HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Chiranjeevi Is Really Campaign In Pithapuram For Pawan Kalyan

Chiranjeevi : పిఠాపురం ప్రచారానికి చిరంజీవి నిజంగా రాబోతున్నారా..? నాగబాబు ఏమన్నారు..!

పిఠాపురం ప్రచారానికి చిరంజీవి నిజంగా రాబోతున్నారా..? ఈ విషయం పై నాగబాబు చెప్పిన మాటలు ఏంటంటే..

  • Author : News Desk Date : 27-04-2024 - 4:56 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Chiranjeevi Is Really Campaign In Pithapuram For Pawan Kalyan
Chiranjeevi Is Really Campaign In Pithapuram For Pawan Kalyan

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి రాజకీయ జీవితానికి గుడ్ బై చెప్పేసి, సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చిన తరువాత నుంచి పాలిటిక్స్ గురించి ఒక మాట కూడా మాట్లాడకుండా వచ్చారు. తన తమ్ముళ్లు రాజకీయాల్లో పోరాడుతున్న సరే.. తాను మాత్రం పాలిటిక్స్ గురించి ఎటువంటి కామెంట్స్ చేయకుండా వచ్చారు. కానీ ఈసారి ఎన్నికల్లో మాత్రం చిరు తన వైఖరిని మార్చారు. పాలిటిక్స్ గురించి డైరెక్ట్ గా మాట్లాడుతూ ఏపీ రాజకీయాల్లో వేడిని పెంచుతున్నారు.

ఇటీవల జనసేన ప్రచార ఖర్చులు కోసం చిరంజీవి.. ఐదు కోట్ల విరాళాన్ని పవన్ కళ్యాణ్ కి అందించారు. ఆ తరువాత జనసేన అభ్యర్థి పంచకర్ల రమేష్‌ని, కూటమి అభ్యర్థి సీఎం రమేష్‌ని గెలిపించాలంటూ.. ఏపీ ప్రజలకు ఒక వీడియో సందేశం పంపించారు. ఇక ఈసారి వీడియో సందేశాలు, విరాళాలు కాకుండా.. తమ్ముడు కోసం డైరెక్ట్ ఫీల్డ్ లోకి దిగబోతున్నారట. మే 5న చిరంజీవి పిఠాపురం వచ్చి పవన్ కోసం కాంపెయిన్ చేయబోతున్నారంటూ వార్తలు వినిపిస్తున్నాయి.

ఈ వార్తలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవ్వడంతో మెగా అభిమానుల్లో, జనసైనికుల్లో ఎంతో ఆసక్తి, సంతోషం కనిపిస్తుంది. అలాగే చిరంజీవి నిజంగానే రాబోతున్నారా అనే ప్రశ్న కూడా ప్రజల్లో కలుగుతుంది. అయితే ఇప్పటి వరకు ఈ విషయం గురించి ఎటువంటి అధికారిక అప్డేట్ లేదు. ఇక ఈ విషయం పై నాగబాబు చెప్పిన మాటలు ఏంటంటే..”చిరంజీవి విషయం ఇంకా క్లారిటీ లేదు. సాయి దుర్గ తేజ్, వైష్ణవ్ తేజ్, అలాగే నా భార్య కూడా పిఠాపురం కాంపెయిన్ కి అయితే వస్తారు” అని చెప్పుకొచ్చారు.

Sai Dharam tej, Vaishnav vasthunaru campaigning ki.. alane Naa wife kuda repati nunchi door to door campaigning chestharu..@KChiruTweets garu #pithapuram tour kosam inka em clarity ledhu as of now – @NagaBabuOffl garu..@JanaSenaParty@IamSaiDharamTej @PawanKalyan pic.twitter.com/JUolYF42Y4

— Narendra G (@Narendra4JSP) April 27, 2024

ఇక చిరంజీవి కాంపెయిన్ గురించి సినిమా వర్గాల్లో వినిపిస్తున్న విషయం ఏంటంటే.. చిరు తన మూవీ షూటింగ్ నిమిత్తం వచ్చే వారం విదేశాలకు వెళ్ళబోతున్నారంటూ చెబుతున్నారు. ఒకవేళ చిరంజీవి నిజంగా సినిమా షూటింగ్ కోసం ఫారిన్ వెళ్లే వార్త నిజమైతే.. జనసేన ప్రచార వార్తలో నిజం లేనట్లే. కాగా పిఠాపురంలో ప్రచారం చేయబోతున్న వార్తలో.. చిరంజీవితో పాటు రామ్ చరణ్ పేరు కూడా వినిపించింది. మరి రామ్ చరణ్ వార్తల్లో ఎంత నిజముందో తెలియదు. వరుణ్ తేజ్ అయితే నేడు పిఠాపురం ప్రచారంలో పాల్గొన్నారు.

Also read : Venkatesh : ఏపీ ఎన్నికల ప్రచారం కోసం వెంకీ మామ.. ఏ పార్టీ కోసం తెలుసా..?


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • chiranjeevi
  • Janasena
  • Pawan Kalyan

Related News

Janasena Pawan Kalyan

JANASENA : ప‌వ‌న్ పై జ‌డ్చ‌ర్ల ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి ఫైర్‌.. ప్యాకేజీ ఇస్తే..?

జ‌న‌సేన అధినేత‌, ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్‌పై జ‌డ్య‌ర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి ఫైర్ అయ్యారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎక్కువ ప్యాకేజీ ఇస్తే ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ ఆయనకే మద్దతు ఇస్తారన్నారు. జైలులో చంద్రబాబు నాయుడును కలవడమే పవన్‌కు ఉన్న ఏకైక ప్లస్ పాయింట్ అని అనిరుధ్ రెడ్డి అన్నారు.పవన్ కళ్యాణ్ తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని తాను ఆశిస్తున్నట్లు అనిరుధ్ రెడ్డి

    Latest News

    • Hardik Pandya: ఆఫ్గన్‌తో వన్డే సిరీస్‌ కు ఆల్‌రౌండ‌ర్ హార్దిక్ పాండ్యా ఫిట్‌

    • Pawan Kalyan: స్టీల్‌ ప్లాంట్‌ ఘటన..బాధితులకు పరామర్శ పవన్‌ కల్యాణ్‌

    • Chandrababu Naidu: ఢిల్లీకి సీఎం చంద్రబాబు, పవన్ కల్యాణ్.!

    • Visakhapatnam Steel Plant Accident: స్టీల్ ప్లాంట్ బాధితులను పరామర్శించిన మంత్రి నారా లోకేష్

    • Peddi Collections: రూ.300 కోట్ల క్లబ్‌లోకి రామ్ చరణ్ ‘పెద్ది’

    Trending News

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd