HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Telugu News
  • >Devotional
  • >Why Goddess Lakshmi And Lord Ganesha Are Worshiped Together

Lakshmi-Ganesh: దీపావళి రోజు లక్ష్మితో పాటు వినాయకుడిని ఎందుకు పూజిస్తారో తెలుసా?

దీపావళి రోజు లక్ష్మిదేవితో వినాయకుడిని పూజించడం వెనుక ఉన్న కారణాల గురించి తెలిపారు.

  • By Anshu Published Date - 10:00 AM, Sun - 27 October 24
  • daily-hunt
Laxmi Ganesh Puja Diwali2 654f5781432e0
Laxmi Ganesh Puja Diwali2 654f5781432e0

దీపావళి పండుగ రోజు ప్రతీ ఒక్కరూ ఇంటి నిండా దీపాలను వెలిగించి చాలా ఘనంగా సెలెబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. ఒక్క ఇండియాలోనే కాదు ఇతర దేశాల్లో కూడా దీపావళి పండుగను సెలబ్రేట్ చేసుకుంటారు. వినాయకుడిని, లక్ష్మీదేవిని పూజించడం వల్ల ఇంట్లో సౌభాగ్యం, అదృష్టం కలుగుతాయి. అంతేకాక ఈ పూజ శాంతి, సౌభాగ్యం, మంచి ఆరోగ్యాన్ని ఇస్తుందని నమ్ముతారు. ఈ ఏడాది దీపావళి పండుగను అక్టోబర్ 31 న జరుపుకోనున్నారు. ఈ పర్వదినాన లక్ష్మీదేవిని, వినాయకుడిని కలిపి పూజిస్తారు.

అయితే లక్ష్మితో పాటు గణేష్ ని కూడా ఎందుకు పూజిస్తారో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. దీపావళి పండుగను పురస్కరించుకుని లక్ష్మీదేవిని, వినాయకుడిని నిష్టగా పూజిస్తారు. లక్ష్మీ దేవి, వినాయకుడిని పూజించడం వల్ల భక్తుల ఇంటికి సంపద వస్తుందని నమ్ముతారు. దీపావళి పూజను రాత్రి నిర్ణీత సమయంలో చేస్తారు. భక్తులు నిష్టగా పూజ చేస్తే తమ కోరికలన్నీ నెరవేరుతాయని నమ్ముతారు. లక్ష్మీదేవి సంపదకు దేవగా పరిగణించడం వల్ల అమ్మవారికి అహంకార భావన వచ్చింది. ఈ అహంకారానికి ముగింపు పలకడానికి ఒక స్త్రీ తల్లి అయినప్పుడు మాత్రమే ఆమె జీవితం పరిపూర్ణమవుతుందని విష్ణువు అమ్మవారికి చెప్పాడట.

అది విన్న లక్ష్మీదేవి నిరాశ చెంది పార్వతీ దేవి వద్దకు వెళ్లి ఈ విషయాలన్నింటినీ చెప్తుందట. అంతేకాదు పార్వతీ మాత కొడుకును ఇవ్వమని కూడా కోరిందట. పార్వతీదేవికి, లక్ష్మీదేవి ఎక్కువ కాలం ఒకే చోట ఉండదని తెలుసు. అందుకే పార్వతీ దేవి తన కొడుకు వినాయకుడిని ఆమెకు ఇచ్చిందట. దీంతో లక్ష్మీదేవికి ఎంతో ఆనందం కలిగిందట. అందుకేలక్ష్మీదేవి కంటే ముందు వినాయకుడిని పూజిస్తారు. అందుకే దీపావళి రోజున వీరిద్దరికీ కలిపి పూజ చేస్తారు. ముందుగా వినాయకుడిని పూజించడం ద్వారా లక్ష్మీదేవి అనుగ్రహం పొందుతారని పండితులు చెబుతున్నారు.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • diwali
  • Diwali 2024
  • Lakshmi-Ganesh

Related News

    Latest News

    • AP : రాష్ట్రంలో యూరియా కొరతపై ‘అన్నదాత పోరు’: వైసీపీ ఆందోళనకు సిద్ధం

    • CM Siddaramaiah : చలానాలపై రాయితీ ప్రకటించిన కర్ణాటక ప్రభుత్వం

    • Green Chillies : ప్రతిరోజూ పచ్చిమిర్చి తినడం ఆరోగ్యానికి మంచిదేనా?..అస‌లు రోజుకు ఎన్ని తిన‌వ‌చ్చు..?

    • Khairatabad ganesh : గంగమ్మ ఒడికి చేరిన శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతి

    • Renault Cars : జీఎస్టీ 2.0 ఎఫెక్ట్.. రెనో కార్లపై భారీ తగ్గింపు

    Trending News

      • Chandra Grahan 2025 : 7న సంపూర్ణ చంద్రగ్రహణం..జ్యోతిష్య ప్రభావంతో ఏ రాశులకు శుభం? ఏ రాశులకు అశుభం?..!

      • Yograj Singh: ధోనితో సహా చాలా మంది ఆటగాళ్లు వెన్నుపోటు పొడిచారు: యువ‌రాజ్ తండ్రి

      • Sara Tendulkar: సచిన్ కుమార్తె సారా టెండూల్కర్‌కు నిజంగానే ఎంగేజ్‌మెంట్ జ‌రిగిందా?

      • IPL Tickets: క్రికెట్ అభిమానులకు తీపి, చేదు వార్త.. ఐపీఎల్‌పై జీఎస్టీ పెంపు, టికెట్లపై తగ్గింపు!

      • New GST: జీఎస్టీలో కీల‌క మార్పులు.. రూ. 48,000 కోట్లు న‌ష్టం?!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd