-
బంగ్లా మాజీ ప్రధాని ఖలీదా జియా కన్నుమూత
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని, BNP చీఫ్ ఖలీదా జియా (80) మరణించారు. గత కొన్ని రోజులుగా ఆమె తీవ్ర అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఇవాళ కన్నుమూశారు
-
ఫ్యాన్స్ గుడ్ న్యూస్ , రష్మిక-విజయ్ దేవరకొండ పెళ్లి జరిగేది ఆ కోటలోనే !!
రష్మిక, విజయ్ దేవరకొండ కొంతకాలంగా రిలేషన్లో ఉన్నట్లు ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. అక్టోబర్లో వీరి ఎంగేజ్మెంట్ జరిగిందని సినీ వర్గాలు పేర్కొన్నాయి.
-
సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్లే వారికి టోల్ ఫ్రీ?
కొత్త ఏడాదిలో జనవరి మొదటివారం నుంచే అంగన్వాడీల్లో బ్రేక్ఫాస్ట్ స్కీమ్ను ప్రభుత్వం ప్రారంభించనుంది. HYDలో చేపట్టనున్న పైలట్ ప్రాజెక్ట్ను మంత్రి సీతక్క చేతుల మీదుగా ప
-
-
-
పోలీస్ విచారణ లో తేలిన ఐబొమ్మ రవి ‘నకిలీ’లలు!
ఐబొమ్మ రవి కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. పోలీసుల విచారణలో అతడి 'నకిలీ'లలు బయటపడుతున్నాయి. రవి పాన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, బ్యాంక్ ఖాతా అన్నీ ఫేక్ అన
-
జనవరి మొదటి వారం నుండి అంగన్వాడీల్లో బ్రేక్ ఫాస్ట్ !
కొత్త ఏడాదిలో జనవరి మొదటివారం నుంచే అంగన్వాడీల్లో బ్రేక్ఫాస్ట్ స్కీమ్ను ప్రభుత్వం ప్రారంభించనుంది. HYDలో చేపట్టనున్న పైలట్ ప్రాజెక్ట్ను మంత్రి సీతక్క చేతుల మీదుగా ప
-
ఉన్నావ్ రేప్ కేసు లో మాజీ ఎమ్మెల్యే కు సుప్రీంకోర్టు షాక్
ఉన్నావ్ రేప్ కేసులో బీజేపీ బహిష్కృత నేత, మాజీ ఎమ్మెల్యే కుర్దీప్ సింగ్ సెంగార్కు సుప్రీంకోర్టు షాక్ ఇచ్చింది. అతడి శిక్షను నిలిపివేస్తూ ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన ఉత్తర
-
అల్లు శిరీష్ పెళ్లి డేట్ ఫిక్స్, ఇక మెగా సంబరాలే !
టాలీవుడ్ యంగ్ హీరో అల్లు శిరీష్ వివాహ ముహూర్తం ఫిక్స్ అయింది. తన ప్రియురాలు నయనికతో కలిసి వచ్చే ఏడాది మార్చి 6న ఏడడుగులు వేయనున్నట్లు ఆయన ప్రకటించారు. యాదృచ్ఛికంగా తన
-
-
అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు తెలంగాణ యువతుల మృతి
అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తెలంగాణలోని మహబూబాబాద్ జిల్లాకు చెందిన ఇద్దరు విద్యార్థినులు మరణించారు. కాలిఫోర్నియాలో కారులో యాత్రకు వెళ్తుండగా ప్రమాదం జరిగిం
-
అల్లు అర్జున్ సినిమాకు రూ.600 కోట్ల పలికిన ఓటిటి రైట్స్!
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, డైరెక్టర్ అట్లీ కాంబినేషన్లో దాదాపు రూ.1,000 కోట్ల బడ్జెట్తో తెరకెక్కుతున్న భారీ చిత్రం విడుదలకు ముందే రికార్డులు సృష్టించేలా ఉంది. తాజాగా ఈ
-
140 వసంతాలను పూర్తి చేసుకున్న కాంగ్రెస్
మన దేశంలోనే గొప్ప చరిత్ర కలిగిన పార్టీ కాంగ్రెస్. దీని ఆవిర్భావానికి సరిగ్గా 28 ఏళ్ల ముందు చారిత్రక పరిణామం జరిగింది. 1857 మే 10న ఉత్తరప్రదేశ్లోని మేరట్లో బ్రిటీష్ ఆర్మీ
- Telugu News
- ⁄Author
- ⁄Ramanujam Sudheer