100 Lord Ram Idols : శ్రీరాముడి 100 విగ్రహాలతో అయోధ్యలో శోభాయాత్ర.. ఎప్పుడు ?
100 Lord Ram Idols : జనవరి 22న నవ్య భవ్య అయోధ్య రామమందిరంలో అంగరంగ వైభవంగా శ్రీరాముడి ప్రతిష్ఠాపనోత్సవం జరగబోతోంది.
- By Pasha Published Date - 09:27 AM, Mon - 11 December 23
We’re now on WhatsApp. Click to Join.
నూతనంగా నిర్మించిన అయోధ్య రామమందిర గర్భగుడిలో జనవరి 22న రామ్లల్లా విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తారు. పాలరాతితో చేసిన తామరపుష్ప సింహాసనంపై రామ్ లల్లా కొలువుతీరుతారు. ఈ వేడుకకు ప్రధాని మోడీతో పాటు వందలాది మంది ప్రముఖులు హాజరవుతారు. ఇక అయోధ్య రామమందిరం పూర్తిస్థాయిలో అందుబాటులోకి రావడానికి మరో మూడేళ్లు పడుతుందని శ్రీరామ జన్మభూమి మందిర్ ట్రస్ట్ కార్యదర్శి మహంత్ గోవింద్ గిరిదేవ్ వెల్లడించారు.
Related News
Ayodhya Ram Temple: మూడు నెలల్లో అయోధ్య రామయ్యను ఎంతమంది దర్శించుకున్నారో తెలుసా..?
జనవరి 22, 2024న రామజన్మభూమి అయోధ్యలో రామమందిర ప్రతిష్ఠాపన కార్యక్రమం జరిగింది.