-
Hanumakonda : మంత్రి కొండా సురేఖ ఇంటిని ముట్టడించిన మధ్యాహ్న భోజన కార్మికులు
అక్షయపాత్రకు అప్పగించొద్దు - మాకే అవకాశం ఇవ్వండి అని వారు నినాదాలు చేశారు. కార్మికులు కొన్నిరోజులుగా తమ సమస్యలను అధికారులకు చెప్పినా స్పందన లేకపోవడంతో చివరకు వారు న
-
AP : ఏపీలో జిల్లాల మార్పుపై ప్రభుత్వం కసరత్తు .. 26 నుంచి 32కి పెరిగే అవకాశం..!
ఆంధ్రప్రదేశ్లో రాజకీయంగా కీలకమైన పరిణామం. కొత్త జిల్లాల ఏర్పాటుతో పాటు, పేర్ల మార్పులు, సరిహద్దుల పునర్విభజనపై రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా కసరత్తు చేస్తున్నది. ఈ క్
-
Elephant : కర్ణాటక బందీపూర్లో ఏనుగు బీభత్సం ..టూరిస్ట్పై దాడి
ఈ సంఘటన బందీపూర్లోని కెక్కనహళ్లి రోడ్డులో చోటు చేసుకుంది. ప్రకృతి ప్రేమికులు తరచూ సందర్శించే ఈ ప్రాంతంలో అంచనా వేయలేని ప్రమాదం ఎదురైంది. కేరళకు చెందిన ఓ టూరిస్ట్ అ
-
-
-
Noida: డే కేర్లో పసిపాపపై అమానుషత్వం ..సోషల్మీడియాలో వీడియో వైరల్
అక్కడి ఓ డే కేర్ సెంటర్లో 15 నెలల పసిపాపపై మహిళా సిబ్బంది అమానుషంగా ప్రవర్తించిన దృశ్యాలు బయటపడటంతో, దీనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. స్థానిక నివాసితులైన ఓ దంపతులు
-
Asim Munir : తాము నాశనమైతే.. సగం ప్రపంచాన్ని నాశనం చేస్తాం.. పాక్ ఆర్మీ చీఫ్ సంచలన వ్యాఖ్యలు
తమ దేశం అణ్వాయుధ శక్తితో కూడినది అని, అవసరమైతే అణు యుద్ధానికి కూడా వెనుకాడమని బహిరంగంగా హెచ్చరించారు. భారత్ సింధూ నదిపై డ్యామ్లు కట్టే వరకు చూస్తూ ఊరుకోమని, మా వద్ద
-
Jr NTR : తెలంగాణ ప్రభుత్వానికి జూనియర్ ఎన్టీఆర్ క్షమాపణలు..కారణం ఏంటంటే?
అయితే ఈ కృతజ్ఞతలను వేదికపై మర్చిపోయినందుకు ఎన్టీఆర్ క్షమాపణలు కూడా తెలిపారు. నా 25 సంవత్సరాల సినీ ప్రస్థానాన్ని అభిమానులతో పంచుకుంటూ, ఈ ముఖ్యమైన విషయం చెప్పడం మర్చిపో
-
India Developmemt : భారత్ అభివృద్ధిని కొన్ని దేశాల నేతలు చూడలేకపోతున్నారు : రాజ్నాథ్ సింగ్
తమకే బాస్ పదవి కట్టబెట్టాలని భావించే వారికి మన దేశం ఎదుగుదల అంగీకరించదగినది కాదు అని విమర్శించారు. ప్రత్యక్షంగా పేరుపేరునా ప్రస్తావించకపోయినప్పటికీ, అమెరికా మాజీ
-
-
Pawan Kalyan : గిరిజన ప్రాంతాల్లో ‘అడవి తల్లి బాట’ రహదారుల ప్రాజెక్టు వేగవంతం చేయాలి: పవన్ కల్యాణ్ సూచన
ఈ ప్రాజెక్టు పూర్తయిన తర్వాత 625 గిరిజన ఆవాసాలకు మెరుగైన రహదారి సౌకర్యం కలిగిస్తుందన్నారు. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి రహదారి సౌకర్యం లేకుండా ఉన్న గ్రామాలనూ అనుసం
-
Film Federation : తెలుగు ఫిల్మ్ ఫెడరేషన్ వార్నింగ్.. చర్చలు విఫలమైతే షూటింగ్ల బహిష్కారం
సినీ కార్మికుల సంఘాల నేతలు ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. ఇప్పటివరకు జరిగిన చర్చలు ఎలాంటి స్పష్టతకు రాలేదు. నిర్మాతల స్పందన అసంతృప్తికరంగా ఉంది. చర్చలు సఫలీకరించా
-
Metro Yellow Line : బెంగళూరులో మోడీ పర్యటన..వందే భారత్ రైళ్లు, మెట్రో ప్రారంభోత్సవాలు
ప్రధాని మోడీ, కొత్తగా ప్రారంభించిన బెంగళూరు-బెళగావి వందే భారత్ రైల్లో ప్రయాణిస్తూ విద్యార్థులతో ముచ్చటించారు. టెక్నాలజీ, అభివృద్ధి, యువత భవిష్యత్తుపై చర్చిస్తూ వారి
- Telugu News
- ⁄Author
- ⁄Latha Suma