Ramanujam Sudheer
రామానుజం సుధీర్..గత 10 ఏళ్లుగా తెలుగు మీడియాలో వివిధ హోదాల్లో పనిచేస్తూ తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ముఖ్యంగా డిజిటల్ మీడియా మరియు వెబ్ జర్నలిజంలో ఆయనకు అపారమైన అనుభవం ఉంది. 123telugu.com, సినీఅవుట్లుక్ (Cineoutlook), తెలుగు మిర్చి, తెలుగుమూవీస్.కామ్, వార్త.కామ్ (Vaartha.com), సిరి.కామ్ (siri.com), ఇండియా హెరాల్డ్ .కామ్ (India Herald.com)మరియు తెలుగున్యూస్ .కామ్ (Thetelugunews.com) వంటి ప్రముఖ సంస్థల్లో కంటెంట్ రైటర్గా తన సేవలను అందించారు. ప్రస్తుతం ఆయన HashtagU వెబ్సైట్లో కంటెంట్ రైటర్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. వార్తలను కేవలం రాయడమే కాకుండా, వాటిని లోతుగా విశ్లేషించడం, హ్యూమన్ యాంగిల్ స్టోరీలు (మానవీయ కోణం), లోకల్ న్యూస్ లైవ్ రిపోర్టింగ్ మరియు ప్రత్యేక కథనాలను రాయడంలో ఆయనకు ప్రత్యేక నైపుణ్యం ఉంది. పాఠకులను ఆకట్టుకునే విధంగా శీర్షికలను (Titles) రూపొందించడం, వార్తల్లోని తప్పులను సరిదిద్దడం (Proof Editing) వంటి విభాగాల్లో ఆయనకు అపూర్వ అనుభవం ఉంది.
Author - HashtagU Telugu
-
‘హైదరాబాద్ ఇండస్ట్రియల్ ట్రాన్స్ఫర్’ (HILT) పాలసీకి మంత్రి ఉత్తమ్ గ్రీన్ సిగ్నల్
నగరంలో పెరుగుతున్న కాలుష్యంపై మంత్రి ఆవేదన వ్యక్తం చేస్తూ తన వ్యక్తిగత అనుభవాలను పంచుకున్నారు. మియాపూర్ వంటి ప్రాంతాల్లో బోర్వెల్ నీరు గోధుమ రంగులోకి మారిపోయిందని,
-
కార్మికులకు రూ. కోటి బీమా – భట్టి ప్రకటన
"కార్మికుల సంక్షేమమే మా ప్రాధాన్యత" అనే నినాదంతో ముందుకు వెళ్తున్న ప్రజా ప్రభుత్వం, సింగరేణిని కేవలం ఒక లాభదాయక సంస్థగా మాత్రమే కాకుండా, వేలాది కుటుంబాల జీవనాధారంగా చ
-
కవిత కు మీమున్నాం అంటున్న ప్రజలు
కొద్దీ రోజులుగా హరీష్ రావు , కేటీఆర్ , సంతోష్ రావు తదితర బిఆర్ఎస్ నేతలపై కీలక వ్యాఖ్యలు చేస్తూ వస్తున్న ఆమె , నిన్న ఏకంగా శాసన మండలిలో కన్నీరు పెట్టుకోవడం అందర్నీ బాధకు
-
-
-
తొలి అర్బన్ పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ రోప్ వే భద్రతపై విమర్శలు
వారణాసిలో రూ.815కోట్లతో నిర్మించిన దేశంలోనే తొలి అర్బన్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ రోప్ వే భద్రతపై విమర్శలు వస్తున్నాయి. నిన్నటి నుంచి దీని ట్రయల్ రన్ మొదలైంది. కాగా SMలో ఓ వ
-
కొండగట్టు గిరి ప్రదక్షిణకు గ్రీన్ సిగ్నల్
కొండగట్టులో గిరి ప్రదక్షిణ ప్రాజెక్టుకు ముందడుగు పడింది. 6KM పొడవుతో ప్రతిపాదించిన రహదారిని జగిత్యాల కలెక్టర్ సత్య ప్రసాద్ పరిశీలించారు. ఇందులో 3 KM ఘాట్ రోడ్గా ఉండగా, 50 అ
-
ఆస్పత్రిలో చేరిన సోనియా గాంధీ, పార్టీ శ్రేణుల్లో ఖంగారు !!
కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ మరోసారి ఢిల్లీలోని ఆస్పత్రిలో చేరారు. ఆమె తీవ్ర దగ్గుతో బాధపడుతున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం సోనియాను అబ్జర్వేషన్లో ఉం
-
కేసీఆర్ నమ్మించి తెలంగాణ ప్రజలగొంతు కోసాడా ? కవిత వ్యాఖ్యలు వింటే అలాగే అనిపిస్తుంది !!
కేసీఆర్ ప్రజల ఆకాంక్షల కంటే తన కుటుంబ సభ్యుల రాజకీయ ఎదుగుదలకే ప్రాధాన్యత ఇచ్చారనే భావన సామాన్యుల్లో బలపడుతోంది. స్వార్థం లేని నాయకుడిగా మొదలై, చివరకు తన చుట్టూ ఉన్న స
-
-
కవిత కన్నీరు, బిఆర్ఎస్ ను మరింత పతనం చేయబోతుందా ?
ఇప్పటివరకు కేసీఆర్ నీడలో, పార్టీ క్రమశిక్షణకు లోబడి పనిచేసిన ఆమె, ఇప్పుడు తనకంటూ ఒక ప్రత్యేక అస్తిత్వాన్ని చాటుకోవాలని డిసైడ్ అయ్యారు. ఇప్పటికే తన 'జాగృతి' సంస్థ నుంచ
-
కోనసీమ గ్యాస్ లీక్ తో రూ. వందల కోట్ల నష్టం?
అంబేడ్కర్ కోనసీమ (D) ఇరుసుమండలోని ONGC డ్రిల్ సైట్ నుంచి లీకవుతున్న గ్యాస్ను అదుపుచేసేందుకు ఫైర్ సిబ్బంది శ్రమిస్తున్నారు. ఇప్పటికీ 30 మీటర్ల మేర మంటలు ఎగిసిపడుతుండటంతో న
-
కేంద్ర మాజీ మంత్రి సురేష్ కల్మాడి కన్నుమూత
కాంగ్రెస్ నేత, కేంద్ర మాజీ మంత్రి సురేశ్ కల్మాడి(81) కన్నుమూశారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన పుణేలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఇవాళ తుదిశ్వాస విడిచారు. ఈయన రెండుసా