CM KCR: ములాయం అంత్యక్రియలకు హాజరుకానున్న కేసీఆర్
మాజీ ముఖ్యమంత్రి ములాయం సింగ్ యాదవ్ ఇవాళ ఉదయం తుద్విశాస విడిచిన విషయం తెలిసిందే.
- By Balu J Published Date - 03:22 PM, Mon - 10 October 22
మాజీ ముఖ్యమంత్రి ములాయం సింగ్ యాదవ్ ఇవాళ ఉదయం తుద్విశాస విడిచిన విషయం తెలిసిందే. ఆయన మరణం పట్ల పలువురు సంతాపం వ్యక్తం చేశారు. అయితే రేపు జరుగబోయే ములాయం అంత్యక్రియలకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు హాజరుకానున్నారు. ఉత్తర ప్రదేశ్, ఇటావా జిల్లాలోని ములాయం స్వగ్రామం సైఫయ్ కు మంగళవారం (రేపు 11.10.22) మధ్యాహ్నం సీఎం చేరుకోనున్నారు. దివంగత ములాయం సింగ్ యాదవ్ పార్థివ దేహానికి శ్రద్ధాంజలి ఘటించి నివాళుర్పించనున్నారు. అనంతరం అంత్యక్రియల్లో సీఎం కేసీఆర్ పాల్గొననున్నారు.
Related News
KCR-KTR: ఖమ్మం మాజీ DCMS ఛైర్మన్ మృతి.. కేసీఆర్, కేటీఆర్ సంతాపం
KCR-KTR: ఖమ్మం డీసీఎంఎస్ మాజీ ఛైర్మన్ రాయల శేషగిరిరావు మృతి చెందాడు. ఖమ్మం జిల్లాకు బీఆర్ఎస్ కు ఆయన విశేష సేవలందింరు. ఆయన మృతి వల్ల బీఆర్ఎస్ కు, ఖమ్మం జిల్లాకు తీరని లోటు. బీఆర్ఎస్ పార్టీ ఖమ్మం జిల్లా సీనియర్ నాయకుడు, డిసిఎంఎస్ మాజీ చైర్మన్ రాయల వెంకట శేషగిరి రావు మరణం పట్ల బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ సంతాపం ప్రకటించారు. వారితో దశాబ్దాలకాలంగా తనకున్న రాజకీయ అనుబంధాన్ని, �