Railways
-
#India
Vistadome Coach: ప్రయాణికులకు భిన్నమైన అనుభూతి.. విస్టాడోమ్ కోచ్ల గురించి తెలుసా..?
భారతీయ రైల్వేలను ఆధునీకరించే రేసు శరవేగంగా సాగుతోంది. దేశానికి జీవనాడి అని పిలుచుకునే రైల్వేలు ఇప్పుడు కొత్త రైళ్లు, ఆధునిక సౌకర్యాలతో కూడిన స్టేషన్లతో ప్రజల హృదయాలను కొల్లగొడుతున్నాయి.
Date : 13-05-2024 - 12:12 IST -
#India
Railway Department: రైల్వే శాఖ కీలక నిర్ణయం.. తాగునీటి వృథాను అరికట్టేందుకు మాస్టర్ ప్లాన్..!
రైళ్లలో తాగునీటి వృథాను ఆదా చేసేందుకు రైల్వే శాఖ ఒక ముఖ్యమైన చొరవ తీసుకుంది.
Date : 25-04-2024 - 8:52 IST -
#Business
Indian Railways: రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ఇకపై ఒకే యాప్లో అన్ని రకాల రైల్వే సేవలు..!
భారతదేశంలో ఎన్నికల సీజన్ నడుస్తోంది. ఏప్రిల్ 19న తొలి దశ ఓటింగ్ జరగనుంది. దీనికి ముందు రైల్వేకు సంబంధించి ఓ శుభవార్త బయటకు వస్తోంది.
Date : 18-04-2024 - 8:00 IST -
#India
Railways: రాయితీలు బంద్.. గత నాలుగేళ్లలో రైల్వే శాఖకు రూ. 5800 కోట్ల అదనపు ఆదాయం..!
రైలు ఛార్జీలలో సీనియర్ సిటిజన్లకు ఇచ్చే రాయితీలను ఉపసంహరించుకున్నప్పటి నుండి భారతీయ రైల్వేలు (Railways) సీనియర్ సిటిజన్ల నుండి రూ. 5800 కోట్లకు పైగా అదనపు ఆదాయాన్ని ఆర్జించాయని సమాచార హక్కు చట్టం (ఆర్టిఐ) కింద అడిగిన ప్రశ్నలలో వెల్లడైంది.
Date : 02-04-2024 - 8:05 IST -
#Speed News
Train Fares: హోలీకి ముందు ప్రయాణికులకు గిఫ్ట్.. ధరలు తగ్గించిన రైల్వే శాఖ
రైలులో ప్రయాణించే వారి కోసం భారతీయ రైల్వే అద్భుతమైన బహుమతిని అందించింది. హోలీ పండుగ దగ్గర పడుతోంది. జీ బిజినెస్ వార్తల ప్రకారం.. రైలు టిక్కెట్ల ధర (Train Fares)ను 50 శాతం తగ్గించాలని రైల్వే నిర్ణయించింది.
Date : 23-03-2024 - 10:31 IST -
#India
Where Is My Train APP: మీ ఫోన్లో ఈ యాప్ ఉంటే ట్రైన్ ఎక్కడుందో తెలుసుకోవచ్చు..!
భారతదేశంలో ప్రయాణించడానికి సులభమైన, చౌకైన మార్గం రైలు. ప్రతిరోజు లక్షల మంది రైలులో ప్రయాణిస్తున్నారు. మీరు కూడా తరచూ రైలు (Where Is My Train APP)లో వస్తూ పోతూ ఉండే ఉంటారు.
Date : 21-02-2024 - 1:55 IST -
#Speed News
24 Trains Running Late: పొగమంచు కారణంగా 24 రైళ్లు ఆలస్యం.. పూర్తి లిస్ట్ ఇదే..!
ఉత్తర భారతదేశం మొత్తం చలిగాలులు, దట్టమైన పొగమంచుతో ఇబ్బంది పడుతున్నారు. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి ఢిల్లీకి వచ్చే 24 రైళ్లు (24 Trains Running Late) ఈరోజు ఆలస్యంగా నడుస్తున్నాయి.
Date : 11-01-2024 - 9:32 IST -
#India
Special Trains: ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ప్రత్యేక రైళ్ల గడువు పొడిగింపు..!
పండుగల సీజన్ వస్తోంది. ఇప్పుడు ఈ సమస్యలను దృష్టిలో ఉంచుకుని కొన్ని ప్రత్యేక రైళ్ల (Special Trains) ఫ్రీక్వెన్సీని పెంచాలని రైల్వే నిర్ణయించింది. దీంతో ప్రయాణీకులకు రాకపోకల్లో ఎంతో సౌలభ్యం కలుగుతుంది.
Date : 07-10-2023 - 4:08 IST -
#India
Increases Ex Gratia: ఎక్స్గ్రేషియా 10 రెట్లు పెంచిన భారతీయ రైల్వే బోర్డు..!
రైలు ప్రమాదంలో మరణించినా లేదా గాయపడినా చెల్లించే ఎక్స్గ్రేషియా (Increases Ex Gratia) మొత్తాన్ని భారతీయ రైల్వే బోర్డు 10 రెట్లు పెంచింది. ఈ మొత్తాన్ని చివరిగా 2012- 2013లో సవరించారు.
Date : 21-09-2023 - 8:01 IST -
#Speed News
Northern Railways: 168 ఎలుకలను పట్టుకునేందుకు రూ. 69 లక్షలు ఖర్చు చేసిన రైల్వే శాఖ..!
ఉత్తర రైల్వే (Northern Railways) ఎలుకలను వదిలించుకోవడానికి అన్ని ప్రయత్నాలు చేసింది. ఇందుకోసం లక్షల రూపాయలు ఖర్చు చేసింది.
Date : 17-09-2023 - 12:28 IST -
#India
Railways: లీజులకు రైల్వే భూములు.. రూ. 7,500 కోట్లు సమీకరించేందుకు ప్రణాళిక సిద్ధం..!
ఇండియన్ రైల్వే (Railways) రాబోయే 18 నెలల్లో 84 మిగులు ప్లాట్లను లీజుకు ఇవ్వడం ద్వారా రూ.7,500 కోట్లకు పైగా సమీకరించాలని యోచిస్తోంది.
Date : 19-08-2023 - 8:24 IST -
#India
Railways: రైల్వే బోగీకి, కోచ్కి మధ్య తేడా ఉంది తెలుసా..? తెలియకుంటే తెలుసుకోండి..?
రోజూ లక్షలాది మంది రైలు (Railways)లో ప్రయాణిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రయాణాన్ని సక్రమంగా నిర్వహించేందుకు రైల్వేశాఖ కొన్ని నిబంధనలను రూపొందించింది.
Date : 07-08-2023 - 8:20 IST -
#India
Railways Fares Cut : ఆ టికెట్ల రేట్లు 25% తగ్గించిన రైల్వే
Railways Fares Cut : రైల్వే బోర్డు కీలక ప్రకటన చేసింది..
Date : 08-07-2023 - 4:48 IST -
#Special
Indian Railways: మనం ప్రయాణించే రైలు కోచ్లకు కూడా రిటైర్మెంట్.. సర్వీస్ ముగిసిన తర్వాత వాటిని ఎలా ఉపయోగిస్తారంటే..?
భారతీయ రైల్వేలో (Indian Railways) రోజుకు 12,000 కంటే ఎక్కువ రైళ్లు నడుస్తాయి. ఈ రైళ్లన్నీ వేర్వేరు మార్గాల్లో నడుస్తాయి. వీటిలో ప్యాసింజర్ నుండి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ రైళ్లు ఉన్నాయి.
Date : 11-06-2023 - 12:31 IST -
#Speed News
Odisha Train Crash : సిమ్ కార్డుతో 44 డెడ్ బాడీస్ అడ్రస్ దొరికింది
Odisha Train Crash : పోగొట్టుకున్న ఫోన్లను గుర్తించడానికి ఇటీవల తీసుకొచ్చిన "సంచార్ సాథీ" ఏఐ టూల్ ను రైల్వేశాఖ బాగా వాడుకుంది. ఒడిశా రైలు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన 44 గుర్తు తెలియని డెడ్ బాడీస్ అడ్రెస్ ను ఆ టెక్నాలజీతోనే గుర్తు పట్టింది.
Date : 11-06-2023 - 9:01 IST