HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Bjp Says No Alliance With Chandra Babu Naidu

ఏపీలో మా పొత్తు ఆ పార్టీతోనే.. తేల్చేసిన బీజేపీ నేతలు

ఏపీలో టీడీపీతో పొత్తు ఉండదని బీజేపీ జాతీయ నాయకులు తేల్చి చెప్పారు.

  • Author : Balu J Date : 28-10-2021 - 10:51 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt

ఏపీలో టీడీపీతో పొత్తు ఉండదని బీజేపీ జాతీయ నాయకులు తేల్చి చెప్పారు. కొన్ని రోజులుగా ఏపీలో జరుగుతున్న ఘటనలపై స్పందించిన బీజేపీ బద్వేల్ ఉపఎన్నికల్లో లబ్ది పొందడానికే రెండు పార్టీలు అలాంటి చర్యలకు పాల్పడుతున్నారని ఆ పద్దతిని కండిస్తున్నామని బీజేపీ జాతీయ నాయకులు అన్నారు. ఏపీలో టీడీపీ, వైఎస్సార్సీపీ నుండి విముక్తి కావాలని అక్కడి ప్రజలు కోరుకుంటున్నారని బీజేపీ రాజ్యసభ సభ్యుడు, జాతీయ అధికార ప్రతినిధి జీవీఎల్ తెలిపారు. ప్రజల కలలు నెరవేరేలా రాష్ట్ర బీజేపీ పనిచేస్తుందని తొందర్లోనే ఏపీ ప్రజలకు విముక్తి లభిస్తుందని అయన అన్నారు.

టీడీపీతో గతంలో కలిసి పనిచేసినా, ఇకపై ఏపీలో ఆ పార్టీతో పొత్తు ఉండదని బీజేపీ జాతీయ కార్యదర్శి సునీల్ దీదోర్ స్పష్టం చేశారు. రానున్న ఎన్నికల్లో బీజేపీ ఏపీలో జనసేనతో కలిసి పోటీచేస్తుందని, అధికారంలోకి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఏపీలో అధికార పార్టీ బెంగాల్ తరహా రాజకీయాలు చేస్తోందని, ప్రభుత్వ అధికారులను తమ పార్టీ కార్యకర్తలుగా వాడుకుంటున్నారని సునీల్ విమర్శించారు. జగన్ ప్రభుత్వం అవినీతికి పాల్పడడమే కాకుండా, క్రిస్టియానిటీని, మతమార్పిడిలను ప్రోత్సహిస్తోందని ఈ ప్రభుత్వం ఎక్కువరోజులు మనుగడ సాధించదని ఆయన స్పష్టం చేశారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • bjp
  • clarity
  • support
  • tdp

Related News

CM Chandrababu

CM Chandrababu : సీఎం చంద్ర‌బాబుని క‌లిసిన గాదె సాయికృష్ణ త‌ల్లి

విజయవాడ కృష్ణలంకకు చెందిన గాదె సాయికృష్ణ అదృశ్యం ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించారు. సాయికృష్ణ తల్లి గాదె విజయలక్ష్మి శనివారం సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రిని కలిసి తన కుమారుడి అదృశ్యం కేసుపై న్యాయమైన విచారణ జరిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా విజయలక్ష్మితో మాట్లాడిన ముఖ్యమంత్రి.. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను అడిగి తెలుసుకున్నారు. కేస

  • TDP

    TDP vs YSRCP : డీఎస్సీపై లోకేష్ సవాల్‌కు సమాధానం చెప్పే ధైర్యం జగన్‌కు ఉందా..?

Latest News

  • Gold Price: పెరిగిన బంగారం ధరలు.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎలా ఉందంటే.?

  • Baba Ramdev: చంద్రబాబుపై బాబా రాందేవ్ ప్రశంసల వర్షం

  • Goat Milk: మేకపాలు ఎప్పుడూ తాగలేదా? ఈ విషయం తెలిస్తే వెంటనే తాగడం మొదలుపెడతారు!

  • Allu Arjun: కోర్టుకు రావాలంటూ అల్లు అర్జున్‌కు నాంపల్లి కోర్టు సమన్లు

  • Skin Glow : స్కిన్ గ్లో కోసం అదిరిపోయే న్యూట్రియెంట్స్

Trending News

    • Kodali Nani: కొడాలి నానిపై ప్రాసిక్యూషన్‌కు ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్

    • లక్షల ఉద్యోగం వదిలి హైదరాబాద్‌లో ఊబర్ జాబ్.. ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన ఇన్స్పిరేషనల్ స్టోరీ

    • అస్సాంలో కూలిన IAF AN-32 విమానం.. రంగంలోకి రెస్క్యూ టీమ్స్!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd