HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Minister Nara Lokesh Launched Mid Day Meal Scheme For Inter Students In Ap

Dokka Seethamma Mid Day Meal : “డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన ” పథకాన్ని ప్రారంభించిన నారా లోకేష్

Dokka Seethamma Mid Day Meal : "డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనం" (Dokka Seethamma Mid Day Meal) పథకాన్ని ప్రారంభించారు

  • Author : Sudheer Date : 04-01-2025 - 1:12 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Dokka Sithamma
Dokka Sithamma

శనివారం విజయవాడ పాయకాపురం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ (Nara Lokesh) “డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనం” (Dokka Seethamma Mid Day Meal) పథకాన్ని ప్రారంభించారు. ముందుగా కళాశాల తరగతి గదులు, కెమిస్ట్రీ ల్యాబ్‌ను పరిశీలించిన మంత్రి, విద్యార్థినిలతో కాసేపు ముఖాముఖి నిర్వహించారు. అనంతరం “డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన ” పథకాన్ని ప్రారంభించారు.

ఈ కార్యక్రమంలో లోకేశ్ మాట్లాడుతూ.. విద్యార్థులు మంచి ఫలితాలు సాధించేందుకు ప్రభుత్వం సహాయపడుతుందని , మాదక ద్రవ్యాల వ్యసనాలను దూరం పెట్టాలని, ఏదైనా అనుమానాస్పద పరిస్థితి కనిపిస్తే ప్రభుత్వాన్ని వెంటనే అప్రమత్తం చేయాలని ఆయన సూచించారు. మీ అభివృద్ధి కోసం ప్రభుత్వం అహర్నిశలు కృషి చేస్తుందని, ప్రభుత్వ విద్యాసంస్థలను ప్రైవేటు విద్యాసంస్థలకు దీటుగా అభివృద్ధి చేయడమే మా లక్ష్యం అని పేర్కొన్నారు.

Maha Kumbh Mela 2025 : 32 ఏళ్లుగా స్నానం చేయకుండా మహా కుంభమేళాలో పాల్గొంటున్న స్వామీజీ
ఈ పథకం ద్వారా రాష్ట్రంలోని 475 ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో 1,48,419 మంది విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందిస్తున్నారు. పథకం అమలుకు ఈ ఏడాదికి రూ. 29.39 కోట్లు కేటాయించగా, వచ్చే ఆర్థిక సంవత్సరానికి రూ. 85.84 కోట్ల నిధులు మంజూరు చేశారు. 2014-19 కాలంలో టీడీపీ ప్రభుత్వం ఈ పథకాన్ని విజయవంతంగా అమలు చేసింది. అయితే వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ పథకాన్ని రద్దు చేసింది. కాగా ప్రజాగళంలో నారా లోకేష్ విద్యార్థులు ఈ పథకం అమలు చేయాలనీ తెలుపగా.. విద్యార్థుల విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకున్న నారా లోకేశ్ ఈ పథకాన్ని పునరుద్ధరించేందుకు కృషి చేశారు. అధికారంలోకి రాగానే పథకానికి జీవో జారీ చేసి అమలు జరిపారు. విద్యార్థుల విద్యా ప్రగతికి ఇది దోహదపడుతుందని నారా లోకేశ్ విశ్వాసం వ్యక్తం చేశారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Dokka Seethamma Mid Day Meal
  • Dokka Seethamma Mid Day Meal scheme
  • nara lokesh

Related News

    Latest News

    • హైదరాబాద్- విజయవాడ నేషనల్ హైవేపై ట్రాఫిక్ జామ్..

    • ఈ 5 రాశులవారికి అదృష్టం తలుపు తట్టినట్లే!

    • త్వరలోనే జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తాం అంటూ క్లారిటీ ఇచ్చిన మంత్రి శ్రీధర్ బాబు

    • ‘రాజాసాబ్’ ఫస్ట్ డే కలెక్షన్స్ రిపోర్ట్

    • భారీగా పెరిగిన బంగారం ధరలు.. తెలుగు రాష్ట్రాలలో తులం బంగారం ధర ఎంతకి చేరిందంటే..

    Trending News

      • సంక్రాంతి పండుగ‌ను 4 రోజులు ఎక్క‌డ జ‌రుపుకుంటారో తెలుసా?!

      • బడ్జెట్ 2026.. సామాన్యులకు కలిగే ప్ర‌యోజ‌నాలీవే!

      • బ్రిటన్‌లో ‘X’ నిలుపుదల ముప్పు.. వివాదానికి కారణం ఏంటి?

      • మ‌క‌ర సంక్రాంతి ఎప్పుడు? ఆరోజు ఏం చేస్తే మంచిది?!

      • టీమిండియా జ‌ట్టుతో క‌ల‌వ‌ని స్టార్ ఆట‌గాళ్లు.. ఎవ‌రంటే?

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd