HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Minister Roja Life Story Book Launched By Ambati

RK Roja : మంత్రి రోజా జీవిత చరిత్రపై బుక్ విడుదల

1999లో తన సినిమా పరిశ్రమకు పరిచయం చేసిన శివప్రసాద్ .. తిరుపతిలో టిడిపి తరఫున ఎంపీగా పోటీ చేయడంతో రోజాని ప్రచారానికి రమ్మన్నారు

  • By Sudheer Published Date - 12:59 PM, Fri - 22 March 24
  • daily-hunt
Roja Book
Roja Book

చిత్రసీమలో అగ్ర హీరోయిన్ గా రాణించి..రాజకీయాల్లో కూడా తిరుగులేని నేతగా ప్రజల్లో గుర్తింపు తెచ్చుకున్న ఆర్కే రోజా అసలు పేరు శ్రీలత రెడ్డి..తాజాగా తన జీవిత చరిత్ర (Minister RK Roja Life Story Book )కు సంబదించిన పుస్తకాన్ని విడుదల చేసారు. “ రంగుల ప్రపంచం నుండి రాజీకీయాల్లోకి “ అనే పేరు ఈ పుస్తకాన్ని విడుదల చేసారు. ఈ కార్యక్రమంలో అంబటి రాంబాబు, భూమన కరుణాకర్ రెడ్డి, రోజా భర్త సెల్వమణి తదితరులు హాజరయ్యారు. 1972 నవంబర్ 17న నాగరాజు రెడ్డి, లలితా దంపతులకు చిత్తూరు జిల్లా బాకరావుపేటలో రోజా జన్మించారు. రోజాకి ఇద్దరు అన్నయ్యలు. ఈమె తండ్రి నాగరాజు గారు సారథి స్టూడియోలో పనిచేసేవారు. అందువలన వీరి కుటుంబం హైదరాబాదులోనే ఉండేది. కానీ, రోజూ తిరుపతిలోనే ఉంటూ.. పద్మాలయ మహిళ యూనివర్సిటీలో డిగ్రీ చదివింది.

డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతున్నప్పుడు టిడిపి ఎంపీ శివప్రసాద్ ప్రేమ తప్పస్పు అనే సినిమా తీస్తున్నారు. ఆ సినిమాలో రాజేంద్రప్రసాద్ కి జోడిగా రోజాను సెలెక్ట్ చేశారు. వాస్తవానికి రోజాకు నటన మీద పెద్దగా ఇంట్రెస్ట్ లేకపోయినప్పటికీ తండ్రి ప్రోత్సహం తో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. ఈ సినిమా సమయంలోనే ఛాంబర్తి అనే ఒక తమిళ సినిమాలో హీరోయిన్ కోసం తమిళ దర్శకుడు సెల్వమని రోజాను సెలెక్ట్ చేశారు. ఈ సినిమా సమయంలోనే వీరిద్దరూ ప్రేమలో పడ్డారు. ఇక తెలుగు లో వరుస హిట్ల తో రాణిస్తూనే అటు తమిళ్ లో కూడా సినిమాలు చేస్తూ అగ్ర హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది. పది సంవత్సరాల్లో మూడు షిఫ్ట్ లు చేస్తూ 100 సినిమాల్లో నటించింది. 2002 ఆగస్టు10న తిరుమలలో సెల్వమనిని పెళ్లి చేసుకుంది. వీరికి ఒక పాప అనుషమాలిక, బాబు కృష్ణ కౌశిక్ ఉన్నారు.

We’re now on WhatsApp. Click to Join.

1999లో తన సినిమా పరిశ్రమకు పరిచయం చేసిన శివప్రసాద్ .. తిరుపతిలో టిడిపి తరఫున ఎంపీగా పోటీ చేయడంతో రోజాని ప్రచారానికి రమ్మన్నారు. ఆమె సరే కొత్తగా ఉంటుందని ఆయనతో పాటు వెళ్లి ప్రచారం నిర్వహించింది. ఈ విషయం చంద్రబాబు దృష్టికి రావడంతో రోజాను పిలిచి.. నీలాంటి అమ్మాయి టీడీపీ పార్టీకి అవసరమని ఆహ్వానించారు. 2004లో నగిరి నుంచి ఎమ్మెల్యే టికెట్ ఆఫర్ చేశారు. ఇలా ఆమె ప్రత్యక్ష రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత ఎన్నికల్లో పోటీ చేయడం ఓడిపోవడం జరిగింది. అయినప్పటికీ టీడీపీ లో ఫైర్ బ్రాండ్ గా రోజా ఎంతో గుర్తింపు తెచ్చుకుంది. ఆ తరువాత టీడిపి ని వీడి వైసీపీ లో చేరింది.

వైసీపీలో రాష్ట్ర స్థాయి నాయకురాలుగా ఎదిగారు. 2014లో నగరి నియోజకవర్గ నుంచి వైసీపీ తరఫున పోటీ చేశారు. ఈ ఎన్నికల్లో తన సమీప అభ్యర్థి గాలి ముద్దుకృష్ణమనాయుడు మీద గెలుపొందారు. కానీ. ఈ ఎన్నికల్లో వైసీపీకి కేవలం 67 సీట్లు రావడంతో జగన్ సీఎం కాలేకపోయారు. అయినప్పటికీ వైసీపీ లో ఉంటూ జగన్ కు సపోర్ట్ గా నిలిచింది. 2019 మే నెలలో రెండవసారి నగరి నుండి ఎమ్మెల్యేగా గెలిచి ..మంత్రిగా బాధ్యతలు చేపట్టి ఎంతో గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం మరోసారి నగరి బరిలో నిల్చుంది. మరి ఈసారి ప్రజలు రోజాను గెలిపించి హ్యాట్రిక్ విజయం అందిస్తారో లేదో చూడాలి.

Read Also : RCB Unbox Event: అభిమానుల‌కు డ‌బ్బు చెల్లిస్తున్న ఆర్సీబీ.. ఎందుకో తెలుసా..?

మంత్రి రోజా జీవిత చరిత్రపై బుక్ విడుదల “ రంగుల ప్రపంచం నుండి రాజీకీయాల్లోకి “ అనే పేరు రోజా జీవిత చరిత్రపై పుస్తకం విడుదల చేసిన అంబటి రాంబాబు, భూమన కరుణాకర్ రెడ్డి. #rojaselvamani #BhumanaKarunakarReddy #AmbatiRambabu #BreakingNews #HashtagU https://t.co/qj4f4c9J0q pic.twitter.com/NBsgEsE6oL

— Hashtag U (@HashtaguIn) March 22, 2024

 


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • RK Roja
  • Roja book
  • Roja Life Story
  • ycp

Related News

Tdp Leaders Ycp

Big Shock to TDP : వైసీపీలో చేరిన కీలక నేతలు

Big Shock to TDP : కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు నుంచి పలువురు టీడీపీ, బీజేపీ నేతలు వైఎస్సార్‌సీపీలో చేరారు. టీడీపీకి చెందిన మధు, మల్లికార్జున్, బీజేపీ అసెంబ్లీ ఇంఛార్జ్ మురహరిరెడ్డి, బీజేపీ నేత కిరణ్ కుమార్‌తో పాటు వారి అనుచరులు జగన్ సమక్షంలో చేరడం ఆ పార్టీకి ఊతమిచ్చింది

  • Balakrishna Jagan

    Jagan : జగన్ సైకో అంటూ బాలయ్య చేసిన డైలాగ్ కు వైసీపీ ఎదురుదాడి

  • Botsa Satyanarayana

    YCP: కూట‌మి ప్ర‌భుత్వం ప్ర‌వేశ‌పెట్టిన‌ కార్మిక బిల్లుపై వైసీపీ తీవ్ర అభ్యంత‌రం!

  • Cbn Macharla

    CBN : చెత్త రాజకీయాలు చేస్తే..చెత్త పారేసినట్లు పారేస్తా – చంద్రబాబు వార్నింగ్

Latest News

  • Fitness Tips: ప్ర‌స్తుత స‌మాజంలో మ‌నం ఆరోగ్యంగా ఉండాలంటే!

  • India vs Sri Lanka: శ్రీలంక ముందు భారీ ల‌క్ష్యం.. భార‌త్ స్కోర్ ఎంతంటే?

  • America: భార‌త్‌లో ప‌ర్య‌టించనున్న అమెరికా ప్ర‌తినిధులు.. అగ్ర‌రాజ్యానికి మోదీ స‌ర్కార్ కండీష‌న్‌!

  • Election Schedule: రేపు స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుద‌ల‌?

  • Formula E Car Race Case : అరెస్ట్ చేస్తే చేసుకోండి – కేటీఆర్

Trending News

    • Prime Minister Routine Checkup: ప్రధానమంత్రి మోదీ ఆరోగ్య ప్రోటోకాల్.. ప్రతి 3 నెలలకు ఒకసారి చెకప్!

    • Rupee: పుంజుకున్న రూపాయి.. బ‌ల‌హీన‌ప‌డిన డాల‌ర్‌!

    • IND vs PAK Final: భార‌త్‌- పాక్ మ‌ధ్య ఫైన‌ల్ మ్యాచ్‌.. పైచేయి ఎవ‌రిదంటే?

    • Ladakh: లడఖ్‌లో ఉద్రిక్త ప‌రిస్థితుల‌కు కార‌ణాలీవేనా??

    • UPI Boom: యూపీఐ వినియోగం పెరగడంతో నగదు వాడకం తగ్గింది: ఆర్‌బీఐ

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd