HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Special
  • >Murals Bring Alive Valour

Hyderabad: అమరవీరుల త్యాగాలు.. సజీవ చిత్రాలుగా!

ఒక్క ఫొటో వెయ్యి భావాలకు సమానం అంటారు. మాటల్లో చెప్పలేనిది ఆర్ట్ ద్వారా చెప్పొచ్చు అని నిరూపిస్తున్నారు మన హైదరాబాద్ ఆర్ట్స్ స్టూడెంట్స్.

  • Author : Balu J Date : 23-02-2022 - 12:12 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Art1
Art1

ఒక్క ఫొటో వెయ్యి భావాలకు సమానం అంటారు. మాటల్లో చెప్పలేనిది ఆర్ట్ ద్వారా చెప్పొచ్చు అని నిరూపిస్తున్నారు మన హైదరాబాద్ ఆర్ట్స్ స్టూడెంట్స్.

ఆర్మీ ఆర్డినెన్స్ కార్ప్స్ (AOC) సికింద్రాబాద్ ప్రహరీ ప్రాంతాలు చూపరులను ఇట్టే ఆకట్టుకుంటున్నాయి. ప్రాంతాల్లో వేసిన చిత్రాలను ప్రతిఒక్కరినీ ఆలోచింపజేస్తున్నాయి. వీరుల త్యాగాలు, అమర జవాన్ల యుద్ధ సన్నివేశాలు కళ్లకు కడుతున్నాయి. శత్రు దేశాలపై పోరాడిన జవాన్ల పోరాట ఘట్టాలు అక్కడ సజీవ సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి. జవహర్‌లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్శిటీ (JNAFAU) విద్యార్థులు ఆర్మీ అధికారుల ఎంకరేజ్ మెంట్ తో అద్భుతమైన చిత్రాలు వేస్తున్నారు. 1947-1948 నాటి ఇండో-పాకిస్తాన్ యుద్ధం, ‘సెప్టెంబర్ 1948లో జరిగిన ఆపరేషన్ పోలో, నిజాం పాలనలో ఉన్న హైదరాబాద్ రాచరిక రాష్ట్రాన్ని భారత సాయుధ దళాలు ఆక్రమించిన సైనిక చర్య. 1962లో జరిగిన ఇండో-చైనా యుద్ధంలో హిమాలయ సరిహద్దులోని మన సైనికులు ఆర్మీ జీప్‌ని లాగుతున్నట్లు అనాటి సన్నివేశాలు ఇక్కడ తిలకించవచ్చు.

Art2


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • art
  • hyderabad
  • Indian army
  • murals

Related News

Christmas Holidays 2025 Sch

విద్యార్థులకు శుభవార్త..క్రిస్మస్ సెలవులు వచ్చేశాయ్!

christmas Holidays 2025 : విద్యార్థులకు ఇది ఎగిరి గంతేసే వార్త.. క్రిస్మస్ సెలవులు ప్రకటించారు. డిసెంబర్ 25, 26 క్రిస్టమస్, బాక్సింగ్ డే సందర్భంగా ప్రభుత్వం సెలవు ప్రకటించింది. అయితే క్రిస్టియన్ మైనారిటీ స్కూళ్లకు మాత్రం 5 రోజుల సెలవులు వచ్చే అవకాశం ఉంది అంటున్నారు. గతంలో క్రిస్మస్ సందర్భంగా వారం నుంచి పది రోజులు సెలవులు ఇచ్చే వారు. అయితే ఈసారి అవి చాలా వరకు తగ్గిపోయాయి. దీనిపై త్వరలోనే అధ

  • Chief Election Commissioner Gyanesh Kumar's visit to Telugu states

    తెలుగు రాష్ట్రాల్లో ప్రధాన ఎన్నికల కమిషనర్ గ్యానేశ్ కుమార్ పర్యటన

  • CM Revanth Leadership

    సీఎం రేవంత్ నాయ‌క‌త్వానికి బ్ర‌హ్మ‌ర‌థం!

  • Bullet Railway Andhra Prade

    ఏపీలో బుల్లెట్ రైలు రంగం సిద్ధం.. ట్రాక్ కోసం సాయిల్ టెస్ట్!

  • KTR

    కేటీఆర్ వెనుకబడిన ఆలోచనలతోనే బీఆర్‌ఎస్ పతనం.. కాంగ్రెస్ ఫైర్

Latest News

  • ఈ నెల 24న కొడంగల్ లో పర్యటించబోతున్న సీఎం రేవంత్

  • రేపే పల్స్ పోలియో! అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిన ఏపీ సర్కార్

  • లంచాలు తీసుకుంటున్న ప్రభుత్వ అధికారులపై సీఎం రేవంత్ సీరియస్

  • మరోసారి మంత్రి పదవి పై కీలక వ్యాఖ్యలు చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్

  • రైతులకు తీపి కబురు తెలిపిన రేవంత్ సర్కార్

Trending News

    • అభిషేక్ శర్మ రికార్డు బద్దలు కొట్టిన పాండ్యా!

    • 10 గ్రాముల బంగారం ధర రూ. 40 ల‌క్ష‌లా?!

    • ఆ కార్యక్రమంలో అవినీతి.. ప్రధాని మోదీపై జగన్ ఆరోపణలు!

    • అధిక ఐక్యూ ఉన్న వ్యక్తుల 5 ముఖ్యమైన అలవాట్లు ఇవే!

    • ఆర్‌బీఐ అన్‌లిమిటెడ్ నోట్లను ముద్రిస్తే ఏమ‌వుతుందో తెలుసా?

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd