M.S.Subbalakshmi Biopic : వెండితెర సుబ్బలక్ష్మి ఎవరు.. రేసులో ఆ ముగగ్గురు భామలు..!
M.S.Subbalkshmi Biopic ఇప్పటికే ఎంతోమంది మహామహుల జీవిత కథలు వెండితెర మీద ఆవిష్కరించగా ఇప్పుడు ప్రముఖ గాయని, సంగీత కళాకారిణి, నటి ఎం.ఎస్ సుబ్బలక్ష్మి గారి జీవిత కథను
- By Ramesh Published Date - 05:55 PM, Thu - 23 May 24
M.S.Subbalkshmi Biopic ఇప్పటికే ఎంతోమంది మహామహుల జీవిత కథలు వెండితెర మీద ఆవిష్కరించగా ఇప్పుడు ప్రముఖ గాయని, సంగీత కళాకారిణి, నటి ఎం.ఎస్ సుబ్బలక్ష్మి గారి జీవిత కథను తెర మీదకు తీసుకొచ్చే ప్రయత్నం జరుగుతుంది. ఈ ప్రాజెక్ట్ దర్శక నిర్మాతలు ఎవరన్నది తెలియదు కానీ సుబ్బలక్ష్మి పాత్రలో ఎవరిని తీసుకోవాలి అన్న చర్చ మాత్రం జరుగుతుంది.
అయితే అందరు కూడా మహానటి సినిమాతో మెప్పించిన కీర్తి సురేష్ అయితే ఆ పాత్రకు పర్ఫెక్ట్ అని అనుకుంటున్నారు. నాగ్ అశ్విన్ డైరెక్షన్ లో తెరకెక్కిన మహానటి సినిమాలో కీర్తి సురేష్ అభినయం గురించి ఎంత చెప్పినా తక్కువే.
ఆ సినిమా రిఫరెన్స్ తీసుకుంటే మాత్రం ఎం.ఎస్ సుబ్బలక్ష్మి బయోపిక్ లో కీర్తి సురేష్ లాక్ అయినట్టే. అయితే కీర్తి సురేష్ ఒకవేళ కుదరకపోతే మాత్రం మరో ఇద్దరు హీరోయిన్స్ ఆ పాత్రలో కనిపించే అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది. కోలీవుడ్ స్టార్ హీరోయిన్స్ నయనతార, త్రిష ఈ ఇద్దరు కూడా ఎం.ఎస్ సుబ్బలక్ష్మి బయోపిక్ లో నటించే ఛాన్స్ ఉందట.
కుదిరితే నయనతార లేదంటే త్రిష ఎవరో ఒకరు ఫైనల్ అవుతారని టాక్. సో ఎం.ఎస్ సుబ్బలక్ష్మిగా ఈ ముగ్గురిలో ఎవరు ఫిక్స్ అవుతారన్నది త్వరలో తెలుస్తుంది. కోలీవుడ్ స్టార్ హీరోయిన్ నయనతార కెరీర్ కాస్త వెనకపడినట్టు అనిపిస్తుండగా ఎం.ఎస్ సుబ్బలక్ష్మి జీవిత కథతో తిరిగి ఫాం లోకి రావాలని ఆమె ఫ్యాన్స్ కోరుతున్నారు.
Also Read : Mrunal Thakur : సీతామహాలక్ష్మిపై కన్నేసిన భన్సాలి.. ఆమె కోసం ప్రత్యేకంగా నిర్మాతగా మారి..!
Tags
Related News
Vijay Sethupathi: రామోజీ ఫిల్మ్ సిటీ వల్ల ఎంతో మంది దర్శకుల కలలు నిజం
Vijay Sethupathi: రామోజీ ఫిల్మ్ సిటీ వల్ల ఎంతో మంది దర్శకులు తమ కలలను నిజం చేసుకున్నారని ప్రముఖ తమిళనటుడు విజయ్ సేతుపతి అన్నారు. రామోజీరావు విజన్కు ఫిల్మ్ సిటీ నిదర్శనమని పేర్కొన్నారు. ఓ సినిమాకు కావల్సినవన్నీ ఫిల్మ్ సిటీ రూపంలో సమకూర్చడం తనను ఆశ్చర్యపోయేలా చేసిందన్నారు. తన తాజా చిత్రం ‘మహారాజ’ ప్రచారంలో భాగంగా హైదరాబాద్కు వచ్చిన విజయ్ సేతుపతి.. రామోజీరావు మరణం తనకు చాలా బాధ