-
AP : వైసీపీ ఫైర్ బ్రాండ్స్ మాటల్లో భయం కనిపిస్తుందే..!!
ఏపీలో సార్వత్రిక ఎన్నికల (AP Elections) పోలింగ్ ముగిసింది. గతంలో ఎన్నడూలేని విధంగా ఈసారి పోలింగ్ జరగడంతో అందరిలో ఆసక్తి పెరుగుతుంది. పోలింగ్ పెరగడం ఏ పార్టీకి కలిసిరాబోతుందన�
-
Jagan : చండీయాగాన్ని పూర్తి చేసిన జగన్..మరోసారి సీఎం అయినట్లేనా..?
గత 41 రోజులుగా 45 మంది వేద పండితులతో తాడేపల్లి లోని తన ప్యాలెస్ లో శ్రీ మహా రుద్ర నహిత రాజశ్యామల సహస్ర చండీయాగం చేస్తూ వచ్చారు
-
Vishwambhara : ‘విశ్వంభర’ లో మరో నటి..?
సినిమా సెకండ్ హాఫ్ లో కనిపించే ఓ కీలక పాత్ర కోసం సీనియర్ నటిని ఎంచుకోవాలి డైరెక్టర్ భావించారట. సినిమాకే హైలైట్గా నిలవనున్న ఈ పాత్ర కోసం వశిష్ట ముందుగా టాలీవుడ్ సీనియ
-
-
-
Tollywood : గెటప్ శ్రీను ప్రకటనతో షాక్ లో ఫ్యాన్స్
ప్రస్తుతం కొద్దీ రోజుల పాటు సోషల్ మీడియా కు దూరంగా ఉండాలని అనుకుంటున్నట్లు ప్రకటించి షాక్ ఇచ్చాడు
-
Sachin : సచిన్ సెక్యూరిటీ గార్డ్ ఆత్మహత్య
బుధవారం తెల్లవారుజామున 2.00 గంటలకు బాధితుడి ఇంట్లో షూట్ చేసుకున్నట్లు పోలీసులు చెపుతున్నారు. అయితే అతడు ఎందుకు తనకు తాను కాల్చుకున్నాడనే విషయంపై ఇంకా క్లారిటీ లేదు.
-
AP : రౌడీ మూకలకు ముఖేష్ కుమార్ మీనా స్ట్రాంగ్ వార్నింగ్..
ఎన్నికల వేళ రాష్ట్రంలో అల్లర్లు సృష్టించిన నిందితులను రెండ్రోజుల్లో అరెస్ట్ చేస్తామని తెలిపారు. విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన పోలీసులపైనా కఠిన చర్యలు తీసుక
-
AP : గర్భిణి అని కూడా చూడకుండా దాడి చేసిన వైసీపీ రాక్షసులు – నారా లోకేష్
తిరుపతి జిల్లాలోని పెళ్లకూరుమిట్టకు చెందిన మహిళపై గర్భిణి అని చూడకుండా దాడి చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు
-
-
Tadipatri : హాస్పటల్ లో చికిత్స తీసుకుంటున్న జేసీ ప్రభాకర్ రెడ్డి
ఈ గ్యాస్ ఎఫెక్ట్ తో జేసీ లంగ్స్ ఇన్ఫెక్షన్ కు గురయ్యారు. వెంటనే కుటుంబ సభ్యులు హైదరాబాద్ తరలించి ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు
-
Tirupathi : పులివర్తి నాని ఫై జరిగిన దాడిని తీవ్రంగా ఖండించిన చంద్రబాబు
తిరుపతిలో నిన్న పోలింగ్ రోజున కూడా హింసకు పాల్పడ్డారని ఆగ్రహం వ్యక్తం చేసిన చంద్రబాబు పోలింగ్ తర్వాత కూడా దాడులు చేస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు
-
AP : అదనపు బలగాలను పంపాలని డీజీపీని కోరిన చంద్రబాబు
ఇలా వరుస దాడుల నేపథ్యంలో అదనపు బలగాలను పంపాలని టీడీపీ అధినేత చంద్రబాబు డీజీపీని కోరారు