HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > India
  • >Amit Shah Calls Nagaland Killings Unfortunate

Amit Shah: నాగాలాండ్ ఘటనపై అమిత్ షా రియాక్షన్!

నాగాలాండ్ లోని మోన్ జిల్లాలో సైనికులు కాల్పులు జరిపిన విషయం తెలిసిందే. ఉగ్రవాదులుగా పొరబడి భారత సైనికులు కాల్పులు జరిపారు. ఈ ప్రమాదంలో సామాన్య పౌరులతో కలిపి మొత్తం 15 మంది మరణించారు.

  • Author : Balu J Date : 06-12-2021 - 5:34 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt

నాగాలాండ్ లోని మోన్ జిల్లాలో సైనికులు కాల్పులు జరిపిన విషయం తెలిసిందే. ఉగ్రవాదులుగా పొరబడి భారత సైనికులు కాల్పులు జరిపారు. ఈ ప్రమాదంలో సామాన్య పౌరులతో కలిపి మొత్తం 15 మంది మరణించారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపింది. ఒక్క పొరపాటు వల్లే 15 మంది ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చిదంటూ పలువురు అభిప్రాయపడ్డారు. అయితే సైనికులపై ఒకింత వ్యతిరేకత మొదలైంది. ఈ నేపథ్యంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా సైనిక చర్యపై స్పందించారు.

ఓటింగ్‌, మోన్‌ ప్రాంతాల్లో ఉగ్రవాదులు సంచరిస్తున్నట్లు ఆర్మీకి సమాచారం అందిందని, డిసెంబరు 4వ తేదీన ఆ ప్రాంతాల్లో ఆర్మీ 21 పారా కమాండో యూనిట్‌ మెరుపు దాడి చేపట్టిందని ఆయన వివరణ ఇచ్చారు. ఈ క్రమంలో ఓ వాహనం అటుగా వస్తుండగా భద్రతా బలగాలు ఆపమని చెప్పాయి, అయితే వారు ఆగకుండా అక్కడి నుంచి వేగంగా పారిపోయే ప్రయత్నం చేశారని స్పష్టం చేశారు.  అందులో ఉన్నది ఉగ్రవాదులు అని అనుమానించిన దళాలు.. ఆ వాహనంపై కాల్పులు జరిపారని ఆయన అమిత్ షా అన్నారు. ఆ తర్వాత పొరబాటు జరిగిందని గుర్తించిన బలగాలు.. వాహనంలో గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించాయని, కాల్పుల విషయం తెలియగానే స్థానిక గ్రామాల ప్రజలు ఆర్మీ యూనిట్‌ను చుట్టుముట్టి దాడి చేశారని ఆయన పేర్కొన్నారు. రెండు వాహనాలకు నిప్పు పెట్టారు. దీంతో ఆత్మ రక్షణ కోసం సైనిక బలగాలు మళ్లీ కాల్పులు జరపాల్సి వచ్చిందని, ఈ కాల్పుల్లో మరో ఏడుగురు పౌరులు ప్రాణాలు కోల్పోయారని, పౌరుల దాడిలో ఓ సైనికుడు ప్రాణాలు కోల్పోయాడని కేంద్ర హోంమంత్రి అమిత్ షా వివరించారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • amit shah
  • army
  • Home Minister
  • incident
  • nagaland

Related News

    Latest News

    • అరటిపండు తింటే లాభమా నష్టమా..డాక్టర్ చెప్పిన రహస్యాలు ఇవే

    • సీఎం రేవంత్ నాయ‌క‌త్వానికి బ్ర‌హ్మ‌ర‌థం!

    • ‘వీబీ జీ రామ్‌ జీ’ బిల్లుకు లోక్‌సభ ఆమోదం

    • రేషన్‌కార్డుదారులకు హెచ్చరిక.. E KYC చేయకపోతే సన్నబియ్యం కట్

    • తిరిగి సాధారణ స్థితికి ఇండిగో కార్యకలాపాలు.. సీఈఓ ప్రకటన

    Trending News

      • KPHB లులు మాల్‌లో నిధి అగర్వాల్‌కు చేదు అనుభవం

      • స్టాక్ మార్కెట్‌ను లాభ- న‌ష్టాల్లో న‌డిపించే 7 అంశాలివే!

      • మీరు ఆధార్ కార్డును ఆన్‌లైన్‌లో స్వయంగా అప్డేట్ చేసుకోండిలా!

      • తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం.. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై తెలంగాణ స్పీకర్ సంచలన తీర్పు

      • అమెరికాలో ట్రంప్ ‘ట్రావెల్ బాన్’ ప్రకంపనలు.. మరో 7 దేశాలపై పూర్తి నిషేధం

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd