HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > India
  • >Ed Interrogating Lalu Prasad Yadav

Lalu Prasad Yadav: మా నాన్నకు ఏదైనా జరిగితే ఊరుకునేది లేదు: లాలూ కుమార్తె

భూ కుంభకోణం కేసులో ఈడీ విచారణపై లాలూ యాదవ్ కుమార్తె రోహిణి ఆచార్య అసంతృప్తి వ్యక్తం చేశారు. మా నాన్నకు ఏదైనా జరిగితే సీబీఐ-ఈడీ, వాటి యజమానులే బాధ్యత వహించాల్సి ఉంటుందని మండిపడ్డారు.

  • Author : Vamsi Chowdary Korata Date : 29-01-2024 - 3:37 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Lalu Prasad Yadav
Lalu Prasad Yadav

Lalu Prasad Yadav: భూ కుంభకోణం కేసులో ఈడీ విచారణపై లాలూ యాదవ్ కుమార్తె రోహిణి ఆచార్య అసంతృప్తి వ్యక్తం చేశారు. మా నాన్నకు ఏదైనా జరిగితే సీబీఐ-ఈడీ, వాటి యజమానులే బాధ్యత వహించాల్సి ఉంటుందని మండిపడ్డారు. నా మాటలు గుర్తు పెట్టుకోండి. నాన్న పరిస్థితి ఏమిటో అందరికీ తెలుసు అని చెప్పిన ఆమె తన తండ్రిని సింహంతో పోల్చారు.

లాలూ యాదవ్ 2004 నుంచి 2009 మధ్య రైల్వే మంత్రిగా ఉన్న సమయంలో ఈ కుంభకోణం జరిగింది. ఆర్జేడీ జాతీయ అధ్యక్షుడితో పాటు అప్పటి రైల్వే జనరల్ మేనేజర్ పేరును కూడా చార్జిషీటులో చేర్చారు. రైల్వేలో నియామకాలు పొందినందుకు ప్రతిఫలంగా, లాలూ ప్రసాద్ యాదవ్ అభ్యర్థులు మరియు వారి కుటుంబ సభ్యుల భూములను తన భార్య రబ్రీ దేవి మరియు కుమార్తె మిసా భారతి పేరు మీద బదిలీ చేశారని ఆరోపించారు.

ఉద్యోగాల కుంభకోణంలో లాలూ ప్రసాద్, రబ్రీ దేవి, ఆమె కుమార్తె మిసా భారతితో పాటు మరో 13 మందిపై సీబీఐ గతేడాది అక్టోబర్‌లో చార్జ్ షీట్ దాఖలు చేసింది. రైల్వేలో ఉద్యోగం ఇప్పిస్తానంటూ లంచం తీసుకున్నారనే ఆరోపణలపై సీబీఐ విచారణ జరుపుతోంది. అదే సమయంలో మనీలాండరింగ్ కేసును ఈడీ దర్యాప్తు చేస్తోంది.

Also Read: Whatsapp: వాట్సాప్‌లో ఇంట్రెస్టింగ్ ఫీచర్‌.. బ్యాకప్‌ చేయకుండానే డేటా ట్రాన్స్‌ఫర్‌!


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • bihar
  • cbi
  • charge sheet
  • ED
  • Job Scam
  • Lalu Prasad Yadav
  • land
  • patna
  • Rohini Acharya

Related News

RAIDURG

Real Estate : హైదరాబాద్ రియల్ ఎస్టేట్‌లో సంచలనం.. టీజీఐఐసీ వేలంలో భారీ బిడ్డింగ్

తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ (టీజీఐఐసీ) నిర్వహించిన భూముల ఇ-వేలంలో రికార్డు స్థాయి ధర నమోదైంది. ఈ – వేలంలో రాయ‌దుర్గం ప్రధాన భూమి ఎకరాకు సుమారు రూ.237 కోట్ల ధర పలికి కొత్త రికార్డు సృష్టించింది. 6.29 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ప్లాట్ నంబర్ 1A, 1/Fలకు ఈ భారీ ధర లభించింది. ఎకరాకు రూ.139 కోట్ల రిజర్వ్ ధర నిర్ణయించగా, దానికంటే 70 శాతం అధికంగా బిడ్డింగ్ నమోదైనట్లు అధ

  • Kesineni Janaki Lakshmi

    AP Liqour Scam : లిక్క‌ర్ స్కాం కేసు.. విజ‌య‌వాడ ఎంపీ కేశినేని చిన్ని భార్య‌కు ఈడీ నోటీసులు

Latest News

  • CM Revanth Reddy : రెండ‌వ ద‌శ ఇందిర‌మ్మ ఇళ్లు మంజూరు .. జూన్ 1న ప్రారంభించ‌నున్న సీఎం రేవంత్

  • Karnataka New CM : కర్ణాటక సీఎంగా డీకే శివకుమార్.. జూన్ 3న ప్రమాణ స్వీకారం

  • TDP : టీడీపీ చూపిన బాటలో దేశ రాజకీయాలు మారబోతున్నాయి: ఎమ్మెల్యే మాధవిరెడ్డి

  • T- SAT : ALP అభ్యర్థులకు గుడ్ న్యూస్.. టి-సాట్‌లో ప్ర‌త్యేక త‌ర‌గ‌తులు

  • CM Revanth Reddy : ప్రజల భద్రతే లక్ష్యం.. కఠిన నిర్ణయాలతో ముందుకు సాగుతున్న రేవంత్ స‌ర్కార్‌

Trending News

    • fake news: లిక్కర్ కేసులో నా భార్యకు నోటీసులు రావడం అంతా అబద్ధం.. కేశినేని చిన్ని !

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd