HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Telugu News
  • >Telangana
  • >Telangana Hc Directs State Govt To Impose Restrictions Ahead Of Christmas New Year Celebrations

High Court: క్రిస్మస్, న్యూయర్ వేడుకల్లో జాగ్రత్త చర్యలు చేపట్టండి!

రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. క్రిస్మస్‌, నూతన సంవత్సర, సంక్రాంతి వేడుకల్లో జాగ్రత్త చర్యలు చేపట్టాలని.. ప్రజలు గుమిగూడకుండా చూడాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది.

  • By Balu J Published Date - 05:42 PM, Thu - 23 December 21
  • daily-hunt
Chrismass
Chrismass

రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. క్రిస్మస్‌, నూతన సంవత్సర, సంక్రాంతి వేడుకల్లో జాగ్రత్త చర్యలు చేపట్టాలని.. ప్రజలు గుమిగూడకుండా చూడాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది. రాష్ట్రంలో ఒమిక్రాన్‌ ఇప్పటికే ప్రవేశించిందని.. ఈ వేరియంట్‌ వ్యాప్తిపై అప్రమత్తంగా ఉండాలని సూచించింది. కొత్త వేరియంట్‌ వ్యాప్తి నేపథ్యంలో పండగలపై ఆంక్షలు విధించాలని హైకోర్టు ఆదేశించింది.

రాబోయే పండుగలు, వేడుకల నేపథ్యంలో బహిరంగ సభలపై ఆంక్షలు విధించాలని రాష్ట్రాన్ని కోరింది. ఇతర రాష్ట్రాల నుంచి తెలంగాణకు వచ్చే ప్రయాణికులను తనిఖీ చేయాలని తెలంగాణ ప్రభుత్వాన్ని ధర్మాసనం ఆదేశించింది. డిసెంబర్ 21న కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ జారీ చేసిన సూచనలను ఖచ్చితంగా పాటించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. కొన్ని దేశాలలో అత్యంత వేగంగా వ్యాప్తి చెందుతుండటంతో దేశవ్యాప్తంగా కోవిడ్ -19 నియంత్రణ చర్యలను డిసెంబర్ 31 వరకు పొడిగిస్తున్నట్లు కేంద్రం గతంలో ప్రకటించింది. రాష్ట్రాలు అప్రమత్తంగా ఉండాలని కోరింది. ఈ మేరకు కేంద్ర హోం కార్యదర్శి అజయ్ భల్లా, కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ జారీ చేసిన గైడ్ లైన్స్ ను కచ్చితంగా పాటించాలని ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే.

మంత్రిత్వ శాఖ మార్గదర్శకాల ప్రకారం అంతర్జాతీయ ప్రయాణికులను నిశితంగా ట్రాక్ చేసి పరీక్షించాలని, పాజిటివ్‌ అని తేలితే వెంటనే ప్రయాణికుల నమూనాలను జీనోమ్ సీక్వెన్సింగ్ లాబొరేటరీలకు పంపాలని ఆదేశాలు జారీ చేసింది.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • christmas
  • key points
  • new year
  • omicron alert
  • telangana highcourt

Related News

    Latest News

    • MMTS Trains: రైల్వే ప్ర‌యాణికుల‌కు గుడ్ న్యూస్‌.. ఉద‌యం 4 గంట‌ల వ‌ర‌కు రైళ్లు!

    • Gautam Gambhir: టీమిండియాలో జోష్ నింపిన గౌతం గంభీర్‌.. ఏం చేశారంటే?

    • Bullet 350: జీఎస్‌టీ రేట్లలో మార్పులు.. ఈ బైక్‌పై భారీగా త‌గ్గుద‌ల‌!

    • GST Reforms Impact: హోట‌ల్స్ రూమ్స్‌లో ఉండేవారికి గుడ్ న్యూస్‌!

    • PM Modi: మ‌రో దేశ అధ్యక్షుడితో ప్ర‌ధాని మోదీ చ‌ర్చ‌లు.. ఎందుకంటే?

    Trending News

      • Lunar Eclipse: రేపే చంద్ర‌గ్ర‌హ‌ణం.. ఏ దేశాల‌పై ప్ర‌భావం అంటే?

      • Chandra Grahan 2025 : 7న సంపూర్ణ చంద్రగ్రహణం..జ్యోతిష్య ప్రభావంతో ఏ రాశులకు శుభం? ఏ రాశులకు అశుభం?..!

      • Yograj Singh: ధోనితో సహా చాలా మంది ఆటగాళ్లు వెన్నుపోటు పొడిచారు: యువ‌రాజ్ తండ్రి

      • Sara Tendulkar: సచిన్ కుమార్తె సారా టెండూల్కర్‌కు నిజంగానే ఎంగేజ్‌మెంట్ జ‌రిగిందా?

      • IPL Tickets: క్రికెట్ అభిమానులకు తీపి, చేదు వార్త.. ఐపీఎల్‌పై జీఎస్టీ పెంపు, టికెట్లపై తగ్గింపు!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd