Mulugu: మూలుగు జిల్లా సీఆర్పీఎఫ్ క్యాంప్ లో కాల్పుల కలకలం.. !
ములుగు జిల్లా వెంకటాపురంలోని సీఆర్పీఎఫ్ 39 బెటాలియన్ లో కాల్పులు కలకలం రేపాయి.
- By Hashtag U Published Date - 12:04 PM, Sun - 26 December 21
ములుగు జిల్లా వెంకటాపురంలోని సీఆర్పీఎఫ్ 39 బెటాలియన్ లో కాల్పులు కలకలం రేపాయి.ఈ బెటాలియన్ లో పని చేస్తున్న ఎస్ ఐ, హెడ్ కానిస్టేబుల్ ఒకరిపై ఒకరు కాల్పులు జరుపుకున్నారు. ఈ ఘటనలో ఎస్ ఐ ఉమేష్ చంద్ర మరణించగా…కానిస్టేబుల్ స్టీఫెన్ కు తీవ్రగాయాలైయ్యాయి. గాయపడిన కానిస్టేబుల్ ని ఆసుపత్రికి తరలించినట్లు అధికారులు తెలిపారు. కాల్పులకు గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Related News
Hyderabad: పెట్రోలింగ్ డ్యూటీలో నిద్రపోతూ అడ్డంగా బుక్కైన పోలీస్…
పెట్రోలింగ్ డ్యూటీలో లో ఉన్న ఓ పోలీస్ అధికారి ప్రభుత్వ వాహనంలో నిద్రపోతూ కెమెరాకు చిక్కాడు. డ్యూటీ చేయాల్సిన పోలీసులు వాహనాన్ని రోడ్డు పక్కన పార్క్ చేసి రిలాక్స్ అవ్వడంపై పై అధికారులు యాక్షన్ తీసుకున్నారు.