Telangana
-
Roshaiah : రోశయ్య మృతిపై ప్రముఖుల సంతాపం
ఏపీ మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య (88) కన్నుమూశారు. గత కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. శనివారం ఉదయం బీపీ డౌన్ కావడంతో కుటుంబీకులు బంజారాహిల్స్లోని స్టార్ ఆస్పత్రికి తరలించే లోపే మార్గం
Published Date - 11:13 AM, Sat - 4 December 21 -
Konijeti Rosaiah : ఉమ్మడి ఏపీ మాజీ సీఎం రోశయ్య కన్నుమూత
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసిన కొణిజేటి రోశయ్య అనారోగ్యంతో ఈరోజు ఉదయం కన్నుమూశారు.
Published Date - 09:06 AM, Sat - 4 December 21 -
పార్లమెంట్ లో తెలంగాణ ‘వరి’ పంచాయితీ
వరిధాన్యం విషయంలో కేంద్రాన్ని వెంటాడుతాం, వేటాడుతామని ప్రకటించిన కేసీఆర్ డైరెక్షన్లో ఆ పార్టీ ఎంపీలు పార్లమెంట్ లో తమ నిరసన తెలియచేస్తున్నారు.ఇన్ని రోజులు బీజేపీ పాలసీలకు ఓటేయడమో, న్యూట్రల్ గానో ఉంటూ వస్తున్న టీఆర్ఎస్ బీజేపీతో రాజకీయంగా తేల్చుకుందామని సిద్దమైనట్లు సమాచారం.
Published Date - 07:30 AM, Sat - 4 December 21 -
KTR Appeals to PM: మోదీకి కేటీఆర్ ట్వీట్…..బీజేపీని ఇబ్బంది పెట్టడానికేనా?
తెలంగాణ మంత్రి కేటీఆర్ ప్రధాని మోదీకి ట్వీట్ చేశారు. తెలంగాణలోని కాళేశ్వరం లేదా పాలమూరు ప్రాజెక్టులకు జాతీయ హోదా కల్పించాలని కేటీఆర్ మోదీని కోరారు.
Published Date - 06:30 AM, Sat - 4 December 21 -
Tiger Scare: తెలంగాణ ఏజెన్సీని వణికిస్తున్న పెద్దపులి…?
తెలంగాణ ఏజెన్సీ ప్రాంత ప్రజలకు పెద్దపులి భయంపట్టుకుంది. గత కొన్ని రోజులుగా మహబూబాబాద్ జిల్లాలో పెద్దపులి సంచరిస్తుండటంతో అధికారులు అప్రమత్తయైయ్యారు. పులిని పట్టుకోవడానికి నిఘా ఏర్పాటు చేశారు.
Published Date - 10:23 PM, Fri - 3 December 21 -
Omicron scare: 12 మంది ఇంటర్నేషనల్ ప్రయాణికులకు కొవిడ్ పాజిటివ్!
రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి (RGIA) వివిధ దేశాల నుంచి వచ్చిన 12 మంది ప్రయాణికులకు కోవిడ్-19 పాజిటివ్ అని తేలింది. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం..
Published Date - 05:44 PM, Fri - 3 December 21 -
Exclusive : బీజేపీకి అతి పెద్ద కోవర్ట్ ఎంఐఎం పార్టీ..!!
తెలంగాణ కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్ అనగానే ఎవరికైనా మొదటగా గుర్తుకువచ్చేది రేవంత్ రెడ్డియే. కానీ కాంగ్రెస్ పార్టీని ఒక్కసారి తిరగేస్తే.. ఫిరోజ్ ఖాన్ లాంటివాళ్లు డైనమిక్ అండ్ డేరింగ్ డ్యాషింగ్ లాంటి నేతలు కళ్లముందు కదలాడుతారు.
Published Date - 03:58 PM, Fri - 3 December 21 -
Mahesh sister : శిల్పాచౌదరిపై హీరో సుధీర్ బాబు భార్య పోలీసులకు ఫిర్యాదు!
సుధీర్ బాబు భార్య, మహేష్ బాబు సోదరి ప్రియదర్శని స్నేహితురాలు అయిన శిల్పా చౌదరిపై ఫిర్యాదు చేశారు. శిల్పా 3.90 కోట్ల మేర మోసం చేశారని ప్రియదర్శిని తన ఫిర్యాదులో పేర్కొంది.
Published Date - 01:51 PM, Fri - 3 December 21 -
Vaccine : డిసెంబర్ చివరి నాటికి సెకండ్ డోస్ మస్ట్!
ఓమిక్రాన్ వేరియంట్పై ఆందోళనల నేపథ్యంలో రాష్ట్రంలో ఆరోగ్యశాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. కోవిడ్ -19 టీకా రెండవ డోస్ను డిసెంబర్ చివరి నాటికి యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని ప్రభుత్వం అధికారులకు సూచిస్తోంది.
Published Date - 01:12 PM, Fri - 3 December 21 -
TSRTC Warning: ప్రజలకు సజ్జనార్ వార్నింగ్
తెలంగాణ ఆర్టీసీ ఆస్తులపై పోస్టర్స్ అతికించడం లేదా సంస్థకు చెందిన ప్రాంతాలను డ్యామేజ్ చేస్తే ఊరుకునేది లేదని ఆర్టీసి అధికారులు తెలిపారు.
Published Date - 07:00 AM, Fri - 3 December 21 -
Mask Mandatory:తెలంగాణ ప్రభుత్వం తీసుకునే కఠిన నిర్ణయాల వెనుక అర్ధం ఇదేనా
తెలంగాణ ప్రభుత్వం ఇస్తున్న సూచనలు, తీసుకుంటున్న నిర్ణయాలు చూస్తోంటే తెలంగాణాలో కరోనా పరిస్థితి ఎలా ఉండబోతుందో అర్ధం చేసుకోవచ్చు.
Published Date - 10:39 PM, Thu - 2 December 21 -
తెలంగాణలో మాస్క్ తప్పనిసరి..లేకుంటే రూ. వెయ్యి జరిమానా..
తెలంగాణలో మాస్క్ తప్పనిసరి చేస్తూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఒమైక్రాన్ వేరియంట్ వేగంగా విస్తరిస్తున్న నేపధ్యంలో రాష్ట్రంలో పరిస్ధితిపై సమీక్ష నిర్వహించిన సర్కార్.. ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.
Published Date - 01:58 PM, Thu - 2 December 21 -
Omicron In Telangana: తెలంగాణలో ఒమైక్రాన్ టెన్షన్… ఓ మహిళకు పాజిటివ్…?
కరోనా వైరస్ కొత్త వేరియంట్ ఒమైక్రాన్ ప్రపంచాన్ని గడగడలాడిస్తుంది. ఇప్పటికే ఇతర దేశాల నుంచి ఇండియాకి వచ్చే ప్రయాణికులపై వైద్య ఆరోగ్యశాఖ నిఘా పెట్టారు.
Published Date - 01:51 PM, Thu - 2 December 21 -
Uttam Kumar Reddy: కేసీఆర్ పై కాంగ్రెస్ ‘వరి’అటాక్
తెలంగాణలోని వరిరైతుల సమస్య పార్లమెంట్ లో ప్రస్తావనకు వచ్చింది. తెలంగాణలో పండించే వరి ధాన్యాన్ని కేంద్రం కొనకపోవడాన్ని నిరసిస్తూ టీఆర్ఎస్ ఎంపీలు ప్లకార్డులు పట్టుకొని పార్లమెంట్ లో తమ నిరసన వ్యక్తం చేశారు.
Published Date - 08:18 PM, Wed - 1 December 21 -
TRS : టీఆర్ఎస్ ఎంపీల నినాదాలతో దద్దరిల్లిన పార్లమెంట్
వరి వేస్తే ఉరి వేసుకున్నట్లే అని... ప్రత్యామ్నాయ పంటలపై రైతులు దృష్టి పెట్టాలని ఏకంగా ముఖ్యమంత్రి కేసీఆర్ సూచించిన సంగతి తెలిసిందే. గతేడాది వరకు వరి మాత్రమే సాగు చేయాలని ప్రభుత్వమే ప్రొత్సహించింది.
Published Date - 05:48 PM, Wed - 1 December 21 -
ఏపీ కంటే ఎక్కవగా తెలంగాణ వరి కొనుగోళ్లు
వరి ధాన్యం కొనుగోలు రూపంలో బీజేపీ, టీఆర్ఎస్ మధ్య రాజకీయ వార్ తారస్థాయికి చేరింది.
Published Date - 04:34 PM, Wed - 1 December 21 -
Power Price Hike : మళ్ళీ పెరగనున్న కరెంట్ చార్జీలు
తెలంగాణలో విద్యుత్ చార్జీలు పెరగనున్నాయి. రాష్ట్రంలో డిస్కం నష్టాల ఊబిలో కూరుకుపోయాయి. ఎన్ని చర్యలు చేపట్టినా నష్టాన్ని పూడ్చలేకపోతున్నాయి.
Published Date - 12:01 PM, Wed - 1 December 21 -
Third Wave: థర్డ్ వేవ్ వచ్చినా ఎదుర్కోవడానికి సిద్ధమన్న తెలంగాణ ప్రభుత్వం
కరోనా థర్డ్ వేవ్ వస్తే ఎదుర్కోవడానికి తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపింది. కావాల్సిన మందులు, బెడ్స్ సిద్ధం చేశామని, కరోనా ఇన్ఫెక్షన్ నివారించే విషయంలో సిబ్బందికి శిక్షణ ఇచ్చామని ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు.
Published Date - 07:00 AM, Wed - 1 December 21 -
Kishen Reddy: కేసిఆర్ సవాలుకు సిద్ధమని ప్రకటించిన కిషన్ రెడ్డి
వరిధాన్యం విషయంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చేస్తున్న ప్రకటనలని సీఎం కేసీఆర్ తీవ్రంగా విమర్శించారు. కిషన్ రెడ్డి రండ కేంద్రమంత్రి అని, మొగోడైతే మోదీతో ధాన్యం కొనేలా చేయాలని కేసీఆర్ డిమాండ్ చేశారు.
Published Date - 06:30 AM, Wed - 1 December 21 -
Sirivennela: మాది 35 ఏళ్ల అనుబంధం… నాది మాటలకు అందని బాధ – ‘సిరివెన్నెల’ గురించి ప్రముఖ నిర్మాత ‘స్రవంతి’ రవికిశోర్
నిర్మాతగా తన తొలి సినిమా 'లేడీస్ టైలర్' నుంచి లేటెస్ట్ 'రెడ్' వరకూ... తమ సంస్థలో సుమారు 80 పాటల వరకూ 'సిరివెన్నెల' సీతారామశాస్త్రి రాశారని నిర్మాత 'స్రవంతి' రవికిశోర్ అన్నారు.
Published Date - 09:22 PM, Tue - 30 November 21