12 MLAs
-
#Telangana
Complaints Against 12 MLAs: 12 మంది ఎమ్మెల్యేలపై కాంగ్రెస్ ఫిర్యాదు
తెలంగాణ కాంగ్రెస్ (Telangana Congress) సంచలన నిర్ణయం తీసుకుంది. మొన్నటి వరకు నేతల మధ్య విభేదాలతో సతమతమవుతున్న కాంగ్రెస్ (Congress) రాజకీయాలు ఇప్పుడు బీఆర్ఎస్ ను ఇరుకున పెట్టే దిశగా సాగుతున్నాయి. టీపీసీసీ చీఫ్గా రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Published Date - 02:34 PM, Fri - 6 January 23