HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >In The Second Phase More Than 40 Corporations Are Appointed Chandrababu

AP Nominated Posts : రెండో దశలో 40కి పైగా కార్పొరేషన్లు పదవులు – చంద్రబాబు

AP Nominated Posts : పార్టీ నేతలతో సమావేశమై, పార్టీ బలోపేతం, నామినేటెడ్ పదవుల రెండో దశ నియామకాలపై సుదీర్ఘ చర్చలు జరిపారు

  • Author : Sudheer Date : 25-10-2024 - 9:22 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
performance of ministers should be improved.. CM Chandrababu Warning!
performance of ministers should be improved.. CM Chandrababu Warning!

ఏపీ సీఎం చంద్రబాబు (Chandrababu) టీడీపీ పార్టీలో నామినేటెడ్ పోస్టుల (Nominated Posts) భర్తీపై మరింత దృష్టి సారించారు. దీనిలో భాగంగా, ఆయన తన నివాసంలో పార్టీ నేతలతో సమావేశమై, పార్టీ బలోపేతం, నామినేటెడ్ పదవుల రెండో దశ నియామకాలపై సుదీర్ఘ చర్చలు జరిపారు. ఇప్పటికే మొదటి దశలో 21 కార్పొరేషన్ ఛైర్మన్ పదవులను కేటాయించారు. ఇప్పుడు రెండో దశలో కూడా దాదాపు 40కి పైగా కార్పొరేషన్ ఛైర్మన్ పదవులు ఇచ్చే యోచనలో ఉన్నారు.

నామినేటెడ్ పోస్టుల (Nominated Posts) రెండో దశలో ప్రధానాంశాలు:

టీటీడీ బోర్డు, ఇతర దేవాలయ పాలక మండళ్లు, కుల సంఘాలకు చెందిన ఛైర్మన్ పదవులను కేటాయించేందుకు చంద్రబాబు చర్చలు జరుపుతున్నారు. 2019 నుండి పార్టీలో కష్టపడిన కార్యకర్తలకు సరైన గుర్తింపు ఇవ్వాలని చంద్రబాబు దృష్టి పెట్టారు. ఇందుకోసం సర్వేలు, బ్యాక్ ఆఫీస్ ద్వారా అభ్యర్థుల ఎంపికను పూర్తిగా పరిశీలించారు. బీజేపీ, జనసేనకు కూడా వాటా కేటాయించేలా ప్లాన్ చేయడం జరిగింది. మొదటి లిస్ట్‌లో జనసేనకు మూడు, బీజేపీకి ఒక కార్పొరేషన్ పదవి ఇచ్చారు. రెండో దశలో కూడా ఈ విధానాన్ని కొనసాగించనున్నట్లు సమాచారం. రెండో దఫా నామినేటెడ్ పోస్టుల లిస్ట్ త్వరలోనే ప్రకటించే అవకాశం ఉంది.

టీడీపీ సభ్యత్వ నమోదు:

రేపటి నుండి పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాలు ప్రారంభించబోతున్నారు. రూ.100 ప్రాథమిక సభ్యత్వం తీసుకున్న వారికి రూ.5 లక్షల భీమా కల్పించాలని నిర్ణయించారు. శాశ్వత సభ్యత్వానికి రూ.1 లక్ష చెల్లిస్తే, శాశ్వత సభ్యత్వం ఇవ్వనున్నట్లు సమాచారం.

Read Also : Matti Pramida Deepam : మట్టి ప్రమిదలలో వెలిగించే దీపానికి ఎందుకు అంత ప్రాధాన్యత..


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • 40 corporations
  • chandrababu
  • Second Phase
  • TDP Nominated Posts

Related News

    Latest News

    • Allu Arjun Birthday : హ్యాపీ బర్త్ డే బావా అంటూ అల్లు అర్జున్ కు జూ. ఎన్టీఆర్ విషెష్

    • Pawan Kalyan : పవన్ కళ్యాణ్ ను కర్మయోగి తో పోల్చిన డైరెక్టర్

    • Peddi Vs Lenin : ఒకేసారి బరిలోకి చరణ్ – అఖిల్ ..?

    • Jagan Padayatra 2.0 : జూలై నుంచే జగన్ పాదయాత్ర..

    • Raaka First Look : అల్లు అర్జున్ ‘రాకా’ ఫస్ట్ లుక్ పై విపరీతమైన ట్రోల్స్

    Trending News

      • డ‌బ్బు లేక ఇబ్బంది ప‌డుతున్నారా? అయితే ఈ వార్త మీకోస‌మే!

      • టీమిండియా ఆట‌గాళ్ల మ‌ధ్య పోరు పెట్టిన ఐసీసీ!

      • షాకింగ్ రిపోర్ట్‌.. భార‌త్‌లో ధనవంతులు మరింత ధనవంతులుగా!!

      • ఇరాన్‌కు ట్రంప్ హెచ్చరిక.. మారిన పరిస్థితులు!

      • ఈ దేశంలో డేలైట్ సేవింగ్ టైమ్.. నిద్ర కోసం గంట టైమ్ వెన‌క్కి!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd