-
Aamir Khan : ఆమిర్ ఖాన్ ఇంటికి ఒకేసారి 25 మంది ఐపీఎస్లు…! అసలేం జరిగిందంటే?
అయితే, ఈ అనూహ్య పరిణామానికి సంబంధించి ఇప్పుడు స్పష్టత వచ్చింది. అసలు ఆ 25 మంది పోలీసులూ ఐపీఎస్ ట్రైనీలు. దేశవ్యాప్తంగా ఎంపికైన ఐపీఎస్ అధికారుల తాజా బ్యాచ్కు చెందిన వార
-
Hyderabad: షటిల్ ఆడుతూ గుండెపోటుతో కుప్పకూలి 25 ఏళ్ల యువకుడు మృతి
రెగ్యులర్గా షటిల్ ఆడే ఒక 25 ఏళ్ల యువకుడు ఆట మధ్యలో గుండెపోటుతో అకస్మాత్తుగా కుప్పకూలిపోవడంతో ప్రాణాలను కోల్పోయాడు. మృతుడు గుండ్ల రాకేశ్ (25), ఖమ్మం జిల్లా తల్లాడ మండల
-
Ilayaraja : సుప్రీంకోర్టులో సంగీత దిగ్గజం ఇళయరాజాకు ఎదురుదెబ్బ !
సోనీ మ్యూజిక్ ఎంటర్టైన్మెంట్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ బాంబే హైకోర్టులో దాఖలు చేసిన కాపీరైట్ ఉల్లంఘన కేసును మద్రాస్ హైకోర్టుకు బదిలీ చేయాలంటూ ఐఎంఎంఏ కోరగా ప్రధాన
-
-
-
Lulu Malls : ఆంధ్రప్రదేశ్కు లులుమాల్ .. విశాఖపట్నం, విజయవాడలో భారీ మాల్స్కు ప్రభుత్వం గ్రీన్సిగ్నల్
లులు గ్రూప్ మొదటి మాల్ను విశాఖపట్నంలో నిర్మించనుంది. బీచ్ రోడ్డులోని హార్బర్ పార్క్ ప్రాంతంలో 13.74 ఎకరాల విలువైన భూమిని సంస్థకు 99 ఏళ్ల లీజుకు కేటాయించారు. ఆంధ్రప్రదే
-
KTR : ఇందిరమ్మ రాజ్యంలో ఇంటింటికీ మద్యం..! : కాంగ్రెస్ నిర్ణయంపై కేటీఆర్ ఆగ్రహం
కానీ నేడు అదే పల్లెల్లో మద్యం దుకాణాలు తెరిచి, తాగుబోతుల తెలంగాణగా రాష్ట్రాన్ని మలచేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది అని ధ్వజమెత్తారు. అలాగే, మద్యం వినియోగంపై గణాంక
-
Chidambaram : పార్లమెంటును షేక్ చేస్తున్న ‘ఆపరేషన్ సిందూర్’..చిదంబరంపై బీజేపీ ఫైర్
. దేశీయ ఉగ్రవాదుల ప్రమేయంపై ఆయన వ్యక్తపరిచిన అభిప్రాయాలు కేంద్రానికి చురకలు పెడుతున్నాయి. ఓ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చిదంబరం మాట్లాడుతూ..పహల్గాం దాడి తర్వాత ఎన్
-
Uttar Pradesh : ఆలయంలో తొక్కిసలాట.. ఇద్దరి మృతి..మరో 19 మందికి తీవ్ర గాయాలు
ఆలయ ప్రాంగణంలో జరిగిన తొక్కిసలాటలో ఇద్దరు భక్తులు ప్రాణాలు కోల్పోగా, మరో 19 మంది విద్యుత్ షాక్కు గురై గాయపడ్డారు. తెల్లవారుజామున సుమారు 3 గంటల సమయంలో, జలాభిషేకం కోసం వ
-
-
Singapore Tour : గ్రీన్ ఎనర్జీ రంగంలో భారీ అడుగులు.. సింగపూర్తో భాగస్వామ్యం కోరుతున్న సీఎం చంద్రబాబు
గత ప్రభుత్వం హయాంలో సింగపూర్ కంపెనీలు ఎదుర్కొన్న ఇబ్బందులపై మంత్రి టాన్కు వివరంగా నివేదించిన చంద్రబాబు, అవన్నీ పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ భేటీలో ముఖ్యమంత్రి చ
-
Gold Rate : స్థిరంగా బంగారం ధరలు.. నేడు తులం రేటు ఎంతుందంటే?
ఈ ధరల స్థిరత వినియోగదారులకు కొంత ఊరటను అందిస్తోంది. భారత్లో పెళ్లిళ్ల సీజన్ ప్రారంభమవడం, బంగారం కొనుగోళ్లు పెరగనున్న నేపథ్యంలో ధరలు తగ్గడం వినియోగదారులకు మేలైన అవక
-
Gundla Brahmeswaram Temple : నల్లమల అరణ్యంలో నిద్రించే మహాశివుడు..ఏడాదికి రెండు రోజులు మాత్రమే దర్శనం ఎక్కడో తెలుసా?
మహాశివరాత్రి సందర్భంగా మాత్రమే భక్తులకు దర్శన భాగ్యం లభిస్తుంది. దట్టమైన అడవుల్లో ఉన్న ఈ ఆలయం ప్రాచీన చరిత్ర కలిగినది. శిలాశాసనాల ప్రకారం, దీనిని కాకతీయులు మరియు విజ