HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Why Is Naidu Silent On Presidential Election

President Elections : రాష్ట్రపతి ఎన్నికపై చంద్రబాబు మౌనం వెనుక.. రాజకీయ వ్యూహం!

చంద్రబాబు నాయుడు.. జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పిన యోధుడు. రాజకీయ వ్యూహ రచనలో దిట్ట.

  • By Hashtag U Published Date - 11:21 AM, Thu - 7 July 22
  • daily-hunt
CBN Social Media
Chandrababu Pegasus

చంద్రబాబు నాయుడు.. జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పిన యోధుడు. రాజకీయ వ్యూహ రచనలో దిట్ట. అలాంటి వ్యక్తి ఇప్పుడు రాష్ట్రపతి ఎన్నిక విషయంలో సైలెంట్ అయిపోయారు. అటు అధికార పక్షం రాష్ట్రపతి అభ్యర్థి గురించి కానీ .. ఇటు ప్రతిపక్ష రాష్ట్రపతి అభ్యర్థి గురించి కానీ చంద్రబాబు మాట్లాడటం లేదు. ఎందుకీ మౌనం ? ఈ మౌనం కూడా వ్యూహాత్మకమైనదేనా ? అనే సందేహాలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ అంశంపై ఏపీ రాజకీయ వర్గాల్లో హాట్ డిబేట్ జరుగుతోంది. ఏపీ సీఎం వైఎస్ జగన్ ఇప్పటికే.. ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ముకు మద్దతు ప్రకటించారు. కానీ ఇప్పటివరకు చంద్రబాబు తన పార్టీ వైఖరిని ప్రకటించలేదు. “ప్రస్తుత ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడును.. రాష్ట్రపతి అభ్యర్థిత్వానికి ప్రతిపాదిస్తే టీడీపీ మద్దతు ఇచ్చేది” అని వైఎస్సార్ సీపీ నాయకులు వ్యాఖ్యలు చేస్తున్నారు.

ఏపీ రాజకీయాలను చూస్తుంటే.. వచ్చే ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి పోటీచేసే అవకాశాలు కూడా ఉన్నాయని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. ఈనేపథ్యంలో మోదీ మాత్రం చంద్రబాబును పట్టించుకోవడం లేదని, అదే సమయంలో ఢిల్లీకి వెళితే కనీసం అపాయింట్ మెంట్ కూడా ఇవ్వట్లేదనేది టాక్. దీంతో చంద్రబాబుకు కోపం వచ్చిందని, అదును చూసి తన రాజకీయ నీతిని చూపించాలని వేచి చూస్తున్నారట. ఈక్రమంలోనే ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థికి మద్దతును ప్రకటించే విషయంలో టీడీపీ బాస్ ఆచితూచి వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. వచ్చే సార్వత్రిక ఎన్నికల తర్వాత కేంద్రంలో ఏర్పడబోయే కొత్త ప్రభుత్వం విషయంలో అన్ని ఆప్షన్‌లు తమ వద్దనే ఉంచుకునేందుకే టీడీపీ ఈవిధంగా న్యూట్రల్ స్టాండ్ ని ఎంచుకున్నట్లు కనిపిస్తోంది. వాస్తవానికి ప్రెసిడెంట్ ఎలాక్టోరల్ కాలేజీలో టీడీపీకి ఉన్న ఓట్ల శాతం 0.60 శాతం మాత్రమే.ఇది స్వల్ప నంబరే అయినా ఒకప్పుడు జాతీయ రాజకీయాలను శాసించిన టీడీపీ మద్దతును తీసుకోవడం రాష్ట్రపతి అభ్యర్థులకు ఎంతో ముఖ్యమే.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • chandrababu naidu
  • president elections
  • telugu desam party

Related News

    Latest News

    • Jubilee Hills Bypoll : బిఆర్ఎస్ లో బయటపడ్డ అంతర్గత విభేదాలు

    • Constable Pramod : ప్రమోద్ కుటుంబానికి రూ.కోటి పరిహారం – డీజీపీ

    • Constable Pramod Dies: పోలీసులకు రక్షణ లేదు.. రేవంత్కు బాధ్యత లేదు – హరీశ్

    • TDP leader Subba Naidu : టీడీపీ నేత సుబ్బనాయుడు కన్నుమూత

    • AP Govt : ఉద్యోగులు, పెన్షనర్లకు గుడ్ న్యూస్

    Trending News

      • Confirm Ticket: ఐఆర్‌సీటీసీతో ఇబ్బంది ప‌డుతున్నారా? అయితే ఈ యాప్స్‌తో టికెట్స్ బుక్ చేసుకోవ‌చ్చు!

      • Diwali: రేపే దీపావ‌ళి.. ఈ విష‌యాల‌ను అస్సలు మ‌ర్చిపోకండి!

      • Diwali: దీపావ‌ళి ఏ రోజు జ‌రుపుకోవాలి? లక్ష్మీ పూజ ఎలా చేయాలంటే?

      • Layoffs: ఉద్యోగాలు కోల్పోవ‌డానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కార‌ణ‌మా?!

      • RCB For Sale: ఆర్సీబీని కొనుగోలు చేయ‌నున్న అదానీ గ్రూప్‌?!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd