Kottha Bangarulokam : కొత్త బంగారు లోకం.. ఆ ఇద్దరు హీరోలు కాదన్నారా..?
Kottha Bangarulokam వరుణ్ సందేష్ హీరోగా శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో వచ్చిన సూపర్ హిట్ మూవీ కొత్త బంగారు లోకం. వరుణ్ సందేష్, శ్వేతా బసు ప్రసాద్ కలిసి నటించిన ఈ సినిమాకు మిక్కీ జే మేయర్
- By Ramesh Published Date - 11:12 PM, Thu - 29 February 24
Kottha Bangarulokam వరుణ్ సందేష్ హీరోగా శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో వచ్చిన సూపర్ హిట్ మూవీ కొత్త బంగారు లోకం. వరుణ్ సందేష్, శ్వేతా బసు ప్రసాద్ కలిసి నటించిన ఈ సినిమాకు మిక్కీ జే మేయర్ అందించిన మ్యూజిక్ సూపర్ హిట్ గా నిలిచింది. అయితే ఈ సినిమాలో హీరోగా ముందు వరుణ్ సందేష్ ని అనుకోలేదట. అప్పటికే అక్కినేని నాగార్జున వారసుడు నాగ చైతన్య హీరోగా ఎంట్రీ ఇస్తాడని తెలిసి నాగ చైతన్య కోసం ఈ కథ చెప్పాడట శ్రీకాంత్ అడ్డాల.
అయితే చైతన్యకు మాస్ ఇమేజ్ ఉన్న కథ కావాలని. లవ్ స్టోరీ వల్ల సాఫ్ట్ ఇమేజ్ వస్తుందని భావించి ఆ ఆఫర్ కాదనుకున్నారట. ఇక నాగ చైతన్య తర్వాత అప్పటికే హీరోగా సక్సెస్ అయిన రామ్ దగ్గరకు కూడా ఈ కథ తీసుకెళ్లారట. అయితే కాలేజ్ లవర్ బోయ్ గా తను కష్టమని భావించి రాం వద్దన్నాడట.
అలా వాళ్లిద్దరు కాదనడం తో వరుణ్ సందేష్ చేశాడు. ఆ సినిమా హిట్ తో వరుణ్ మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు. అయితే ఆ ఇమేజ్ ని వరుణ్ కాపాడుకోలేకపోయాడు. కొత్త బంగారు లోకం సినిమాలో వరుణ్ సందేష్ కాకుండా రామ్, నాగ చైతన్య అయితే ఎలా ఉండేదో ఒకసారి ఊహించుకోండి.
Also Read : Indraganti Mohanakrishna Priyadarshi : అభిరుచిగల దర్శకుడు.. ప్రతిభగల హీరో.. కాంబో సెట్ అయ్యింది..!
Related News
Dhanush : మాస్క్ లేకుండా చెత్తలో 10 గంటలు.. కుబేర కోసం ధనుష్ డెడికేషన్ లెవెల్ ఇది..!
Dhanush శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో ధనుష్ లీడ్ రోల్ లో నటిస్తున్న సినిమా కుబేర. ఏసియన్ సినిమాస్ సునీల్ నారంగ్ నిర్మిస్తున్న ఈ సినిమాలో కన్నడ భామ రష్మిక