HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Devotional
  • >Can We Keep Photos Of Dead Parents In Pooja As Per Vastu

Death People: చనిపోయిన వారి ఫోటోలను ఇంట్లో పెట్టుకొని పూజ చేయవచ్చా.. పండితులు ఏం చెబుతున్నారంటే!

చనిపోయిన వారి ఫోటోలను ఇంట్లో పెట్టుకోవచ్చా లేదా? ఇంట్లో పెట్టుకుంటే ఏం జరుగుతుంది? అలాగే వారి ఫోటోలకు పూజ చేయవచ్చా లేదా అన్న విషయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం..

  • Author : Anshu Date : 09-05-2025 - 11:00 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Death People
Death People

ఇంట్లో చనిపోయిన వారి ఫోటోలను పెట్టుకోవచ్చా? ఒకవేళ పెట్టుకుంటే ఏ దిశలో పెట్టుకోవాలి? ఎవరి ఫోటోలు ఇంట్లో ఉంచుకోవాలి? అలాగే మరణించిన వారి ఫోటోలు పూజ మందిరంలో పెట్టవచ్చా లేదా? ఇలా చేస్తే శుభమా అశుభమా? ఈ విషయాల గురించి పండితులు ఏమంటున్నారో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. మనకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు దేవతలతో సమానం కాబట్టి చనిపోయిన తర్వాత వారి ఫోటోలను ఇంట్లో పెట్టుకోవచ్చట. మాతా పిత్రులు దేవతలతో సమానం. జన్మనిచ్చిన తల్లి దండ్రులు కాబట్టి దేవతలతో సమానమైన వారేనని చెప్పి ఇంట్లో పూజా మందిరంలో వారి ఫోటోలు పెట్టుకుని పూజించడం కరెక్టే అని చెబుతున్నారు.

ఆదివారం అమావాస్య, మంగళవారం అమావాస్య, శనివారం అమావాస్య రోజున చనిపోయినట్లు అయితే ఆ తల్లిదండ్రుల ఫోటోలను దేవుడి దగ్గర పెట్టకూడదట. ఇంట్లో ఎక్కడ పడితే అక్కడ పెట్టకూడదని, ఇంట్లో పెట్టినా నిత్యం వాటిని చూడకూడదని చెబుతున్నారు. తల్లిదండ్రులు దేవతలతో సమానమే. కానీ, వారు చనిపోయినటువంటి సమయం అనేది కీడు, అశుభప్రదమైనది. ఈ వారాల్లో, ఈ తిథుల్లో చనిపోతే శాంతి హోమం జరిపించాలట. అదే ఉదగ శాంతి హోమం. శివుడికి సంబంధించి రుద్రాభిషేకం చేయించాలట. మృత్యుంజయ హోమం జరిపించాలని, అలా చేసినా వారి ఫోటోలు మాత్రం ఇంట్లో పెట్టకూడదట. ఎందుకంటే అశుభ సమయంలో చనిపోయారు కాబట్టి పెట్టకపోవడమే మంచిది అని చెబుతున్నారు.

అశుభ సమయంలో చనిపోయినట్లు అయితే ఏడాదిలోపు ఆ ఇంట్లో మళ్లీ ఒక ప్రాణ నష్టం జరిగే అవకాశం ఉందని, కాబట్టి ఎవరికీ ఎలాంటి ప్రాణనష్టం జరగకూడదు చెప్పి ఉదక శాంతి హోమం జరిపించాలట. అలా చేస్తే ఆ ఇంట్లో మళ్లీ నష్టం జరగదట. ఆ ఇంటిల్లి పాది శుభంగానే ఉంటుందట. ఇది ఆత్మశాంతి కోసం చేసే పూజా కార్యక్రమం అని ఇది చేస్తే ఆ ఇంటిల్లిపాది అంతా సంతోషంగా ఉంటారని, పాజిటివ్ ఎనర్జీతో శుభప్రదంగా ఆ ఇల్లు కొనసాగుతుందని చెబుతున్నారు. తల్లిదండ్రులు ఫోటోలు మాత్రమే పూజా మందరిలో పెట్టుకోవచ్చట. మిగతా వారివి పెట్టకూడదని, దేవుడి పూజా మందరిలో తల్లిదండ్రులు ఫోటోలు మాత్రమే ఉండాలని, అన్నదమ్ములవి, భార్యవి, పిల్లలవి ఫోటోలు పెట్టుకోకూడదట. తల్లిదండ్రుల ఫోటోలు మాత్రమే పెట్టుకోవాలని,అది కూడా దక్షిణం గోడకు పెట్టుకుని ఉత్తర ముఖం చూస్తూ ఉంటారు. అటువంటి వాళ్లకు శనివారం, ఆదివారం, లేదా మంగళవారం దూపం ఇవ్వడం శుభప్రదం అని చెబుతున్నారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • death people
  • death prents photos
  • directions
  • HAL
  • Parents
  • pooja

Related News

Do you know the scientific reason behind performing puja?

పూజ చేయడం వెనుక సైంటిఫిక్ రీజన్ తెలుసా?

తరతరాలుగా మన పెద్దలు పాటించిన పూజా విధానాల్లో ఆధునిక శాస్త్రం గుర్తించిన అనేక ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి. రోజూ కొన్ని నిమిషాలు పూజ చేయడం వల్ల మన మనసు, శరీరం రెండింటిపైనా సానుకూల ప్రభావం పడుతుంది.

    Latest News

    • చెవిరెడ్డి భాస్కర్‌ కు భారీ ఊరట ! 226 రోజుల తర్వాత బెయిల్‌

    • ఒక్కసారిగా పడిపోయిన హెరిటేజ్ షేర్లు.. చంద్రబాబు సతీమణికి రూ. 80 కోట్లకుపైగా లాస్!

    • మేడారం భక్తులకు శుభవార్త..మగవారికి ఉచిత బస్సు ప్రయాణం

    • ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు..

    • Big Breaking News..కేసీఆర్ కు ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ నోటీసులు

    Trending News

      • పంజాబ్ సరిహద్దుల్లో భారీ కుట్ర భగ్నం.. 43 కిలోల హెరాయిన్, గన్, బులెట్లు, గ్రెనేడ్లు స్వాధీనం చేసుకున్న విలేజ్ డిఫెన్స్ కమిటీ

      • అజిత్ పవార్‌ విమానం కూలిపోయే ముందు కాక్‌పిట్ నుంచి గుండెలు పిండేసే ఆఖరి మాటలివే!

      • అజిత్ పవార్ విమాన ప్రమాదానికి ముందు పైలట్ తన అమ్మమ్మకు పంపిన చివరి మెసేజ్ ఇదే !

      • స్మార్ట్‌ఫోన్ యూజర్లు జాగ్రత్త.. బయటకు వెళ్లేటప్పుడు వై-ఫై ఆన్ చేసి ఉంచుతున్నారా?

      • కేంద్ర బ‌డ్జెట్ 2026.. యువ‌త‌కు రూ. 7 వేల వ‌ర‌కు స్టైపెండ్‌!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd