Actress in ICU: ఐసీయూలో నరకం అనుభవిస్తున్న ప్రముఖ నటి.. అభిమానుల్లో ఆందోళన!
ప్రముఖ బుల్లితెర నటి మహేక్ చాహల్ అనారోగ్యంతో బాధపడుతున్నారు. ప్రస్తుతం ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందున్నారు.
- By Nakshatra Published Date - 10:04 PM, Tue - 10 January 23
Actress in ICU: ప్రముఖ బుల్లితెర నటి మహేక్ చాహల్ అనారోగ్యంతో బాధపడుతున్నారు. ప్రస్తుతం ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందున్నారు. ఐసీయూలో ఉంచి ఆమెకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. న్యూమోనియోతో బాధపడుతున్న ఆమె.. ఇటీవల ఆప్పత్రిలో శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పుడతున్నట్లు తెలుస్తోంది. ఎనిమిది రోజులు ఆస్పత్రిలో ఆమె నరకం అనుభవిస్తున్నారు. వైద్యులు ఆమెకు మెరుగైన వైద్య చికిత్స అందిస్తున్నారు.
ముంబైలోని ఓ ఆస్పత్రిలో మహేక్ చాహల్ చేరారు. నాలుగు రోజులుగా ఐసీయూలో ఉంచి వెంటిలేటర్ పై వైద్యులు చికిత్స అందిస్తున్నారు. తనకు న్యూమోనియా వచ్చిందని, ఛాతిలో బాగా ఇబ్బంది పెడుతుందని మహేక్ చాహల్ చబుతోంది. ఒక్కసారి కూడా శ్వాస తీసుకోలేకపోయానని, జనవరి 2 నుంచి ఆస్పత్రిలో ఉన్నట్లు చెబుతోంది. ప్రస్తుతం బాగానే ఉన్నానని, ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ సమస్య ఎక్కువగా ఉందని స్పష్టం చేసింది. తాను దగ్గిన ప్రతిసారి చాలా బాధగా ఉందని, చాలా భయానికి గురయ్యానని మహేఖ్ చాహల్ స్పష్టం చేసింది.
తాను ప్రస్తుతం విశ్రాంతి తీసుకోవాలని అసవరం ఉందని మహేక్ చాహల్ స్పష్టం చేసింది. చాహల్ తల్లి రెండు రోజుల తర్వాత నార్వే నుంచి వచ్చింది. కాగా మహేక్ చాహల్ నార్వేకు చెందిన నటి. అంతేకాదు ఆమె మోడల్. ఆమె అనేక హిందీ సినిమాలతో పాటు టీవీలలో నటించింది. అలాగే ఆమె తెలుగులో కూడా ఓ సినిమాలో నటించింది.
నీతో మూవీలో మహేక్ చాహల్ నటించింది. ఆ తర్వాత 2003లో నయిూ పదోసన్ తో హిందీలోకి ఆమె అడుగుపెట్టింది. తెలుగుతో పాటు తమిళం, హిందీ, పంజాబీ సినిమాల్లో మహేక్ చాహల్ నటించింది. ఆమ ఐసీయూలో చికిత్స పొందుతున్న వార్త తెలుసుకుని అభిమానులు ఆందోళను గురవుతుున్నారు., ఆమె త్వరగా కోలుకుని తిరగి రావాలనిప్రార్థణలు చేస్తున్నారు. గెట్ వెల్ సూన్ అంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.
Related News
Motkupalli: ఆసుపత్రిలో చేరిన మోత్కుపల్లి నరసింహులు..!
Motkupalli Narasimhulu: మాజీ మంత్రి, సీనియర్ రాజకీయ నాయకులు మోత్కుపల్లి నర్సింహులుకు తీవ్ర అస్వస్థత..నెలకొందట. అకస్మాత్తుగా మాజీ మంత్రి, సీనియర్ రాజకీయ నాయకులు మోత్కుపల్లి నర్సింహులు బీపీ డౌన్ కావడం, షుగర్ లెవల్స్ పడిపోవడం జరిగిందని సమాచారం. We’re now on WhatsApp. Click to Join. దీంతో వెంటనే బేగంపేటలోని వెల్నెస్ ఆసుపత్రిలో మాజీ మంత్రి, సీనియర్ రాజకీయ నాయకులు మోత్కుపల్లి నర్సింహులును చేర్పించారట. ఈ తరు�