HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Telugu News
  • >Andhra Pradesh
  • >Nandamuri Ramakrishna Video Message To Ap Voters About Polling Day

Nandamuri Ramakrishna : ఐదేళ్ల రాక్షస పాలనలో చిప్ప కూడా లేకుండా చేసిన జగన్..

ఐదేళ్ల రాక్షస పాలనలో చిప్ప కూడా లేకుండా చేసిన జగన్ అంటూ అసహనం వ్యక్తం చేసిన నందమూరి రామకృష్ణ.

  • By News Desk Published Date - 10:24 AM, Sun - 12 May 24
  • daily-hunt
Nandamuri Ramakrishna Video Message To Ap Voters About Polling Day
Nandamuri Ramakrishna Video Message To Ap Voters About Polling Day

Nandamuri Ramakrishna : 2024 ఏపీ ఎన్నికలు ఎప్పుడు జరగనంత ఉత్కంఠగా జరగబోతున్నాయి. వైసీపీని గద్దె దించడం కోసం టీడీపీ, జనసేన, బీజేపీ.. ఒక కూటమిగా ఏర్పడి ఈ ఎన్నికల బరిలోకి దిగుతున్నారు. ఇక ఎన్నికల్లో గెలుపొందే కోసం అన్ని పార్టీలు శతవిధాలు ప్రయత్నాలు చేసాయి. స్టార్ కాంపెయినర్స్ ని తీసుకొచ్చి తమ పార్టీ తరుపున ప్రచారం చేసారు. అయితే నిన్నటితో ప్రచార కార్యక్రమానికి ముగింపు పడింది. రేపు పోలింగ్ జరగనుంది. ఇక ఈ ఎన్నికల్లో సరైన ప్రభుత్వాన్ని ఎన్నుకోమని.. పలువురు ప్రముఖులు సందేశాలు ఇస్తున్నారు.

ఈక్రమంలోనే నందమూరి తారక రామారావు వారసుడు, బాలకృష్ణ సోదరుడు రామకృష్ణ.. ఏపీ ప్రజలకు ఓ వీడియో సందేశం ఇచ్చారు. ఆ వీడియోలో ఆయన మాట్లాడుతూ.. “గత ఐదేళ్లుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ రాక్షస పరిపాలన చూశాం. ఒక రాజధాని లేకుండా, రక్షణ లేకుండా, భవిష్యత్తు, అభివృద్ధి లేని రాష్ట్రంగా ఏపీ మిగిలిపోయింది. ఆఖరికి చిప్ప కూడా లేకుండా చేసింది వైసీపీ జగన్ ప్రభుత్వం. ఏపీలో జీవించాలంటేనే భయపడే స్థితికి వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చింది” అంటూ పేర్కొన్నారు.

అలాంటి వైసీపీకి బుద్ది చెప్పాల్సిన సమయం ఆసన్నమైందని చెప్పుకొచ్చిన రామకృష్ణ.. రాష్ట్ర భవిష్యత్తు కోసం, మీ భావితరాల భవిష్యత్తు కోసం మంచి చేసే ప్రభుత్వాన్ని మీరు ఎన్నుకోండి అంటూ ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి, యువతీయవకులకు విజ్ఞప్తి చేశారు. మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకుని రాష్ట్రాన్ని సరైన బాటలో పెట్టాల్సిన భాద్యత మనందరి పై ఉందని గుర్తు చేసారు. రండి కదిలి రండి, మీ విలువైన ఓట్లు తెలుగుదేశం మరియు కూటమి అభ్యర్థులకు వేసి గెలిపించండి అంటూ పిలుపునిచ్చారు.

యావత్ ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి మా హృదయ పూర్వక నమస్కారాలు..
మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఐదేళ్ల రాక్షస, వైసీపీ పరిపాలన చూశాం. అక్కడ ప్రజలు అందరూ ఎంత భయంతో జీవిస్తున్నారో కూడా మనం చూశాం. ఒక రాజధాని లేని, రక్షణ లేని, భవిష్యత్తు లేని, అభివృద్ధి లేని, కుటుంబ వ్యవస్థ లేని రాష్ట్రంగా… pic.twitter.com/LIG7wCbjiD

— Suresh Kondeti (@santoshamsuresh) May 11, 2024

Also read : Renu Desai : టీడీపీ అభ్యర్థిని గెలిపించండి అంటూ రేణూదేశాయ్ పోస్ట్ వైరల్..


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Janasena
  • nandamuri ramakrishna
  • tdp

Related News

'Annadatta fight' over urea shortage in the state: YCP ready for agitation

AP : రాష్ట్రంలో యూరియా కొరతపై ‘అన్నదాత పోరు’: వైసీపీ ఆందోళనకు సిద్ధం

సజ్జల మాట్లాడుతూ..జగన్ మోహన్ రెడ్డి పాలనలో రైతులకు అనేక రకాల మద్దతు ఇచ్చాం. ఎరువుల సమృద్ధి, ధరల నష్ట పరిహారం, నేరుగా ఖాతాల్లో డబ్బులు వంటి పథకాలతో రైతన్నకు అండగా నిలిచాం. కానీ ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 15 నెలలలోనే అన్నదాతలను గాలికొదిలేసింది అని విమర్శించారు.

  • Lokesh's satire on Jagan

    Vip Passes : ‘ఓరి నీ పాసుగాల’ ..కార్యకర్తలను కలిసేందుకు పాసులు ఏందయ్యా : జగన్‌ పై లోకేశ్ సెటైర్

Latest News

  • MP Mithun Reddy : జైలు నుంచి ఎంపీ మిథున్ రెడ్డి విడుదల

  • AI Effect : 2030 కల్లా 99% ఉద్యోగాలు మటాష్!

  • Lunar Eclipse : రేపు తిరుమల శ్రీవారి ఆలయం మూసివేత

  • Pushpa 3 : సైమా వేదిక గా పుష్ప-3 అప్డేట్ ఇచ్చిన సుకుమార్

  • Drugs : హైదరాబాద్లో డ్రగ్స్ తయారీ ఫ్యాక్టరీ గుట్టు రట్టు

Trending News

    • Chandra Grahan 2025 : 7న సంపూర్ణ చంద్రగ్రహణం..జ్యోతిష్య ప్రభావంతో ఏ రాశులకు శుభం? ఏ రాశులకు అశుభం?..!

    • Yograj Singh: ధోనితో సహా చాలా మంది ఆటగాళ్లు వెన్నుపోటు పొడిచారు: యువ‌రాజ్ తండ్రి

    • Sara Tendulkar: సచిన్ కుమార్తె సారా టెండూల్కర్‌కు నిజంగానే ఎంగేజ్‌మెంట్ జ‌రిగిందా?

    • IPL Tickets: క్రికెట్ అభిమానులకు తీపి, చేదు వార్త.. ఐపీఎల్‌పై జీఎస్టీ పెంపు, టికెట్లపై తగ్గింపు!

    • New GST: జీఎస్టీలో కీల‌క మార్పులు.. రూ. 48,000 కోట్లు న‌ష్టం?!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd