-
Insurance : రైతుల కోసం అద్భుతమైన పథకం..ఎరువులు కొంటె రూ.2 లక్షల భీమా
Insurance : ఎరువులు కొనుగోలు చేసే సమయంలో చిన్న తప్పు చేస్తున్నారు. అదే రసీదు తీసుకోవడం చేయకపోవడం. దీని వల్ల వారు అనేక ప్రయోజనాలను కోల్పోతున్నారు
-
Rajnath Singh in Lok Sabha : తొమ్మిది ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేసాం – రాజనాథ్ సింగ్
Rajnath Singh in Lok Sabha : మే 6, 7 తేదీలలో జరిగిన ఈ ఆపరేషన్లో 100 మందికి పైగా ఉగ్రవాదులు, వారి ట్రైనర్లు, హ్యాండ్లర్లు మృతిచెందినట్లు వెల్లడించారు
-
TCS Layoffs: సాఫ్ట్వేర్ ఉద్యోగులకు టీసీఎస్ భారీ షాక్..ఏకంగా 12 వేల మంది తొలగింపు
TCS Layoffs: దేశంలోని అతిపెద్ద ఐటీ సేవల సంస్థ టీసీఎస్ తాజాగా 12,000 మంది ఉద్యోగులను తొలగించనున్నట్లు ప్రకటించింది
-
-
-
America: ట్రంప్ తీసుకున్న నిర్ణయంతో భారతీయుల అమెరికా ఆశలు గల్లంతేనా?
America: ప్రస్తుతం ఉన్న పౌరసత్వ పరీక్ష తేలికగా ఉందని, కేవలం జ్ఞాపకశక్తితో ఉత్తీర్ణత సాధించవచ్చని పేర్కొన్నారు. అందుకే పరీక్షను మళ్లీ గాఢంగా, విలువలపై ఆధారపడి ఉండేలా మార్చ
-
Curd Rice : పెరుగులో ఈ ఐదు కలిపి తింటే విషం తిన్నట్లే ..జాగ్రత్త !!
Curd Rice : పెరుగు మరియు చేపల కలయిక అత్యంత హానికరమైనదిగా పరిగణించబడుతోంది. చేపలు వేడిగా ఉండగా, పెరుగు చల్లగా ఉంటుంది
-
‘Mass Shooting’ In Bangkok : బాంకాక్లో తుపాకీ కాల్పుల కలకలం..6 మృతి
'Mass Shooting' In Bangkok : మార్కెట్ లోకి చొరబడిన దుండగుడు...ఐదుగురిపై కాల్పులు జరిపి.. అనంతరం తనను తాను కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నాడని వెల్లడించారు
-
Srisailam Dam : శ్రీశైలం జలాశయానికి భారీగా వరద నీరు..మూడు గేట్ల ద్వారా నీటి విడుదల
Srisailam Dam : ప్రస్తుతం శ్రీశైలం జలాశయానికి 1,27,392 క్యూసెక్కుల ఇన్ఫ్లో నమోదు కాగా, ఔట్ఫ్లో 1,40,009 క్యూసెక్కులుగా ఉంది. ఇక వరద ప్రభావంతో శ్రీశైలం ప్రాజెక్టు మూడు గేట్లను అధికారుల
-
-
AP MEGA DSC 2025 Final Key : ఏపీ డీఎస్సీ ఫైనల్ కీ ..?
AP MEGA DSC 2025 Final Key : జూన్ 6 నుంచి జూలై 2 వరకు 23 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన మెగా DSC పరీక్షలకు 92.90 శాతం మంది అభ్యర్థులు హాజరయ్యారు. డీఎస్సీ ఫైనల్ కీ రేపు (జులై 29న ) విడుదలయ
-
KTR vs CM Ramesh : కేటీఆర్పై సీఎం రమేష్ చేసిన వ్యాఖ్యలు నిజమే అంటున్న కేంద్ర మంత్రి
KTR vs CM Ramesh : తాజాగా కేంద్ర మంత్రి బండి సంజయ్ స్పందిస్తూ ఆ ఆరోపణల్లో నిజం ఉందని అన్నారు. ముఖ్యంగా ఎమ్మెల్సీ కవిత కోసం బీఆర్ఎస్ పార్టీని బీజేపీలో విలీనం చేయాలని ప్రయత్నాలు జ
-
Annadatha Sukhibhava : ఆగస్టు 2న అన్నదాత సుఖీభవ జమ
Annadatha Sukhibhava : రైతుల ఆర్థిక స్థితిని మెరుగుపరచడానికి ప్రభుత్వం కృషి చేస్తోందని అధికారులు చెబుతున్నారు. ఈసారి ఖరీఫ్ సీజన్కు మద్దతుగా ముందస్తుగా నిధుల విడుదల చేయడం