -
Parliament Session: పార్లమెంటులో రాహుల్ ప్రశ్నలపై రేపు ప్రధాని మోడీ సమాధానాలు
మంగళవారం లోక్సభలో రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాద తీర్మానంపై చర్చకు ప్రధాని నరేంద్ర మోదీ సమాధానం ఇవ్వనున్నారు. మంగళవారం సాయంత్రం 4 గంటలకు లోక్సభలో తన ప్రసంగం ద్వారా వరుసగా రెండు రోజుల పాటు రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాద తీర్మానంపై చర్చకు ప్రధాని మోదీ సమాధానం ఇస్తారని చెబుతున్నారు.
Date : 01-07-2024 - 9:02 IST -
Narendra Modi : డిజిటల్ ఇండియా సాధికారత కలిగిన దేశానికి ప్రతీక
'జీవన సౌలభ్యం' , పారదర్శకతను పెంపొందించే సాధికారత కలిగిన దేశానికి డిజిటల్ ఇండియా ప్రతీక అని ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం అన్నారు.
Date : 01-07-2024 - 8:46 IST -
Rahul Gandhi : పార్లమెంట్ ను గడగడలాడించిన రాహుల్ గాంధీ
ప్రొఫెషనల్ ఎగ్జామ్ అయిన NEETను కమర్షియల్ ఎగ్జామ్గా మార్చారు. బీజేపీ హయాంలో సంస్థలు నిర్వీర్యమయ్యాయి
Date : 01-07-2024 - 5:43 IST -
Sensational Verdict : నమాజ్ చేస్తున్నాడని.. మరణశిక్షను జీవితఖైదుగా మార్చిన హైకోర్టు
‘‘ఆరేళ్ల బాలికపై హత్యాచారానికి పాల్పడిన కేసులో దోషిగా తేలిన ఆసిఫ్ అలీ ప్రతిరోజూ నమాజ్ చేస్తున్నాడు.
Date : 01-07-2024 - 4:13 IST -
Narendra Modi : ఆరోగ్య మౌలిక సదుపాయాలను మెరుగుపరచడానికి కట్టుబడి ఉన్నాను
దేశంలో ఆరోగ్య మౌలిక సదుపాయాలను మెరుగుపరిచేందుకు ఎన్డీఏ ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం అన్నారు. జాతీయ వైద్యుల దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రధాని ఈ విషయం చెప్పారు.
Date : 01-07-2024 - 12:59 IST -
1st Accused : కొత్త క్రిమినల్ చట్టాలు.. తొలి కేసు ఎవరిపై నమోదైందో తెలుసా ?
ఈరోజు నుంచి కొత్త నేర, న్యాయ చట్టాలు మనదేశంలో అమల్లోకి వచ్చాయి.
Date : 01-07-2024 - 12:48 IST -
Rohit Sharma : కప్ను ఇంటికి తీసుకురావడం గర్వంగా ఉంది
టీమ్ ఇండియా టీ20 ప్రపంచకప్ 2024 కీర్తిని ప్రశంసించిన ప్రధాని నరేంద్ర మోదీ అభినందనలపై భారత కెప్టెన్ రోహిత్ శర్మ స్పందించాడు. సోషల్ మీడియా ప్లాట్ఫారమ్ ట్విట్టర్ (ఎక్స్) వేదికగా రోహిత్ తన సందేశానికి ప్రధాని మోదీకి ధన్యవాదాలు తెలిపారు.
Date : 01-07-2024 - 12:27 IST -
NEET Issue : ‘నీట్’పై దద్దరిల్లిన ఉభయసభలు.. దేశ ప్రజలకు వివరణ ఇవ్వాలన్న రాహుల్గాంధీ
నీట్-యూజీ ప్రశ్నాపత్రం లీకేజీ వ్యవహారంపై మరోసారి పార్లమెంటు ఉభయసభల్లో విపక్షాలు గళమెత్తాయి.
Date : 01-07-2024 - 12:24 IST -
India Team : మరో 24 గంటలు బార్బడోస్లోనే భారత జట్టు.!
టీ20 వరల్డ్ కప్ ఫైనల్ జరిగిన బార్బడోస్ను మరో 6 గంటల్లో బెరిల్ హరికేన్(తుఫాన్) తాకనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అక్కడ కర్ఫ్యూ తరహా వాతావరణం నెలకొందని జాతీయ మీడియా ప్రతినిధులు తెలిపారు.
Date : 01-07-2024 - 11:56 IST -
JP Nadda : మహిళలకు బెంగాల్ సురక్షితం కాదు
కేవలం మతతత్వాల్లో ఉండే క్రూరత్వాలను గుర్తు చేస్తూ పశ్చిమ బెంగాల్లో ఓ భయంకరమైన వీడియో వెలుగులోకి వచ్చింది. పరిస్థితిని మరింత దిగజార్చడానికి, TMC క్యాడర్ , ఎమ్మెల్యేలు ఈ చర్యను సమర్థిస్తున్నారు.
Date : 01-07-2024 - 11:42 IST -
BIG BREAKING: తగ్గిన గ్యాస్ సిలిండర్ ధరలు
చమురు సంస్థలు వంట గ్యాస్ వినియోగదారులకు శుభవార్త చెప్పాయి. 19కేజీల కమర్షియల్ గ్యాస్ సిలిండర్పై రూ.31 తగ్గిస్తున్నట్లు ప్రకటించాయి. తగ్గిన ధరలు ఇవాల్టి నుంచి అమల్లోకి వచ్చాయి. తాజా తగ్గింపుతో ఢిల్లీలో గ్యాస్ సిలిండర్ ధర రూ.1646కు చేరింది.
Date : 01-07-2024 - 10:59 IST -
New Rules : అమల్లోకి కొత్త చట్టాలు.. తొలి FIR నమోదు
నేడు కొత్త క్రిమినల్ చట్టాలు అమలులోకి రాగా భారతీయ న్యాయ సంహిత, 2023 కింద మొదటి FIR నమోదైంది. న్యూఢిల్లీ రైల్వే స్టేషన్లోని ఫుట్ ఓవర్ బ్రిడ్జిని ఆక్రమించి విక్రయాలు జరిపిన చిరు వ్యాపారిపై కమ్లా మార్కెట్ పోలీసులు FIR ఫైల్ చేశారు.
Date : 01-07-2024 - 10:29 IST -
Jay Shah : భారత్ టీ20 ప్రపంచ కప్ టీం రూ.125 ప్రైజ్ మనీ ప్రకటించిన జై షా
కెన్సింగ్టన్ ఓవల్లో భారత్ ఘన విజయం సాధించిన నేపథ్యంలో భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) సెక్రటరీ జై షా రూ.125 కోట్లు భారత జట్టుకు ప్రకటించారు.
Date : 30-06-2024 - 9:23 IST