-
India vs England: సిరీస్ కోల్పోయినా బాధ లేదు.. మా వాళ్ళు అద్భుతంగా ఆడారు
12 ఏళ్ల తర్వాత భారత గడ్డపై టెస్టు సిరీస్ గెలవాలన్న ఇంగ్లండ్, కెప్టెన్ బెన్స్టోక్స్ కల కేవలం కలగానే మిగిలిపోయింది. రోహిత్ సేన రాంచీలో 5 వికెట్ల తేడాతో బ్రిటిష్ను ఓ
-
TTD: టీటీడీ సంచలన నిర్ణయం.. రమణ దీక్షితులుపై వేటు
టీటీడీ సంచలన నిర్ణయం తీసుకుంది. టీటీడీతోపాటు ప్రభుత్వంపైన తీవ్ర విమర్శలు చేసిన తిరుమల ఆలయ గౌరవ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులుపై వేటు వేసింది.
-
Telangana: నామినేటెడ్ పదవులపై సీఎం రేవంత్ కసరత్తు
రాష్ట్రంలో చాలా కాలం తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ నామినేటెడ్ పదవుల విషయంలో జాగ్రత్తలు తీసుకుంటోంది. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన ప్రాధ
-
-
-
Palestina PM: గాజాలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితుల దృష్ట్యా: పాలస్తీనా ప్రధాని రాజీనామా
ఇజ్రాయెల్ దాడుల నేపథ్యంలో పాలస్తీనా ప్రధాని మహ్మద్ సయ్యా ఈరోజు రాజీనామా చేశారు. అధ్యక్షుడు ముహమ్మద్ అబ్బాస్కు తన రాజీనామాను సమర్పిస్తున్నట్లు ఆయన వెల్లడించారు .
-
IND vs ENG 4th Test: నాలుగో టెస్టులో భారత్ విజయం, సిరీస్ సొంతం చేసుకున్న రోహిత్ సేన
ఇంగ్లండ్పై నాలుగో టెస్టులో భారత్ విజయం సాధించింది. ఈ విజయంతో భారత్ మరో టెస్ట్ మిగిలి ఉండగానే సిరీస్ దక్కించుకుంది. ఈ టెస్టులో రోహిత్, గిల్ హాఫ్ సెంచరీలతో చెలరేగారు
-
Gali Janardhana Reddy: తెరపైకి మైనింగ్ కింగ్ గాలి జనార్దనరెడ్డి
రాజకీయ నాయకుడుగా మారిన మైనింగ్ వ్యాపారి గాలి జనార్ధన రెడ్డి సోమవారం కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను బెంగళూరులోని ఆయన అధికారిక నివాసం కావేరిలో కలిశారు.
-
Hyderabad: హైదరాబాద్లో చోరీకి గురైన మ్యాన్హోల్స్
మ్యాన్హోల్స్పై ఉన్న స్టీల్ ప్లేట్లను దొంగిలించి విక్రయిస్తున్నారు. అమీర్పేట పరిధిలోని లీలానగర్లో దాదాపు 30 మ్యాన్హోల్ పై ఉన్న ప్లేట్లను దొంగిలించారు. నిందిత
-
-
Kiran Rathod: అవకాశాల కోసం వెళితే కమిట్మెంట్ అడుగుతున్నారు: కిరణ్ రాథోడ్
కాస్టింగ్ కౌచ్ అంటే.. నేను నీకు అవకాశం ఇస్తే, నువ్వు నాకేం ఇస్తావు. దీనికి ఎంతో మంది నటీమణులు బలైనవారే. తాజాగా కిరణ్ రాథోడ్ తన జీవితంలో జరిగిన విషయాలను ఓ ఇంటర్వ్యూ ద్వార
-
Arvind Kejriwal: ఈ రోజు ఈడీ విచారణకు కేజ్రీవాల్
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ను ఈడీ ఈ రోజు విచారించే అవకాశం ఉంది. గత గురువారం ఈడీ సీఎం కేజ్రీవాల్కు 7వ సారి సమన్లు పంపింది. ఫిబ్రవరి 26 న విచారణలో పాల్గొనవల
-
Bihar: బీహార్లో ఘోర రోడ్డు ప్రమాదం.. 9మంది మృతి
బీహార్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ని కైమూర్ జిల్లా దేవ్కలి జాతీయ రహదారిపై కారు, కంటైనర్ ట్రక్కు, ద్విచక్రవాహనం ఢీకొన్న ప్రమాదంలో 9 మంది మరణించారు.