HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Telugu News
  • >Andhra Pradesh
  • >Vizianagaram Train Accident 14 Dead And 100 Injured

Train Accident : విజయనగరం రైలు ప్రమాదం.. 14 మంది మృతి, 100 మందికి గాయాలు

Train Accident : ఆంధ్రప్రదేశ్‌లో ఘోర రైలు ప్రమాదం జరిగింది. 

  • By Pasha Published Date - 07:11 AM, Mon - 30 October 23
  • daily-hunt
Train Accident Photos2
Train Accident Photos2

Train Accident : ఆంధ్రప్రదేశ్‌లో ఘోర రైలు ప్రమాదం జరిగింది. ఆదివారం రాత్రి 7.10 గంటల సమయంలో విశాఖ నుంచి పలాస వైపు వెళ్తున్న స్పెషల్ ప్యాసింజర్‌ రైలు విజయనగరం జిల్లా కొత్తవలస మండలం కంకటాపల్లి–ఆలమండ మధ్య సిగ్నల్‌ కోసం పట్టాలపై ఆగి ఉంది. అయితే అదే సమయంలో వెనుక నుంచి వచ్చిన విశాఖ-రాయగడ రైలు.. ప్యాసింజర్‌ రైలును ఢీకొట్టింది. 

We’re now on WhatsApp. Click to Join.

Train Accident Photos1ఎన్డీఆర్‌ఎఫ్, రెవెన్యూ, పోలీసు సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.రెండు రైళ్లు ఢీకొన్న ఈ ఘటనలో 14 మంది మృతి చెందగా, 100 మందికి పైగా గాయపడ్డారు.గాయపడిన వారిని విజయనగరం, విశాఖపట్నం ఆసుపత్రులకు తరలించారు. Train Accident Photos3

ఈ ప్రమాదంతో వివిధ స్టేషన్లలో రైళ్లు నిలిచిపోయాయి. రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. పలు రైళ్లను రద్దు చేశారు. మరికొన్ని రైళ్లను దారి మళ్లించారు. విశాఖ నుంచి విజయవాడ వైపు వెళ్లే రైళ్లు మాత్రం యథాతథతంగా నడుస్తున్నాయి.  

Train Accident Photos4 ప్రమాద వివరాలను తెలియజేసేందుకు ఎక్కడికక్కడ సహా­య కేంద్రాలు ఏర్పాటు చేశారు. విశాఖపట్నం రైల్వే స్టేషన్‌లో హెల్ప్‌ లైన్‌ నంబర్లు 0891–2746330/­0891–2744619ను ఏర్పాటు చేశారు.

Train Accident Photos2

రైలు ప్రమాదంలో మృతిచెందిన ఏపీ సర్కారు రూ.10లక్షల ఎక్స్‌గ్రేషియా, తీవ్రంగా గాయపడిన వారికి రూ.2 లక్షల సహాయం అందించనుంది. ఇతర రాష్ట్రాలకు చెందినవారు మరణిస్తే రూ.2 లక్షల చొప్పున, తీవ్రంగా గాయపడ్డవారికి రూ. 50వేల చొప్పున ఏపీ సర్కారు సాయం చేయనుంది. మృతిచెందిన వారికి కేంద్రం తరఫున రూ.10 లక్షల పరిహారం అందిస్తారు.  తీవ్రంగా గాయపడిన వారికి రూ.2 లక్షలు, స్వల్పంగా గాయపడ్డవారికి రూ.50,000 ఇస్తారు. 

Also Read: Vishnu Vardhan Reddy : బీఆర్ఎస్ లోకి విష్ణువర్ధన్ రెడ్డి..?


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • 100 Injured
  • 14 Dead
  • Vizianagaram Train Accident

Related News

    Latest News

    • Green Chillies : ప్రతిరోజూ పచ్చిమిర్చి తినడం ఆరోగ్యానికి మంచిదేనా?..అస‌లు రోజుకు ఎన్ని తిన‌వ‌చ్చు..?

    • Khairatabad ganesh : గంగమ్మ ఒడికి చేరిన శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతి

    • Renault Cars : జీఎస్టీ 2.0 ఎఫెక్ట్.. రెనో కార్లపై భారీ తగ్గింపు

    • South: ఏఐడీఎంకెలో ఉత్కంఠ.. పళణి స్వామి కీలక నిర్ణయాలు

    • Chandra Grahan 2025 : 7న సంపూర్ణ చంద్రగ్రహణం..జ్యోతిష్య ప్రభావంతో ఏ రాశులకు శుభం? ఏ రాశులకు అశుభం?..!

    Trending News

      • Yograj Singh: ధోనితో సహా చాలా మంది ఆటగాళ్లు వెన్నుపోటు పొడిచారు: యువ‌రాజ్ తండ్రి

      • Sara Tendulkar: సచిన్ కుమార్తె సారా టెండూల్కర్‌కు నిజంగానే ఎంగేజ్‌మెంట్ జ‌రిగిందా?

      • IPL Tickets: క్రికెట్ అభిమానులకు తీపి, చేదు వార్త.. ఐపీఎల్‌పై జీఎస్టీ పెంపు, టికెట్లపై తగ్గింపు!

      • New GST: జీఎస్టీలో కీల‌క మార్పులు.. రూ. 48,000 కోట్లు న‌ష్టం?!

      • GST Slashed: హెయిర్‌కట్, ఫేషియల్ చేయించుకునేవారికి గుడ్ న్యూస్‌.. ఎందుకంటే?

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd