HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Telugu News
  • >Health
  • >How To Improve Digestion Power Health Tips

Milk and Fruits : పాలు, పండ్లు కలిపి తింటే ఏం జరుగుతుందో మీకు తెలుసా?

ఈ రోజుల్లో చాలామంది జీర్ణ సంబంధిత సమస్యలతో ఎక్కువగా బాధపడుతున్నారు. అందుకు గల ప్రధాన కారణం ఆహారపు అలవాట్లు. రకరకాల ఆహార పదార్థాలు తీ

  • By Anshu Published Date - 09:30 PM, Tue - 23 January 24
  • daily-hunt
Mixcollage 23 Jan 2024 08 27 Pm 3081
Mixcollage 23 Jan 2024 08 27 Pm 3081

ఈ రోజుల్లో చాలామంది జీర్ణ సంబంధిత సమస్యలతో ఎక్కువగా బాధపడుతున్నారు. అందుకు గల ప్రధాన కారణం ఆహారపు అలవాట్లు. రకరకాల ఆహార పదార్థాలు తీసుకోవడం వల్ల అవి సరిగా జీర్ణం కాక జీర్ణవ్యవస్థ సరిగా పనిచేయక అనేక సమస్యలు మొదలవుతూ ఉంటాయి. అయితే చాలామందికి తెలియని విషయం ఏమిటంటే కొన్ని రకాల ఆహార పదార్థాలను కలిపి తీసుకోకూడదు. వాటి వల్ల అనేక రకాల సమస్యలు వస్తాయి. అందుకే జీర్ణ వ్యవస్థను ఎప్పుడూ ఆరోగ్యం ఉంచుకోవాలి. మామూలుగా కొన్ని రకాల ఆహార పదార్థాల కాంబినేషన్ ఆరోగ్యానికి అసలు మంచిది కాదు.

అందుకే కొన్నింటిని కలిపి తీసుకోకూడదని వైద్యులు కూడా చెబుతూ ఉంటారు. అటువంటి వాటిలో పాలు పండ్లు కలిపి తినడం కూడా ఒకటి. అలా చేస్తే చాలా ఆరోగ్య సమస్యలు వస్తాయి. జీర్ణ వ్యవస్థ కూడా దెబ్బతింటుంది. పాలకు, పండ్లకు పడదు. వాటిని ఒకేసారి తీసుకోకూడదు. అలా చేస్తే వాటి నుంచి ఏర్పడే ఆమ్లాల వల్ల శరీరానికి చాలా సమస్యలు వస్తాయి. పాలను, పండ్లను కలిపి తినడం వల్ల జీర్ణ సమస్యలు వస్తాయి. అల్సర్, గ్యాస్ సమస్యలు కూడా వచ్చే ప్రమాదం ఉంటుంది. ఇలా జీర్ణ సమస్యలు రాకుండా ఉండాలంటే జీర్ణవ్యవస్థ సక్రమంగ పనిచేసేలా చూసుకోవాలి. ఒకేసారి ఎక్కువ ఆహారాన్న తినకూడదు.

ఆకలేస్తేనే తినాలి. కడుపు నిండిన భావన రాగానే తినడం ఆపేయాలి. లేట్ నైట్ ఎక్కువ తినకూడదు. టైమ్ కాని టైమ్ లో తింటే తిన్న ఆహారం అస్సలు అరగదు. కొందరు అర్ధరాత్రి దాటాక తింటుంటారు. అది అస్సలు మంచిది కాదు. కుదిరితే రాత్రి 8 లోపు తినేయాలి. రాత్రి పూట పడుకునే వరకే తిన్న అన్నం అరగాలి. అలా అయితేనే జీర్ణ వ్యవస్థ సక్రమంగా పనిచేస్తుంది. లేదంటే లేనిపోని సమస్యల్లో చిక్కుకోవాల్సి ఉంటుంది. కొంతమంది రకరకాల ఫ్రూట్స్ తిన్న తర్వాత వెంటనే పాలు తాగుతూ ఉంటారు. కానీ అసలు అలా చేయకండి. ఒకవేళ పాలు పండ్లు కలిపి తీసుకోవాలి అనుకుంటే వాటికి మధ్య కొంచెం గ్యాప్ తీసుకోవడం మంచిది..


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • drinking milk
  • eating fruits
  • Milk and Fruits

Related News

    Latest News

    • Modi Govt : న్యాయ వ్యవస్థలో విప్లవం..’రోబో జడ్జిలు’ సరికొత్త ప్రయోగం..

    • Narendra Modi : ట్రంప్‌ వ్యాఖ్యలపై ప్రధాని మోడీ స్పందన

    • Mumbai: అప్పటి వరకు ముంబయి వీధుల్లో డ్రోన్లపై నిషేధం

    • Balapur laddu: బాలాపూర్‌ గణేష్‌ లడ్డూకు రికార్డు ధర..ఈసారి ఎన్ని లక్షలంటే..?

    • PM Modi : భారత్‌–అమెరికా సంబంధాల్లో ఉద్రిక్తతలు : ఐరాస సమావేశాలకు మోడీ గైర్హాజరు!

    Trending News

      • Yograj Singh: ధోనితో సహా చాలా మంది ఆటగాళ్లు వెన్నుపోటు పొడిచారు: యువ‌రాజ్ తండ్రి

      • Sara Tendulkar: సచిన్ కుమార్తె సారా టెండూల్కర్‌కు నిజంగానే ఎంగేజ్‌మెంట్ జ‌రిగిందా?

      • IPL Tickets: క్రికెట్ అభిమానులకు తీపి, చేదు వార్త.. ఐపీఎల్‌పై జీఎస్టీ పెంపు, టికెట్లపై తగ్గింపు!

      • New GST: జీఎస్టీలో కీల‌క మార్పులు.. రూ. 48,000 కోట్లు న‌ష్టం?!

      • GST Slashed: హెయిర్‌కట్, ఫేషియల్ చేయించుకునేవారికి గుడ్ న్యూస్‌.. ఎందుకంటే?

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd