2014 Huzurabad Election
-
#Andhra Pradesh
YS Jagan: ఏపీ సీఎం జగన్కు నాంపల్లి కోర్టు సమన్లు..!
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి హైదరాబాద్ నాంపల్లి కోర్టు సమన్లు జారీ చేసింది. ఈ క్రమంలో మార్చి 28వ తేదీ సోమవారం విచారణకు హాజరు కావాలని ఆ సమన్లలో పేర్కొంది. మొదటి సారి సీఎం స్థాయి వ్యక్తికి నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టు సమన్లు జారీ చేసింది. 2014లో తెలంగాణలోని హుజూర్ నగర్ నియోజకవర్గ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఎన్నికల నియామవళిని ఉల్లంఘించారన్న అభియోగంపై నాంపల్లికోర్టు విచారణ చేసింది. ఈ మేరకు సీఎం జగన్ విచారకు […]
Published Date - 04:07 PM, Thu - 24 March 22