HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Telugu News
  • >India
  • >As Pandemic Hits Air Travel Gold Smugglers Take The Myanmar Route

Corona And Gold Smuggling: స్మగ్లర్లలో మార్పులు తీసుకొచ్చిన కరోనా

కరోనా అన్ని రంగాల్లో మార్పులను తీసుకొచ్చింది. చివరికి బంగారాన్ని స్మగ్లింగ్ చేసేవాళ్ళలో కూడా కరోనా పలు మార్పులు తీసుకువచ్చిందని డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ నివేదిక తెల్పింది.

  • By Siddartha Kallepelly Published Date - 06:58 PM, Sun - 5 December 21
  • daily-hunt
gold photo
gold photo

కరోనా అన్ని రంగాల్లో మార్పులను తీసుకొచ్చింది. చివరికి బంగారాన్ని స్మగ్లింగ్ చేసేవాళ్ళలో కూడా కరోనా పలు మార్పులు తీసుకువచ్చిందని డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ నివేదిక తెల్పింది.

ప్రపంచాన్ని కుదిపేసిన కరోనా, దానితో పాటే వచ్చిన లక్ డౌన్ తో ఒకదేశం నుండి మరోదేశానికి వెళ్లే విమానాలు, అంతర్ రాష్ట్ర రైల్వేలు పూర్తిగా రద్దయ్యాయి. ఈ నేపథ్యంలో స్మగ్లర్లు దొంగబంగారాన్ని దేశంలోకి తీసుకొచ్చేందుకు రోడ్డు మార్గాన్నే బెస్ట్ అనుకున్నారట.

మయన్మార్ నుండి ఈశాన్య రాష్ట్రాల మీదుగా ఇండియాలోకి స్మగ్లింగ్ బంగారం వస్తున్నట్లు ఇప్పటికే చాలా ఆధారాలున్నాయని నిఘావర్గాలు తెలిపాయి. ఆసియా దేశాల నుండి మయన్మార్ మీదుగా ఇప్పటికే టన్నుల కొద్దీ బంగారాన్ని ఇండియాకి తీసుకొచ్చినట్లు సమాచారం.

డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజన్స్ విడుదల చేసిన స్మగ్లింగ్ ఇన్ ఇండియా 2020-21 రిపోర్ట్ ప్రకారం లాక్‌డౌన్‌లో ఎయిర్ పోర్ట్స్ మూసివేయడంతో స్మగ్లర్లు దొంగ బంగారాన్ని మధ్య, తూర్పు ఆసియా దేశాల నుంచి మయన్మార్ మీదుగా రోడ్డు మార్గంలో దేశానికి తరలించినట్లు తెలిపింది. హైదరాబాద్, ముంబై, ఢిల్లీ లాంటి నగరాలకు సరఫరా చేయడానికి స్మగ్లింగ్‌ గూడ్స్ తరలిస్తున్నవారిలో ఎక్కువగా
మయన్మార్ దేశస్తులు ఉన్నట్లు సమాచారం.

gold graph

gold graph

భారత్ మయన్మార్ దేశాల మధ్య 1,643 కిలోమీటర్ల సరిహద్దు ఉంది. ఈ దేశాల మధ్య ఈశాన్య రాష్ట్రాలైన మణిపూర్, మిజోరం, నాగాలాండ్, అరుణాచల్‌ప్రదేశ్‌ లకు సరిహద్దులున్నాయి.

ఈ మార్గంలో తరలిస్తున్న బంగారంలో చాలా వరకు అధికారులు సీజ్ చేసినా స్మగ్లింగ్ చేస్తున్న బంగారంలో అది కేవలం తక్కువ మొత్తమేనని అధికారులు తెలిపారు.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • 200 crore was seized in 2020-21
  • Directorate of Revenue Intelligence (DRI)
  • gold smuggling
  • gold worth around Rs 1
  • land route
  • myanmar
  • post pandemic

Related News

    Latest News

    • BCCI: డ్రీమ్ 11తో ముగిసిన ఒప్పందం.. బీసీసీఐ రియాక్ష‌న్ ఇదే!

    • Ghaati : అనుష్క ‘ఘాటి’కి షాకింగ్ కలెక్షన్స్!

    • India – US : దిగొచ్చిన ట్రంప్..ఇక భారత్-అమెరికా వైరం ముగిసినట్లేనా?

    • Shreyas Iyer: ఆసియా క‌ప్‌కు ముందు టీమిండియా కెప్టెన్‌గా అయ్య‌ర్‌!

    • Canada : ఖలిస్థానీ ఉగ్రవాదులకు కెనడా నుంచే నిధుల సరఫరా: కెనడా నివేదికలో వెల్లడి..!

    Trending News

      • Chandra Grahan 2025 : 7న సంపూర్ణ చంద్రగ్రహణం..జ్యోతిష్య ప్రభావంతో ఏ రాశులకు శుభం? ఏ రాశులకు అశుభం?..!

      • Yograj Singh: ధోనితో సహా చాలా మంది ఆటగాళ్లు వెన్నుపోటు పొడిచారు: యువ‌రాజ్ తండ్రి

      • Sara Tendulkar: సచిన్ కుమార్తె సారా టెండూల్కర్‌కు నిజంగానే ఎంగేజ్‌మెంట్ జ‌రిగిందా?

      • IPL Tickets: క్రికెట్ అభిమానులకు తీపి, చేదు వార్త.. ఐపీఎల్‌పై జీఎస్టీ పెంపు, టికెట్లపై తగ్గింపు!

      • New GST: జీఎస్టీలో కీల‌క మార్పులు.. రూ. 48,000 కోట్లు న‌ష్టం?!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd