-
Kidney Stones : అసలు కిడ్నీలో రాళ్లు ఎందుకు ఏర్పడతాయి..? వాటి లక్షణాలు, నివారణ చిట్కాలు ఏంటి…?
Kidney Stones : మూత్ర మార్గాన్ని బ్లాక్ చేసి తీవ్రమైన నొప్పిని కలిగిస్తాయి. నడుము నొప్పి, మూత్రంలో రక్తం, మూత్రం కష్టం, వాంతులు, జ్వరం వంటి లక్షణాలు ఉన్నప్పుడు
-
Stress : పిల్లల నుండి పెద్దల వరకు అందరికి ఇదే సమస్య..నిర్లక్ష్యం చేస్తే అంతే సంగతి
Stress : ఈ ఒత్తిడిని నిర్లక్ష్యం చేస్తే ఇది మన శారీరక, మానసిక ఆరోగ్యాన్ని నాశనం చేసే ప్రమాదం ఉంది.
-
Anam Punches : జగన్ పై ఆనం పంచ్ లు మాములుగా లేవుగా..!!
Anam Punches : ఉచిత ఇసుక పంపిణీ, పుంగనూరులో దాడి, లౌడ్ స్పీకర్లు వినిపించారంటూ పెట్టిన కేసులు ఏవీ న్యాయబద్ధమైనవేమీ కావని, వాటి ఉద్దేశ్యం ఆయనను నెగెటివ్గా చూపడం మాత్రమేనన్నార
-
-
-
Maganti Gopinath : బిఆర్ఎస్ ఎమ్మెల్యే ఆరోగ్యం విషమం..హాస్పటల్ కు వెళ్తున్న నేతలు
Maganti Gopinath : ప్రస్తుతం మాగంటి గోపీనాథ్ ఆసుపత్రిలో నిపుణులైన వైద్యుల పర్యవేక్షణలో అత్యవసర చికిత్స పొందుతున్నారు
-
Sam : దుబాయ్ లో ఎంజాయ్ చేస్తున్న సమంత..ఒక్కతే వెళ్లిందా..? లేక అతడు కూడా ఉన్నాడా..?
Sam : సమంత ఈ ట్రిప్కు ఒక్కతే వెళ్లిందా లేక ఆమెతో పాటు దర్శకుడు రాజు నిడుమోరు కూడా ఉన్నారా అన్నది నెటిజన్ల ప్రశ్న
-
Ethanol Factory : మరోసారి పెద్దధన్వాడ లో ఉద్రిక్తత..9 నెలలుగా అక్కడ అసలు ఏంజరుగుతుంది..?
Ethanol Factory : గతంలోనే దీనిని వ్యతిరేకించిన 10 గ్రామాల ప్రజలు, మళ్లీ పరిశ్రమ పనుల్లో మొదలు కావడంతో ఆగ్రహంతో ఊగిపోయారు. ప్రభుత్వానికి అనేక సార్లు వినతిపత్రాలు ఇచ్చినప్పటికీ ఫ
-
‘RT 76’ : సంక్రాంతి రేసులో రవితేజ
'RT 76' : కిషోర్ తిరుమల (Kishor Tirumala)దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ కొత్త సినిమాను గురువారం హైదరాబాద్లో పూజా కార్యక్రమాలతో ప్రారంభించారు
-
-
NTR -Neel : 2 వేల మందితో భారీ యాక్షన్ సీక్వెన్స్ ప్లాన్ చేసిన డైరెక్టర్
NTR -Neel : హైదరాబాద్లో మరో భారీ యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరణ జరుగుతోంది. ఈ సీన్లో ఎన్టీఆర్తో పాటు 2,000 మందికి పైగా జూనియర్ ఆర్టిస్టులు పాల్గొనడం విశేషం
-
Anantapur : సొంత పార్టీ నేత హత్యకు ప్లాన్ చేసిన ఎమ్మెల్యే అనుచరులు..?
Anantapur : గత ఎన్నికల్లో సుధాకర్ నాయుడు దగ్గుబాటి విజయానికి పనిచేసినప్పటికీ, ఇటీవల పార్టీ స్థాయిలో ఆయనకు తగ్గ గుర్తింపు లేకపోవడమే కాకుండా, ఎమ్మెల్యే అనుచరులు దూకుడుగా వ్య
-
YCP : చెవిరెడ్డి బాస్కర్ రెడ్డికి నోటీసులు జారీ
YCP : జగన్మోహన్ రెడ్డి సన్నిహితులలో కీలకుడిగా పేరొందిన ఆయనపై తుడా నిధులను వ్యక్తిగత ప్రయోజనాల కోసం దుర్వినియోగం చేశారన్న ఆరోపణలు వచ్చాయి