HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Modernizing Railway Stations Pm Modi Shares Secunderabad Railway Station Pics

Modi Tweet: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఇలా మారబోతోంది.. మోడీ ట్వీట్ వైరల్!

రైల్వే స్టేషన్ ఎలా ఉండబోతోందో తెలిపేలా డీడీ న్యూస్ ట్విటర్‌లో షేర్ చేసిన ఫొటోలను నరేంద్రమోదీ రీట్వీట్ చేశారు.

  • Author : Balu J Date : 07-04-2023 - 12:16 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Modi
Modi

రూ.720 కోట్ల వ్యయంతో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అభివృద్ధి పనులకు ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) రేపు శంకుస్థాపన చేయబోతున్నారని దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. ఈ పనులు పూర్తయ్యాక రైల్వే స్టేషన్ ఎలా ఉండబోతోందో తెలిపేలా డీడీ న్యూస్ ట్విటర్‌లో షేర్ చేసిన ఫొటోలను నరేంద్రమోదీ రీట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ‘‘వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ఆత్మగౌరవం, సౌకర్యం, అనుసంధానతలకి పర్యాయపదంగా మారింది. సికింద్రాబాద్, తిరుపతిల మధ్య ప్రవేశపెట్టిన ఈ రైలు పర్యాటకానికి, ముఖ్యంగా ఆధ్యాత్మిక పర్యాటకానికి విశేషప్రయోజనం చేకూరుస్తుంది. ఇది ఆర్థిక వృద్ధిని కూడా ఇనుమడింపజేస్తుంది’’ అంటూ మోడీ మరో ట్వీట్ చేశారు.

ప్రధాని నరేంద్ర మోడీ (PM Modi) రేపు హైదరాబాద్ రానున్నారు. కోట్ల విలువైన పనులకు ప్రధాని శ్రీకారం చుట్టబోతున్నారు. ఈ నెల 8న ఉదయం 11:30 గం. లకు బేగం పేట ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు. అనంతరం 11:45 ని. ల నుంచి 12:05 ని. ల వరకు సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో జరిగే కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆ తర్వాత 12:15 ని. ల నుంచి 1:20 ని. ల వరకు పరేడ్ గ్రౌండ్ జరగబోయే బహిరంగ సభలో పాల్గొంటారు. అనంతరం 12:50 ని. ల నుంచి 1:20 ని. ల వరకు ప్రజనుద్దేశించి మాట్లాడుతారు. అనంతరం 1.30 నిమిషాలకు బేగంపేట ఎయిర్ పోర్ట్ నుంచి ఆయన తిరుగు ప్రయాణమవుతారు.

ఈ ముఖ్యమైన మౌలిక సదుపాయాల అప్‌గ్రేడేషన్ ప్రాజెక్ట్ ద్వారా అసంఖ్యాకమైన ప్రజానీకానికి ప్రయోజనం చేకూరుతుంది. https://t.co/VGwC8msnMc

— Narendra Modi (@narendramodi) April 7, 2023

Also Read: Karnataka Politics: బీజేపీతో ‘కిచ్చా’.. కర్ణాటకలో పొలిటికల్ ప్రకంపనలు!


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

Related News

Latest News

  • భార‌త్‌- సౌతాఫ్రికా మ్యాచ్ ర‌ద్దు.. కార‌ణ‌మిదే?!

  • ఊపిరితిత్తుల ఇన్‌ఫెక్షన్ నిమోనియా.. సంకేతాలివే!?

  • మీరు ఆధార్ కార్డును ఆన్‌లైన్‌లో స్వయంగా అప్డేట్ చేసుకోండిలా!

  • 11 ఏళ్ల కాలంలో ప్రధాని మోదీకి 27 దేశాల అత్యున్నత పురస్కారాలు!

  • ఢిల్లీలో ఈ స‌ర్టిఫికేట్ ఉంటేనే పెట్రోల్‌!

Trending News

    • తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం.. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై తెలంగాణ స్పీకర్ సంచలన తీర్పు

    • అమెరికాలో ట్రంప్ ‘ట్రావెల్ బాన్’ ప్రకంపనలు.. మరో 7 దేశాలపై పూర్తి నిషేధం

    • ఐపీఎల్ మినీ వేలం.. అమ్ముడుపోని ప్రముఖ ఆటగాళ్లు వీరే!

    • పాక్‌లోని అడియాలా జైలు వెలుపల ఉద్రిక్తత.. ఇమ్రాన్ ఖాన్‌ మద్దతుదారులపై కెమికల్ ప్రయోగం!

    • ఐపీఎల్ 2026 వేలం.. అత్యంత భారీ ధర పలికిన ఆట‌గాళ్లు వీరే!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd