-
AP CM Jagan: మంత్రులు,ఎమ్మెల్యే లపై జగన్ సీరియస్
వైసీపీ చీఫ్ జగన్మోహన్ రెడ్డి 27మంది వైసీపీ ఎమ్మెల్యేలకు క్లాస్ పీకారు. పనితీరు మార్చుకోవాలని వార్నింగ్ ఇచ్చారు.
-
Oracle : భారత్ లో లంచాల కోసం ఒరాకిల్ కోట్ల రూపాయల కేటాయింపు
భారత దేశంలో లంచాలు ఇచ్చేందుకు ప్రముఖ ఐటీ సంస్థ ఒరాకిల్ నిధులను కేటాయించింది.
-
Vanpic Case : `వాన్ పిక్`లో జగన్, నిమ్మగడ్డకు క్లీన్ చిట్
వాడరేవు మరియు నిజాంపట్నం ఇండస్ట్రియల్ కారిడార్ (వాన్ పిక్) కేసు నుంచి ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి, పారిశ్రామికవేత్త నిమ్మగడ్డ ప్రసాద్ దాదాపుగా బయటపడ్డారు
-
-
-
NCBN Tweets: హిందూదేవుళ్లకు జగన్ అవమానంపై బాబు ట్వీట్
తిరుమల శ్రీవారి దర్శనానికి ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి వెళ్లిన ప్రతీసారి ఏదో ఒక వివాదం నెలకొంటోంది. ఆగమశాస్త్రం ప్రకారం క్రిస్టియన్ గా ఉన్న జగన్ డిక్ల
-
TDP : కోవర్టులు, గ్రూప్ పాలిటిక్స్ కు చంద్రబాబు చెక్
గెలుపు మీద ధీమా ఉన్నప్పుడు దూకుడు పెంచడం సర్వసాధారణం. ఇప్పుడు చంద్రబాబునాయుడు కూడా మళ్లీ అధికారంలోకి రాలగలమనే ధీమాతో ఉన్నారు
-
YSRCP : ఐదుగురు మంత్రులు, 70పైగా ఎమ్మెల్యేలకు `గ్రాఫ్` గండం
`ఏదైనా ఆలోచన వస్తే దాన్ని అమలు చేయడానికి జగన్మోహన్ రెడ్డి ఏ మాత్రం పునరాలోచన చేయరు.
-
Sharmila Vs Jaggareddy : షర్మిల `ప్రజా ప్రస్థానం` ప్రకంపనలు
వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ చీఫ్ షర్మిల రాజకీయంగా క్రమంగా పుంజుకుంటున్నారు. ఆమె వాడుతోన్న పదునైనా పదజాలం వివిధ పార్టీల నేతల్ని కలవరపెడుతున్నాయి.
-
-
Liquor Scam: వైఎస్ భారతి పై పోస్టర్ల దుమారం
వైఎస్ భారతి రెడ్డిని మద్యం కుంభకోణంతో ముడిపెట్టడానికి టీడీపి ప్రయత్నించిందని యువజన శ్రామిక రైతు కాంగ్రెస్
-
AP Politics: సిట్టింగ్ ల జాతకంపై జగన్ భేటీ
వైసీపీ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ, ఎంపీలతో వర్క్షాప్ను బుధవారం జగన్ నిర్వహించనున్నారు.
-
Chandrababu : పచ్చి అబద్ధాలకోరు జగన్ : చంద్రబాబు
మెడికల్ కాలేజీలు తెచ్చామని అసెంబ్లీ వేదికగా జగన్మోహన్ రెడ్డి పచ్చి అబద్ధాలు చెప్పాడని టీడీపీ చీఫ్ చంద్రబాబు విమర్శించారు.