Ramanujam Sudheer
రామానుజం సుధీర్..గత 10 ఏళ్లుగా తెలుగు మీడియాలో వివిధ హోదాల్లో పనిచేస్తూ తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ముఖ్యంగా డిజిటల్ మీడియా మరియు వెబ్ జర్నలిజంలో ఆయనకు అపారమైన అనుభవం ఉంది. 123telugu.com, సినీఅవుట్లుక్ (Cineoutlook), తెలుగు మిర్చి, తెలుగుమూవీస్.కామ్, వార్త.కామ్ (Vaartha.com), సిరి.కామ్ (siri.com), ఇండియా హెరాల్డ్ .కామ్ (India Herald.com)మరియు తెలుగున్యూస్ .కామ్ (Thetelugunews.com) వంటి ప్రముఖ సంస్థల్లో కంటెంట్ రైటర్గా తన సేవలను అందించారు. ప్రస్తుతం ఆయన HashtagU వెబ్సైట్లో కంటెంట్ రైటర్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. వార్తలను కేవలం రాయడమే కాకుండా, వాటిని లోతుగా విశ్లేషించడం, హ్యూమన్ యాంగిల్ స్టోరీలు (మానవీయ కోణం), లోకల్ న్యూస్ లైవ్ రిపోర్టింగ్ మరియు ప్రత్యేక కథనాలను రాయడంలో ఆయనకు ప్రత్యేక నైపుణ్యం ఉంది. పాఠకులను ఆకట్టుకునే విధంగా శీర్షికలను (Titles) రూపొందించడం, వార్తల్లోని తప్పులను సరిదిద్దడం (Proof Editing) వంటి విభాగాల్లో ఆయనకు అపూర్వ అనుభవం ఉంది.
Author - HashtagU Telugu
-
IT Companies : ఏపీకి క్యూ కడుతున్న ఐటీ కంపెనీలు
IT Companies : డిజిటల్ చెల్లింపుల రంగంలో అగ్రగామిగా నిలిచిన పేటీఎం సంస్థ ఇప్పుడు ప్రయాణ సేవల విభాగంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించింది. ‘చెక్-ఇన్ (Check-in)’ పేరుతో ఒక ప్రత్యేక AI ట్
-
Mobile Recharge Prices : DEC నుంచి మొబైల్ రీఛార్జ్ ధరలు పెంపు?
Mobile Recharge Prices : భారతదేశంలోని ప్రముఖ ప్రైవేట్ టెలికం కంపెనీలు డిసెంబర్ 1 నుంచి రీఛార్జ్ టారిఫ్ రేట్లు పెంచే అవకాశముందని జాతీయ మీడియాలో వార్తలు వెలువడుతున్నాయి
-
Krishna Railway Station : 100 ఏళ్ల తర్వాత కృష్ణ రైల్వే స్టేషన్కు మహర్దశ దక్కింది
Krishna Railway Station : ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో చారిత్రాత్మక ప్రాధాన్యం కలిగిన కృష్ణ రైల్వే స్టేషన్ ఇప్పుడు అభివృద్ధి దిశగా అడుగులు వేస్తోంది. 1908లో బ్రిటిష్ పాలనలో మీటర్ గేజ్
-
-
-
Politics : సిద్ధాంతాలు చెపుతున్న రాజకీయ నేతలు
Politics : ప్రపంచ రాజకీయ రంగంలో ప్రస్తుతం జరుగుతున్న సిద్ధాంతపరమైన పోరాటం ఒక శక్తివంతమైన మలుపులోకి ప్రవేశించింది.
-
TTD : తెలంగాణ భక్తులకు టీటీడీ శుభవార్త
TTD : రాష్ట్రంలో మూడు కొత్త టీటీడీ ఆలయాలను నిర్మించనున్నట్లు ప్రకటించారు. కరీంనగర్, దుబ్బాక, మంథని ప్రాంతాల్లో వీటిని నిర్మించడానికి ప్రణాళికలు సిద్ధమవుతున్నాయని తెల
-
Praja Sankalpa Yatra : మరోసారి జగన్ పాదయాత్ర..ఎప్పటి నుండి అంటే !!
Praja Sankalpa Yatra : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మళ్లీ ఉత్సాహం నింపే పరిణామం చోటు చేసుకోబోతోంది. 2024 ఎన్నికల్లో అధికారాన్ని కోల్పోయిన వైసీపీ, తిరిగి ప్రజల మనసులు గెలుచుకోవడానికి మళ
-
Woman Suicide : చీమలకు భయపడి వివాహిత ఆత్మహత్య
Woman Suicide : తెలంగాణ రాష్ట్రం సంగారెడ్డి జిల్లా పటాన్చెరులో ఓ హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. అమీన్పూర్లోని శర్వాహోమ్స్ కాలనీలో నివసిస్తున్న మనీషా అనే వివాహిత చీమల భయం
-
-
Investments : ఆంధ్రప్రదేశ్కు మరోసారి భారీ పెట్టుబడులు
Investments : ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి దిశగా మరో మహత్తర పెట్టుబడి రానుంది. దేశవ్యాప్తంగా పునరుత్పాదక విద్యుత్తు రంగంలో వేగంగా ఎదుగుతున్న ఎస్ఏఈఎల్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (SAE
-
Gudem Village Electrification : గిరిజనుల్లో వెలుగు నింపి..వారి హృదయాల్లో దేవుడైన పవన్ కళ్యాణ్
Gudem Village Electrification : భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చి దాదాపు 75 సంవత్సరాలు దాటినా, ఇంకా విద్యుత్ సౌకర్యం లేని మారుమూల గిరిజన గ్రామాలు దేశంలో ఉన్నాయి.
-
Bihar Election Polling : ఓటేసిన సీఎం నీతీశ్, తేజస్వీ యాదవ్ ఇతరులు
Bihar Election Polling : బిహార్ అసెంబ్లీ ఎన్నికల తొలి విడత పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఉదయం నుంచే పలు ప్రాంతాల్లో ఓటర్లు ఉత్సాహంగా తమ ఓటు హక్కు వినియోగించారు