HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Cm Jagan Gave Good News To Ap Students

AP CM : ఏపీ స్టూడెంట్స్ కు సీఎం జగన్ గుడ్ న్యూస్…!!

ఏపీలోని స్టూడెంట్స్ కు గుడ్ న్యూస్ చెప్పారు సీఎం జగన్. విద్యార్థుల కోసం ట్యాబ్ లు కొనుగోలు చేసేందుకు కీలక నిర్ణయం తీసుకున్నారు.

  • Author : hashtagu Date : 12-09-2022 - 4:33 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt

ఏపీలోని స్టూడెంట్స్ కు గుడ్ న్యూస్ చెప్పారు సీఎం జగన్. విద్యార్థుల కోసం ట్యాబ్ లు కొనుగోలు చేసేందుకు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఏకంగా 5,18,740 ట్యాబ్ లను కొనుగోలు చేయాలని నిర్ణయించారు. టీచర్లకు, 8వ తరగతి విద్యార్థులకు ట్యాబ్ లు ఇవ్వనున్న సర్కార్…బైజూస్ కంటెంట్ తో ట్యాబ్ ల పంపిణీకి కసరత్తు ప్రారంభించింది. విద్యాకానుకపై సోమవారం ముఖ్యమంత్రి జగన్ సమీక్ష సమావేశం నిర్వహించారు. వచ్చే ఏడాది జూన్ లో పాఠశాలలు పున: ప్రారంభం అయ్యేనాటికి విద్యాకానుక కింద అన్ని రకాల వస్తువూలూ అందించేలా కార్యాచరణ సిద్ధం చేశామని అధికారులు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి వివరించారు.

ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడారు. విద్యాకానుక ప్రతివిద్యార్థికి అందాలని ఆదేశించారు. యూనిఫామ్స్ కుట్టు ఛార్జీలు విద్యాకానుక ప్రారంభమయ్యే రోజే తల్లుల అకౌంట్లో వేయాలని అధికారులకు చెప్పారు. ఇక గ్రామంలో పారిశుద్ధ్యం, తాగునీటిలో నాణ్యత ఇవన్నీ కూడా విలేజ్ క్లినిక్ పరిధిలోకి తీసుకురావాలని పేర్కొన్నారు. ఎప్పటికప్పుడు విలేజ్ క్లినిక్ ద్వారా నివేదికలు పంపించాలని అధికారులను ఆదేశించారు సీఎం జగన్ .


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • jagan
  • students
  • ysrcp

Related News

Vijayasai Reddy Attends To ED Investigation

ఈడీ విచారణకు విజయసాయిరెడ్డి

Vijayasai Reddy Attends To ED Investigation  ఆంధ్రప్రదేశ్‌లో గత వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన మద్యం కుంభకోణం కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) దర్యాప్తును మరింత వేగవంతం చేసింది. దాదాపు రూ.3,500 కోట్ల అవినీతి జరిగిందన్న అనుమానాలతో ఈడీ లోతుగా దర్యాప్తు చేస్తోంది. ఈ కేసులో భాగంగా మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి ఈరోజు ఈడీ విచారణకు హాజరయ్యారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ ఈ కేసులో విజయస

  • YS Jagan Announces Padayatra

    పాదయాత్ర పై క్లారిటీ ఇచ్చిన వైఎస్ జగన్

  • Jagan Pm

    లోకల్ కాదు సెంట్రల్ నుండి చక్రం తిప్పాలని చూస్తున్న జగన్ ?

  • Within four months there was opposition to Chandrababu government: Jagan

    జగన్ రాజధాని కామెంట్లకు సీఎం చంద్రబాబు కౌంటర్

Latest News

  • ఉద‌యంపూట అల్పాహారం ఎందుకు ముఖ్యం?

  • మ‌రో కొత్త కారును విడుద‌ల చేసిన మ‌హీంద్రా.. ధ‌ర ఎంతంటే?

  • మైదానంలో గొడ‌వ ప‌డిన పాండ్యా, ముర‌ళీ కార్తీక్‌.. వీడియో వైర‌ల్‌!

  • ఆస్ట్రేలియా ప‌ర్య‌ట‌న‌కు టీమిండియా జ‌ట్టు ప్ర‌క‌ట‌న‌!

  • సుంకాలు తగ్గింపుతో త్వరలో బంగారం ధరలు భారీగా తగ్గబోతున్నాయా ?

Trending News

    • బ్యాంకుల‌కు వ‌రుస‌గా మూడు రోజులపాటు సెల‌వులు!

    • మహమ్మద్ యూనస్ ఒక హంతకుడు.. షేక్ హసీనా సంచలన వ్యాఖ్యలు!

    • 8వ వేత‌న సంఘం.. ఎంతమంది ఉద్యోగులకు ప్రయోజనం చేకూరుతుంది?

    • గుజరాత్ సీన్.. కేరళలో పక్కా రిపీట్: ప్రధాని మోదీ

    • సిట్ సంచలనం.. ఫోన్ ట్యాపింగ్ కేసులో కేటీఆర్, రాధాకిషన్ రావులను కలిపి విచారణ

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd