Flight Crash: విమానంలో చెలరేగిన మంటలు.. 126 మంది సేఫ్!
126 మంది వ్యక్తులతో వెళ్తున్న విమానం మియామి అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండ్ అయింది.
- By Balu J Updated On - 05:07 PM, Wed - 22 June 22

126 మంది వ్యక్తులతో డొమినికన్ రిపబ్లిక్ ఎయిర్ క్యారియర్ రెడ్ ఎయిర్కు చెందిన విమానం మియామి అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండ్ అయింది. ల్యాండింగ్ సమయంలో జెట్లో మంటలు చెలరేగాయి. దీంతో ప్రజలు కేకలు వేస్తూ పారిపోయారు. ప్రస్తుతం ప్రమాదానికి సంబంధించిన వీడియోలు, ఫొటోలు వైరల్ గా మారాయి. మియామీ అంతర్జాతీయ విమానాశ్రయానికి బయలుదేరిన రెడ్ ఎయిర్ విమానంలో ల్యాండింగ్ గేర్ కూలిపోవడంతో మంటలు చెలరేగాయి. దాంట్లో 126 మంది ప్రయాణికులున్నారు. వాళ్లలో ముగ్గురికి స్వల్ప గాయాలయ్యాయి. ఇతర ప్రయాణికులను సురక్షితంగా విమానం నుంచి టెర్మినల్కు బస్సులో తరలించారు.
Related News

Viral Video : మొసలితో మేయర్ మ్యారేజ్!
చిత్ర, విచిత్ర ఘటనలకు భూ ప్రపంచాన్ని మించిన వేదిక మరొకటి లేదు. కంప్యూటర్ల యుగంలోకి అడుగు పెట్టినా.. ప్రకృతితో ఉన్న పేగు బంధాన్ని మనిషి కొనసాగిస్తున్నాడు.