TS Assembly : తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వాయిదా…!!
తెలంగాణ శాసనసభ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. సమావేశాలు ప్రారంభం కాగానే సంతాప తీర్మానాలు ప్రవేశపెట్టారు.
- By hashtagu Published Date - 01:11 PM, Tue - 6 September 22
తెలంగాణ శాసనసభ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. సమావేశాలు ప్రారంభం కాగానే సంతాప తీర్మానాలు ప్రవేశపెట్టారు. మల్లు స్వరాజ్యంకు సంతాపం ప్రకటించారు స్పీకర్. ఈ సందర్భంగా స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి మాట్లాడారు. మల్లు స్వరాజ్యం తెలంగాణ సాయుధ పోరాటయోదురాలని కొనియాడారు. ఆమె సేవలు మరవలేనివన్నారు.
తర్వాత మల్లు స్వరాజ్యం, జనార్దన రెడ్డిలకు సంతానం తెలుపుతూ మౌనం పాటించింది సభ. అనంతరం సమావేశాలను 12 వ తేదీకి వాయిదా వేశారు. ఇక అసెంబ్లీకి చేరుకున్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సీఎల్పీలో భేటీ అయ్యారు. సభను 20రోజుల పాటు జరపాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది.
Related News
Kadiyam: లోక్సభ ఎన్నికల కోడ్ రాగానే హామీల విషయంలో చేతు లెత్తేసే పనిలో కాంగ్రెస్ ఉంది: కడియం శ్రీహరి
Kadiyam-Srihari-Assembly-Speech : అసెంబ్లీ సమావేశాల్లో బడ్జెట్ చర్చ సందర్భంగా బీఆర్ఎస్(BRS) ఎమ్మెల్యే కడియం శ్రీహరి మాట్లాడారు. బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో ఆర్థిక అభివృద్ధి జరిగిందని గణాంకాలు చదివి వినిపించారు. కేసీఆర్(KCR) పాలనలో తెలంగాణ గణనీయమైన అభివృద్ధి జరిగిందని తెలిపారు. బడ్జెట్లో గత ప్రభుత్వంపై ఆరోపణలు చేయడానికి మాత్రమే పరిమితం అయ్యారని మండిపడ్డారు. గత ప్రభుత్వంలో ఏమీ జరగలేదని చెబ