India: ఎన్నికల చట్టం (సవరణ ) బిల్లును పార్లమెంటు లో ప్రవేశపెట్టిన కేంద్రం
ఎన్నికల చట్టం (సవరణ ) బిల్లు 2021ని కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరెన్ రిజిజు పార్లమెంటులో ప్రవేశపెట్టారు. ఓటరు కార్డును ఆధార్ తో లింక్ చేయాలనే నిబంధన ఈ బిల్లులో ఉంది.
- By hashtagu Published Date - 02:55 PM, Mon - 20 December 21
ఎన్నికల చట్టం (సవరణ ) బిల్లు 2021ని కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరెన్ రిజిజు పార్లమెంటులో ప్రవేశపెట్టారు. ఓటరు కార్డును ఆధార్ తో లింక్ చేయాలనే నిబంధన ఈ బిల్లులో ఉంది. ఎన్నికల్లో ఒక వ్యక్తి పలు ప్రాంతాల్లో ఓటర్ గా నమోదు చేసుకొని రిగ్గింగ్ కు పాల్పడుతున్నారని ఈ సవరణతో అలంటి దొంగ ఓటర్లను కట్టడి చేయవచ్చని మంత్రి అన్నారు. సదరు వ్యక్తికి ఆధార్ కార్డు లేని పక్షం లో ఇతర ఐడి ప్రూఫ్ తో నమోదు చేసుకునే వెసులుబాటును కూడా ఈ బిల్లులో చేర్చారు.
Related News
Elections : ఓటర్లకు జయప్రకాశ్ నారాయణ్ విజ్ఞప్తి
ఇంట్లో కూర్చోకుండా పోలింగ్ బూత్ వరకు వెళ్లి ఓటేసి రావాలని, అది మనందరి బాధ్యతని తెలిపారు. ఇక, ఎవరికి ఓటేయాలనే సందేహంపై వివరణ ఇస్తూ.. ఆ పార్టీ, ఈ పార్టీ అనే తేడా లేకుండా అన్ని పార్టీలు ఓటర్లకు డబ్బులు పంచుతున్నాయని, అంతా అలాగే తయారయ్యాక ఓటెవరికి వేయాలి, ఎందుకు వేయాలనే నిరాశ వద్దని హితవు పలికారు