WC T20
-
#India
Narendra Modi : టీమ్ ఇండియాకు మోదీ ఫోన్ కాల్
టీ20 వరల్డ్ కప్ సాధించిన భారత జట్టుకు ప్రధాని మోదీ ఫోన్ కాల్ చేశారు. టీమ్ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేశారు. అద్భుత నాయకత్వం వహించిన రోహిత్ శర్మను, గొప్ప ఇన్నింగ్స్ ఆడిన విరాట్ కోహ్లిని ప్రత్యేకంగా ప్రశంసించారు.
Published Date - 11:09 AM, Sun - 30 June 24