Kiran Abbavaram: ఇంత పెద్ద బ్యానర్లో ఇంత త్వరగా అవకాశం
కిరణ్ అబ్బవరం హీరోగా 'వినరో భాగ్యము విష్ణు కథ' సినిమా రూపొందింది. తిరుపతి పరిసర ప్రాంతాల్లో నడిచే కథ ఇది.
- By Maheswara Rao Nadella Published Date - 05:45 PM, Thu - 2 February 23
కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram) హీరోగా ‘వినరో భాగ్యము విష్ణు కథ’ సినిమా రూపొందింది. తిరుపతి పరిసర ప్రాంతాల్లో నడిచే కథ ఇది. గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ పై ఈ సినిమాను బన్నీ వాసు నిర్మించాడు. మురళీ కిశోర్ ఈ సినిమాకి దర్శకత్వం వహించాడు. ఈ సినిమాలో కిరణ్ జోడీగా కశ్మీర పరదేశి చేయనుంది. గీతా ఆర్ట్స్ 2లో ఇంత త్వరగా చేసే ఛాన్స్ వస్తుందని ఎప్పుడూ అనుకోలేదు. ఇది నా అదృష్టంగానే భావిస్తున్నాను. మురళీ శర్మ ట్రాక్ ఈ సినిమాలో హైలైట్ అవుతుంది. ఆయన ట్రాక్ ను అంతా ఎంజాయ్ చేస్తారు. ఈ సినిమాకి ఆయన ట్రాక్ ప్రత్యేకమైన ఆకర్షణగా నిలుస్తుంది. అందులో ఎలాంటి సందేహం లేదు” అంటూ చెప్పుకొచ్చాడు. ఈ నెల 17వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు. దాంతో ఈ సినిమా ప్రమోషన్స్ జోరందుకున్నాయి. తాజా ఇంటర్వ్యూలో కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram) .. కశ్మీర పాల్గొన్నారు. కిరణ్ మాట్లాడుతూ .. “ఈ కథ వినగానే నేను ఎంతమాత్రం ఆలోచన చేయలేదు. అంతగా ఫస్టు సిటింగులోనే ఈ కథ నచ్చేసింది.
Also Read: TSPSC: టీఎస్పీఎస్సీ గ్రూప్-4 పరీక్ష తేదీ ఖరారు..
Related News
YouTuber Died: పాపులర్ యూట్యూబర్ యాంగ్రీ రాంట్మాన్ మృతి
యాంగ్రీ రాంట్మన్గా సోషల్ మీడియాలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న యూట్యూబర్ అబ్రదీప్ సాహా అనారోగ్య కారణాలతో మృతి చెందాడు. అబ్రదీప్ సాహా గత కొద్దిరోజులుగా ఆరోగ్య సమస్యలతో బాధపపడుతున్నాడు. గత నెలలో శస్త్రచికిత్స చేయించుకున్నప్పటి ఫలితం లేకుండాపోయింది.