Ship Hijack : నౌకను హైజాక్ చేసిన సముద్రపు దొంగలు.. రంగంలోకి భారత యుద్ధనౌక
Ship Hijack : అరేబియా సముద్రంలో సోమాలియా సముద్రపు దొంగలు మరోసారి రెచ్చిపోయారు.
- By Pasha Published Date - 03:55 PM, Mon - 29 January 24
ముగ్గురు అమెరికా సైనికులు మృతి
జోర్డాన్లోని అమెరికా సైనిక స్థావరంపై ఆదివారం డ్రోన్ దాడి జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు అమెరికా సైనికులు మృతి చెందగా, 25 మంది గాయపడ్డారు. ఇరాక్ కేంద్రంగా పనిచేసే ముజాహిదీన్ ఆఫ్ ఇస్లామిక్ రెసిస్టెన్స్ గ్రూపు ఈ దాడికి పాల్పడిందని అమెరికా వెల్లడించింది. యుద్ధం మొదలయ్యాక పశ్చిమాసియాలో తమ సైనికులు చనిపోవడం ఇదే మొదటిసారి అని అమెరికా తెలిపింది. ఆదివారం నాలుగు శత్రు స్థావరాలపై దాడులు చేసినట్లు ఇస్లామిక్ రెసిస్టెన్స్ ప్రకటించింది. సిరియాలో మూడు, జోర్డాన్లోని ఆక్రమిత పాలస్తీనా ప్రాంతంలో ఒక ప్రాంతంపై దాడులు చేసినట్లు పేర్కొంది. తమ స్థావరంపై దాడి ఇరాన్ మద్దతిచ్చే మిలిటరీ గ్రూపు పనేనని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రకటించారు. దాడులకు పాల్పడిన వారిని తగిన సమయంలో శిక్షిస్తాం. ‘మా దేశం ముగ్గురు సైనికులను కోల్పోయింది. వారి సేవలు ఎప్పటికీ గుర్తుండిపోతాయి.’ అని జో బైడెన్ పేర్కొన్నారు.
Related News
Navy Chief Dinesh Tripathi: భారత నౌకాదళ చీఫ్గా వైస్ అడ్మిరల్ దినేష్ త్రిపాఠి.. ఎవరీ త్రిపాఠి..?
ప్రస్తుత నేవీ చీఫ్ అడ్మిరల్ ఆర్ హరి కుమార్ స్థానంలో దినేష్ త్రిపాఠి బాధ్యతలు చేపట్టనున్నారు.