AP DSC 2024 : ఏపీ డీఎస్సీ వాయిదా.. రివైజ్డ్ షెడ్యూలు ఎప్పుడు ?
AP DSC 2024 : మార్చి 30 నుంచి ఏప్రిల్ 30 వరకు ఏపీలో డీఎస్సీ పరీక్షలు నిర్వహించాల్సి ఉండగా..సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో వాయిదా వేశారు.
-
Gummanur Jayaram : టీడీపీ అభ్యర్థిగా గుమ్మనూరు జయరామ్.. ఇప్పుడు క్యాడర్ ఏం చేస్తుంది.?
వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల తుది జాబితాను టీడీపీ ప్రకటించింది. మిగిలిన ఎంపీ, ఎమ్మెల్యే సెగ్మెంట్ల అభ్యర్థులను పార్టీ అధిష్టానం ప్రకటించింది. అన్ని స్థానాలు ప్రకటించడంతో అభ్యర్థులెవరు, టిక్కెట్లు ఎవరికి దక్కుతాయనే దానిపై స్పష్టత
Published Date - 08:47 PM, Fri - 29 March 24 -
Chandrababu : టీడీపీది విజన్ అయితే జగన్ది విషం..!
ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy) రాయలసీమ ద్రోహి అని, టీడీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) కోనసీమ కంటే రాయలసీమను ఎంతో అభివృద్ధి చేస్తానని శుక్రవారం హామీ ఇచ్చారు. ప్రజా గళం ఎన్నికల ప్రచారంలో భాగంగా నంద్యాల
Published Date - 08:25 PM, Fri - 29 March 24 -
Chandrababu: వాలంటీర్లకు నెలకు రూ.50 వేలు
వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తామని మరోసారి స్పష్టం చేశారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. అధికారంలో వచ్చిన తర్వాత వాలంటీర్ల భవితవ్యాన్ని మారుస్తానన్నారు. ప్రస్తుత గవర్నమెంట్ వాలంటీర్లకు ప్రస్తుతం రూ.5000 వేతనం ఇస్తున్నారని,
Published Date - 07:30 PM, Fri - 29 March 24 -
CM Jagan : మే 13న కురుక్షేత్ర యుద్ధం జరగబోతోంది
కర్నూలు జిల్లాలోని ఎమ్మినగూరులో నిర్వహించిన ‘మేమంతా సిద్ధం’ (Memantha Siddam) భారీ బహిరంగ సభలో సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy) పాల్గొని ప్రసంగిస్తూ.. పేదలకు తమ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై ప్రతిపక్షాలు కుట్రలు చేస్తున్నాయని ఆరో�
Published Date - 07:17 PM, Fri - 29 March 24 -
YSRCP : వైసీపీలోకి భారీగా చేరికలు, ఇది దేనికి సంకేతం..?
ఎన్నికలు సమీపిస్తున్న వేళ నేతలు తమ పార్టీల నుంచి గెలిచే పార్టీల వైపు మొగ్గు చూపడం మామూలే. ఇది సర్వసాధారణం. గెలిచే పార్టీ నుంచి టికెట్ కోసం ఆశావహులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. తమ పార్టీల నుంచి టికెట్ రాని వారు కూడా అదే పని చేస్తున్నారు. నే�
Published Date - 06:48 PM, Fri - 29 March 24 -
AP Politics : ప్రచారంలో వైసీపీ ముందంజ..?
వైఎస్సార్సీపీ (YSRCP) అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy) చేపట్టిన 'మేమంత సిద్ధం' (Memantha Siddam) బస్సుయాత్ర నిన్న దీబగుంట్లకు చేరుకున్నది. బస్సుయాత్రలో మహిళలు, యువకులు చురుగ్గా పాల్గొన్నారు. ప్రతి స్టాప్లోనూ ఆయనకు ఘనస్వాగతం లభించింది. అదేవిధం�
Published Date - 06:26 PM, Fri - 29 March 24 -
Pawan Kalyan : పవన్ తొలి విడత ఎన్నికల ప్రచారం షెడ్యూల్ ఖరారు..
జనసేన (Jansena) అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఎన్నికల ప్రచారానికి రంగం సిద్ధమైంది. మార్చి 30 నుంచి ఆయన 'వారాహి విజయభేరి' (Varahi Vijaya Bheri) పేరుతో ఎన్నికల ప్రచారంలోకి దిగనున్నారు. తాను పోటీ చేస్తున్న పిఠాపురం నియోజకవర్గం నుంచి ఆయన ఈ ప్రచార యాత్రను ప్రారంభించనున్�
Published Date - 06:05 PM, Fri - 29 March 24 -
Pithani Balakrishna : జనసేన కు భారీ షాక్..వైసీపీ లోకి పితాని బాలకృష్ణ
కూటమి పొత్తు లో భాగంగా జనసేన చాల స్థానాలు కోల్పోవడం..ఆ స్థానాలను నమ్ముకున్న వారికీ నిరాశ మిగలడంతో ఆయా నేతలంతా పార్టీ ని వీడుతున్నారు
Published Date - 05:30 PM, Fri - 29 March 24 -
CBN-Prajagalam : జే టాక్స్, జే బ్రాండ్ పేరిట ప్రజల జేబులు కొల్లగొట్టిన ఘనత జగన్ ది – చంద్రబాబు
టీడీపీ ఆవిర్భావ దినోత్సవం రోజున బనగానపల్లెకు రావడం సంతోషంగా ఉందని, జాతీయ స్థాయిలో ఏ పార్టీకి దక్కని స్ధానం టీడీపీకే దక్కిందన్నారు
Published Date - 05:21 PM, Fri - 29 March 24 -
Jagan : కేసీఆర్ ఫెయిల్డ్ ప్రచార స్ట్రాటజీని నమ్ముకున్న జగన్..ఏమవుతుందో మరి..!!
ప్రొద్దుటూరు, నంద్యాల రెండు సభల్లో తాను 130 సార్లు బటన్ నొక్కానని చెప్పుకున్నదానికన్నా చంద్రబాబు గురించి వ్యతిరేకంగా ప్రచారం చేయడానికే ఎక్కువ సమయం కేటాయిస్తున్నారు
Published Date - 05:08 PM, Fri - 29 March 24 -
Nadendla Manohar : అవినీతే లేదంటూ జగన్ చెప్పడం పచ్చి అబద్దం
ఓ ఐఏఎస్ అధికారికి ఓ మంత్రి రూ. 100 కోట్లు ఆఫర్ చేశారంటూ నాదెండ్ల సెన్సేషనల్ కామెంట్లు చేశారు. ఇవాళ జనసేన (Janasena) పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ (Nadendla Manohar) మీడియాతో మాట్లాడుతూ.. 130 సార్లు బటన్ నొక్కినా ఒక్క పైసా- అవినీతే లేదని జగన్ తనకు తానే సెల్ఫ్ సర్టిఫి�
Published Date - 05:03 PM, Fri - 29 March 24 -
Chandrababu : ఐదు జిల్లాల్లో చంద్రబాబు సుడిగాలి పర్యటన
Chandrababu: టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ప్రజాగళం(PrajaGalam) ఎన్నికల ప్రచారం(Election campaign)లో వేగం పెంచారు. రెండ్రోజుల వ్యవధిలో ఐదు జిల్లాల్లో( five districts) సుడిగాలి ప్రచారం చేయనున్నారు. పలు ప్రాంతాల్లో ఎన్నికల సభల్లో పాల్గొననున్నారు. Read Also: KTR : నమ్మించి మోసం చేసిన ద్ర�
Published Date - 04:38 PM, Fri - 29 March 24 -
RRR : టిక్కెట్పై రఘురామకృష్ణంరాజుకు విశ్వాసం ఏంటి.?
ఏపీలో ఎన్నికల వేడి మొదలైంది. ఇప్పటికే 90 శాతం అభ్యర్థులను ఖరారు చేసింది టీడీపీ కూటమి. టీడీపీ (TDP)- జనసేన (Janasena)- బీజేపీ (BJP) నుంచి ఇంకా కొన్ని సీట్లకు మాత్రమే అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది.మరికొద్ది నెలల్లో ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు జరగనున్న సంగతి �
Published Date - 04:36 PM, Fri - 29 March 24 -
Jagan Memantha Siddham : మనం చేసిన మంచి దారిపొడవునా కనిపిస్తుంది – జగన్
ఎండను సైతం లెక్కచేయకుండా ఓ వృద్ధురాలు జగన్ కోసం రావడం చూసి జగన్ ఎంతో సంతోషం వ్యక్తం చేసారు
Published Date - 03:54 PM, Fri - 29 March 24 -
Ganta Srinivasa Rao : భీమిలి నుండి గంటా పోటీ..
అలాగే నరసాపురం టికెట్ ను పొత్తులో భాగంగా బీజేపీకి కేటాయించగా, బీజేపీ నరసాపురం లోక్ సభ అభ్యర్థిగా భూపతిరాజు శ్రీనివాసవర్మను ప్రకటించింది. దాంతో రఘురామకు ఈసారి ఎక్కడ టికెట్ దక్కలేదని తెలుస్తుంది
Published Date - 03:37 PM, Fri - 29 March 24