HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > India
  • >No One Dares To Riot In Jammu And Kashmir Says Home Minister Amit Shah

Amit Shah: అలా చేస్తే మరణహోం జరుగుతుందన్నారు..కానీ ఇప్పుడెలా ఉంది..!!

ఉగ్రవాదం కారణంగా జమ్మూ కశ్మీర్ లో 42వేల మంది ప్రాణాలు కోల్పోయారన్నారు హోంమంత్రి అమిత్ షా.

  • By hashtagu Published Date - 06:41 AM, Wed - 5 October 22
  • daily-hunt
Hm Amit Shah
Hm Amit Shah

ఉగ్రవాదం కారణంగా జమ్మూ కశ్మీర్ లో 42వేల మంది ప్రాణాలు కోల్పోయారన్నారు హోంమంత్రి అమిత్ షా. ఇప్పుడు పరిస్ధితులు మారిపోయాయన్నారు. హర్తాళ్ కు పిలుపునిచ్చేందుకు లేదా రాళ్లదాడికి పాల్పడటానికి ఎవరూ సాహసం చేయనంత భద్రతా పరిస్థితి మెరుగుపడిందని అమిత్ షా అన్నారు. ఉగ్రవాదం, అవినీతిని అంతం చేసిసర్వతోముఖాభివృద్ధిని తీసుకువచ్చి…జమ్మూను దేశంలోనే నెంబర్ వన్ గా మార్చాలని ప్రధానమంత్రి మోదీ ప్రభుత్వం కోరుకుంటుందన్నారు.

కాగా టెర్రరిజంపై జీరో టాలరెన్స్ విధానాన్ని అవలంభిస్తున్నామని..పరిస్థితిపై భద్రతా బలగాలు పూర్తి నియంత్రణను నిర్దారిస్తున్నామన్నారు. జ‌మ్మూకాశ్మీర్ ప‌ర్య‌ట‌న లో భాగంగా అమిత్ షా ప‌లు అభివృద్ధి ప్రాజెక్టుల ప్రారంభోత్సవం, ప‌లు కార్య‌క్ర‌మాల‌కు శంకుస్థాపన చేశారు. ఈ సంద‌ర్భంగా మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.

జమ్మూ కాశ్మీర్‌లో ఉగ్రవాదం కారణంగా 42 వేల మంది ప్రాణాలు కోల్పోయారన్నారు. ప్రభుత్వంలో కూర్చుని ఉగ్రవాదానికి మద్దతిచ్చే వారిని గుర్తించి చర్యలు తీసుకున్నామని తెలిపారు. గతంలో హర్తాళ్‌కు పిలుపునిచ్చే వారిని లేదా భద్రతా బలగాలపై రాళ్లు రువ్వేవారు…కానీ ప‌రిస్థితి మారింది. ఆ ప‌రిణామాల‌ను పూర్తిగా అరికట్టగలిగాము ఇప్పుడు అలాంటి అసాంఘిక చ‌ర్య‌కు పిలుపునిచ్చే ధైర్యం ఎవరికీ లేదు. ఉగ్రవాదులకు లొంగిపోయే అవకాశం ఇచ్చినందున ఇప్పుడు ఒక్క ఎన్‌కౌంటర్ కూడా జరగలేదని షా అన్నారు.

ఉగ్రవాద ఘటనలు 56 శాతం తగ్గాయన్నారు హోంమంత్రి. భద్రతా బలగాల మరణాలు 84 శాతం తగ్గాయని చెప్పారు. టెర్రర్ క్యాడర్‌గా రిక్రూట్‌మెంట్ కూడా తగ్గిందనట్లు చెప్పారు. 2014 తర్వాత మోడీ ప్రభుత్వం జమ్మూ కాశ్మీర్ అభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వడంతో పరిస్థితి మారిపోయిందన్నారు.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • amit shah
  • jammu kashmir
  • Rally

Related News

    Latest News

    • Cyclone Ditwah : శ్రీలంక కు దిత్వా తుపాను ఎఫెక్ట్.. భారత్ సాయం!

    • Cyclone Ditwah to bring Heavy Rains to AP : ప్రజలు అప్రమత్తంగా ఉండాలి – హోంమంత్రి అనిత

    • Mutual Fund : ఈక్విటీల్లో కొత్త స్కీమ్స్ లాంచ్..లిస్ట్‌లో చేరిన టాటా ఫండ్..సబ్‌స్క్రిప్షన్ డేట్ ఫిక్స్!

    • Amaravati Construction : 2028 మార్చికి అమరావతి నిర్మాణం పూర్తి తేల్చేసిన చంద్రబాబు

    • Kalvakuntla Kavitha : కల్వకుంట్ల కవిత అరెస్ట్..స్టేషన్‌కు తరలించిన పోలీసులు..!

    Trending News

      • Cricket Matches: 2030 కామన్వెల్త్ క్రీడలు.. క్రికెట్ మ్యాచ్‌లకు వేదిక ఇదేనా?!

      • Biggest Wins In Test Cricket: టెస్ట్ క్రికెట్ చరిత్రలో పరుగుల పరంగా అతిపెద్ద విజ‌యాలివే!

      • Fibernet Case Against Chandrababu Closed : చంద్రబాబుపై ఫైబర్ నెట్ కేసు క్లోజ్.!

      • Impress Your Crush: మీ క్రష్‌ను ఇంప్రెస్ చేయడం ఎలా?

      • Gautam Gambhir: గౌతమ్ గంభీర్ కోచింగ్‌లో టీమిండియా టెస్ట్ ఫ‌లితాలీవే!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd