AP : ఎన్నికల హింసపై సిట్ వేయనున్న ఏపి ప్రభుత్వం
ఎన్నికల అనంతరం జరిగిన ప్రతి హింసాత్మక ఘటన పైనా నివేదిక ఇవ్వనుంది సిట్. పల్నాడు, మాచర్ల, నరసరావు పేట, తిరుపతి, తాడిపత్రి ఘటనలపై దర్యాప్తు