Chiranjeevi: టాలీవుడ్ శిఖరంతో ఎవరెస్ట్ శిఖరాలు
టాలీవుడ్ శిఖరం చిరంజీవిని ఎత్తైన శిఖరాలు అధిరోస్తున్న ఇద్దరు పర్వోతరోహకురాలు కలుసుకున్నారు.
- By Balu J Published Date - 09:13 PM, Sat - 3 September 22
టాలీవుడ్ శిఖరం చిరంజీవిని ఎత్తైన శిఖరాలు అధిరోస్తున్న ఇద్దరు పర్వోతరోహకురాలు కలుసుకున్నారు. పేద బాలికలకు ఉన్నత విద్యనందించే లక్ష్యంతో హిమాలయ పర్వతాన్ని అధిరోహించిన నాసా శాస్త్రవేత్త డాక్టర్ కావ్య మన్యపు, మరో పర్వతారోహకురాలు మలావత్ పూర్ణను మెగాస్టార్ చిరంజీవి అభినందించారు.
శనివారం వారు చిరంజీవిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి బాలికకు ఈ ప్రపంచాన్ని మార్చే శక్తి ఉంటుందని తెలిపారు. మలావత్ పూర్ణ ఇప్పటికే ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించి తెలంగాణకు గర్వకారణంగా నిలిచిన విషయం తెలిసిందే.
Every girl has the power to change the world! These two young,dynamic women Dr.Kavya Manyapu,a Space Scientist & Poorna Malavath,youngest girl to climb Mt.Everest prove just that
I applaud their efforts on their ‘Project Shakthi’to Empower-Educate-Elevate underprivileged girls. pic.twitter.com/mUNF3X77Z3
— Chiranjeevi Konidela (@KChiruTweets) September 3, 2022
Related News
Bengaluru Win: సన్రైజర్స్ జోరుకు బ్రేక్ వేసిన ఆర్సీబీ.. ఎట్టకేలకు రెండో విజయం నమోదు చేసుకున్న బెంగళూరు
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 35 పరుగుల తేడాతో సన్రైజర్స్ హైదరాబాద్ను ఓడించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 206 పరుగుల భారీ స్కోరు సాధించింది.